Home » devotional
విజ్ఞాలను తొలగించే విఘ్నేశ్వరుడు, గణాలకు అధిపతి గణపతి, ఏనుగు ముఖం గల వాడు గజాననుడు, నాయకులలో విశిష్టమైన వాడు వినాయకుడు… ఇలా మనం ఎన్నో పేర్లతో పిలిచే పార్వతీ పుత్రుడిని ముందుగా పూజించాకనే ఏ శుభకార్యమైనా మొదలు పెడతాం.. మరి వినాయకుడిని కమండల గణపతి అని ఎక్కడ పిలుస్తారో? ఎందుకు పిలుస్తారో ఇపుడు తెలుసుకుందాం…! అసలు వినాయకుడికి కమండల గణపతి అని పేరు రావడానికి గల కారణం ఏమిటి అంటే… ఇక్కడి స్థల పురాణం ప్రకారం శని […]
సాధారణంగా ఏదైనా దేవాలయానికి వెళ్ళినప్పుడు భగవంతునికి నైవేద్యం సమర్పించి మిగిలిన ప్రసాదాన్ని భక్తులకు పంచుతారు. కానీ సమర్పించిన నైవేద్యం సాక్షాత్తు భగవంతుడు భుజించడం ఎక్కడా చూసుండరు… అటువంటి ఆలయం కూడా ఒకటుంది.. ఎక్కడో తెలుసా… కేరళలోని తిరువరపు శ్రీకృష్ణ దేవాలయం. ఇక్కడి ఆలయంలో కొలువైన శ్రీ కృష్ణుడు భక్తులు పెట్టే నైవేద్యం స్వయంగా తింటాడు. ఇక్కడి ఇంకో ప్రత్యేకత ఏంటంటే అర్ధరాత్రి ఏకాంతసేవ తర్వాత దీపారాధన చేసే ఏకైక దేవాలయం ఇది. ఈ ఆలయంలో ఉన్న శ్రీ కృష్ణడు ఎంతో ఆకలిగా […]
శ్రీవాణి ట్రస్ట్ వారు తిరుమల శ్రీవారిని దర్శించుకునేందుకు ఆఫ్ లైన్ టికెట్ల సెంటర్ ను తిరుపతి ఎయిర్పోర్టులో ఏర్పాటు చేశారు. ఈ కౌంటర్ ను జేఈవో శ్రీ వీరబ్రహ్మం శాస్త్రోక్తంగా పూజలు చేసి ప్రారంభించారు. స్వామి దర్శనం కోసం శ్రీవాణి ట్రస్ట్ ఆఫ్ లైన్ టికెట్లు గురువారం నుంచి తిరుపతి ఎయిర్పోర్ట్ లోనే లభించనున్నాయి. టికెట్ల కేంద్రాన్ని ప్రారంభించిన శ్రీ వీరబ్రహ్మం మీడియాతో మాట్లాడుతూ, గతంలో శ్రీవాణి ట్రస్టుకు 10 వేల రూపాయలు విరాళం ఇచ్చి టికెట్ […]
ఆంధ్రప్రదేశ్ లోని నంద్యాల జిల్లాలో గల ప్రసిద్ధ శైవ క్షేత్రం యాగంటి ఉమామహేశ్వర దేవాలయం. ఈ దేవాలయం లో గల నంది విగ్రహం ప్రతి 20 సంవత్సరాలకు ఒక అంగుళం పెరుగుతుందని పురావస్తు శాఖ వారు ధృవీకరించారు. వీరబ్రహ్మేంద్రస్వామి కాలజ్ఞానం లో కూడా ఈ నంది ప్రస్తావన ఉంది. అంతకంతకూ పెరిగిన నంది విగ్రహం రంకె వేస్తే కలియుగం అంతరించి పోతుందని వీరబ్రహ్మేంద్రస్వామి తన కాలజ్ఞానం లో పేర్కొన్నారు. ఇంతటి విశిష్టత కలిగిన ఈ ఆలయం విశేషాలు […]
విశాల భారతదేశంలో ఉన్న అనేక దేవాలయాలు ఏదో ఒక ప్రత్యేకతను కలిగి ఉంటాయి. కర్నూలు జిల్లాలోని ఆత్మకూరు పట్టణానికి దగ్గర్లో గల కృష్ణా నదిలో ఉన్న సంగమేశ్వర ఆలయానికి కూడా ఒక ప్రత్యేకత ఉంది. ఏమిటంటే ఏడాదిలో 8 నెలలపాటు నీటిలో ఉండి కేవలం 4 నెలలు పాటు మాత్రమే భక్తులకు దర్శనభాగ్యం కల్పిస్తుంది. వేలసంవత్సరాల చరిత్ర ఉన్న ఈ పవిత్రస్థలం ఎందరో మునుల తపస్సుకు ఆశ్రయమిచ్చిన ప్రాంతమని చెబుతుంటారు. మరి ఈ ఆలయాన్ని గురించి మరిన్ని […]
ప్రసిద్ధ అయ్యప్ప స్వామి క్షేత్రమైన కేరళలోని శబరిమల భక్తులతో కిటకిటలాడుతుంది. అనేక మంది భక్తులు దర్శనం కోసం ముందస్తు ఆన్లైన్ టికెట్లు బుక్ చేస్తున్నారు. మకర సంక్రాంతి దగ్గర పడుతున్న కొద్ది భక్తుల రద్దీ మరింత పెరగనుంది. ప్రతిరోజూ లక్షకు పైగా భక్తులు స్వామి దర్శనం చేసుకుంటున్నారు. ఈ విపరీతమైన రద్దీని నియంత్రించే క్రమంలో రక్షణ సిబ్బందికి, ప్రజలకు అనేక ఇబ్బందులు కలుగుతున్నాయి. ఈ సమస్యలను అధిగమించేందుకు కేరళ సీఎం విజయన్ సమీక్ష నిర్వహించి కీలక ప్రకటన […]
భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆంధ్రప్రదేశ్ లో ఈ మధ్యే మూడు రోజుల పాటు పర్యటన నిర్వహించారు. ఈ పర్యటనలో భాగంగా విజయవాడ, విశాఖపట్నం, తిరుపతి క్షేత్రాలు దర్శించుకొన్నారు. ఈ పర్యటనలో భాగంగా ఆంధ్రప్రదేశ్ గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్, సీఎం జగన్ రాష్ట్రపతికి సన్మాన కార్యక్రమాలు నిర్వహించారు. తిరుపతి శ్రీ వెంకటేశ్వర ఆలయాన్ని దర్శించుకున్న రాష్ట్రపతి ద్వాదశ జ్యోతిర్లింగాల్లో ఒకటైన శ్రీశైల క్షేత్రాన్ని ఈ నెల 26న దర్శించుకోనున్నారు. నంద్యాల జిల్లాలో గల శ్రీశైల క్షేత్రంలో కొలువుదీరిన […]
భారతదేశంలో కొలువైన అనేక దేవాలయాలు ఏదో ఒక విశిష్టతను కలిగి ఉంటాయి. కొన్ని దేవాలయాలలో జరిగే అద్భుతాలను శాస్త్రవేత్తలు సైతం చేధింలేక పోతున్నారు. అలాంటి దేవాలయాలలో ఒకటి కళ్యాణేశ్వర దేవాలయం. ఈ దేవాలయంలో ఉన్నటువంటి శివలింగం పై చేసిన అభిషేక పదార్థాలైన పాలు, నీరు కనిపించకపోవడం విశేషం. మరి ఈ దేవాలయం ఎక్కడుందో, దాని చరిత్ర ఏమిటో ఇపుడు తెలుసుకుందాం… ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో గల హాపూర్ జిల్లాలో ఉన్న గ్రహముక్తేశ్వర్ ఆలయానికి నాలుగు కిలోమీటర్ల దూరంలో కళ్యాణేశ్వర […]
పూర్వం రాజులు ఏ పని మొదలుపెట్టినా ఎటువంటి ఆటంకాలు రాకూడదని రాజసూయ యాగం చేపట్టేవారు. ఈ యాగం తమ వద్దే ఉంటున్న పక్క రాజుల వేగులు వెన్నుపోటు పొడవకుండా ఉండదుకు ఉండేందుకు తోడ్పడేది. ఇంకా యుద్ధ సమయంలో ఎటువంటి ఆటంకాలు కలగకుండా ఉండేందుకు ఉపయోగపడేది. అలనాటి రాజుల తరహాలో నేటి తెలంగాణ ముఖ్యమంత్రి కూడా రాజసూయ యాగం చేయడం విశేషం. తెలంగాణ రాష్ట్ర సమితి అనేది భారత రాష్ట్ర సమితి పేరుతో జాతీయ పార్టీగా మారిన విషయం […]
మహారాష్ట్రలోని సోలాపూర్ పట్టణానికి 45 కిలోమీటర్ల దూరంలో ఉన్న తుల్జాపూర్ లో వెలసిన భవాని మాత ఆలయంలో జరిగే ప్రత్యేక ఆసక్తికరమైనటువంటి కొన్ని సంఘటనలు మనలను ఆశ్చర్యచకితులను చేస్తాయి. ఆ పండుగలు ఏమిటో, ఆ కార్యక్రమాలు ఏమిటో, ఆ ఆసక్తికరమైనటువంటి సంఘటనలేమిటో ఆలస్యం చేయకుండా తెలుసుకోండి మరి…! ముందుగా ఈ ఆలయ చరిత్రను గురించి తెలుసుకున్నట్లైతే ఆలయాన్ని గురించిన సమాచారం స్కాంద పురాణంలో వివరించబడింది, ఇందులోని ఇతిహాస కథనం ప్రకారం, ఈ ప్రాంతంలో నివసించిన కర్దం అనే […]