Home » devotional
టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి, తిరుమల తిరుపతి దేవస్థానంలో నిర్వహిస్తున్న వివిధ రకాల ఉత్సవాలైన న్యూ ఇయర్, వైకుంఠ ద్వార దర్శనం వంటి వాటికి సంబంధించిన కొన్ని అప్డేట్స్, సూచనలు, సలహాలు అందించారు. వీటిలో కొన్ని భక్తులు తప్పక పాటించవలసినవి కూడా ఉన్నాయి.. అవేంటో ఇపుడు తెలుసుకుందాం… రాబోయే న్యూఇయర్, వైకుంఠ ఏకాదశి దర్శనాలకు టీటీడీ పకడ్బందీ చర్యలు చేపడుతోంది. జనవరి 2 నుండి 11వ తేదీ వరకు వైకుంఠద్వార దర్శనం కోసం విస్త్రుతంగా ఏర్పాట్లు చేపట్టింది. […]
శ్రీవారి వైకుంఠ ద్వార దర్శనం జనవరి 2వ తేదీ నుండి మొదలుకాబోతున్న వేళ భక్తులు టికెట్లు, టోకెన్లు పొంది తిరుమలకు రావాలని టిటిడి ఈవో శ్రీ అనిల్ కుమార్ సింఘాల్ తెలిపారు. తిరుమలలో సోమవారం వైకుంఠ ఏకాదశి ఏర్పాట్లను పరిశీలన చేసిన ఈవో వైకుంఠ ద్వార దర్శనానికి సంబంధించిన కొన్ని సూచనలు చేశారు. అవేంటో ఇపుడు తెలుసుకుందాం… వైకుంఠ ద్వార దర్శనం జనవరి 2 నుండి 11వ తేదీ వరకు 10 రోజుల పాటు ఉంటుందని, ఇందుకోసం […]
ప్రతీ క్రిస్మస్ పండుగకు శాంటా క్లాజ్ అందరికి ఆశ్చర్యాన్ని కలుగజేసే విధంగా ప్రత్యక్షమై కొత్త కొత్త బహుమతులను అందజేస్తుంటాడు. చిన్నపిల్లలను అలరింపజేసేవిధంగా, వారితో ఆటలు ఆడుతూ.. పాటలు పాడుతూ గడిపే క్రిస్మస్ తాతయ్య గురించి మీలో ఎంత మందికి తెలుసు…? తెలియకుంటే ఆ క్రిస్మస్ తాతయ్యగా పిలువబడే శాంటా క్లాజ్ ఎవరో, ఎక్కడినుండి వచ్చి బహుమతులు అందిస్తుంటాడో అన్న విషయాలను, దాని వెనక ఉన్న చారిత్రాత్మక కథనాన్ని ఇపుడు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం… నాల్గవ శతాబ్దంలో సెయింట్ […]
ప్రజలకు ఏవైనా ఇబ్బందులు లేదా గొడవలు ఏర్పడితే ముందు వెళ్ళేది పోలీస్ స్టేషన్ లేదా కోర్టుకు కానీ కర్ణాటక రాష్ట్రంలోని దావణగిరే నగరంలోని ప్రజలు దుర్గాంబికా దేవి ఆలయానికి వెళ్ళి అక్కడి ఆలయంలో పూజా కార్యక్రమాలు నిర్వహించి, ద్వీపాలను వెలిగిస్తారు. తత్ఫలితంగా వారి కష్టాలు, బాధలు తీరిపోతాయని ప్రజల నమ్మకం. మరి ఇంకా ఈ నగర విశేషాలేమిటో ఈ వ్యాసంలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఈ పట్టణంలోని ఎక్కువ మంది ప్రజలు పోలీస్ స్టేషన్ మెట్లు ఎక్కరు, […]
ఇంటింటా తులసి మొక్క ఉండటం అనేది హిందూ సనాతన ధర్మంలో ఒక సంప్రదాయపరమైన ఆచారంగా ఉంది. ఇంటిముందు తులసిమొక్కను ఉంచేటపుడు తులసి మొక్క దగ్గర ఎప్పుడూ చెత్త లేదా మురికి ఉండకూడదు. తులసి మొక్క నాటిన ప్రదేశంలో పరిశుభ్రతపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని పెద్దలు సూచించారు. తులసి మొక్క వద్ద శుభ్రంగా లేని ఇళ్లలో పాజిటివ్ ఎనర్జీ ఉండక పూజా ఫలితాలు లభించవని శాస్త్రాలు చెబుతున్నాయి. తులసి మొక్కను నిత్యం పూజించే వారు ఇంట్లో మాంసం, మద్యం […]
కుటుంబ సభ్యులలో ఎవరైనా చనిపోతే శిరోముండనం (గుండు) ఎందకు చేసుకుంటారో, దాని వెనక ఉన్న శాస్త్రీయపరమైన కారణాలేమిటో, ఆధ్యాత్మ్మిక పరమైన కారణాలేమిటో ఇపుడు తెలుసుకునే ప్రయత్త్నం చేద్దాం… సాధారణంగా హిందూ సాంప్రదాయంలో తల్లిద్దంద్రులు లేదా కుటుంబ సభ్యులు చనిపోతే శిరోముండనం (గుండు) చేయించుకోవడం ఒక అనాదిగా వస్తున్న ఆచారం. అలా చేయించుకోకపోతే పితృ దేవతలకు శాంతి లభించందని కూడా ప్రజలు నమ్ముతారు. ఈ ఆచారం పాటించడానికిగల ప్రధాన కారణం ఏమిటంటే అంత్యక్రియలను నిర్వహించడానికి శారీరకంగా మరియు మానసికంగా […]
నూతన సంవత్సరం రాబోతున్నవేళ 2023లో ఏ పండుగలు ఏయే రోజుల్లో ఉన్నాయో వాటి సంగతేంటో తెలుసుకోవాలని అందరికీ ఉంటుంది. మరింకెందుకు ఆలస్యం తెలుసుకోండి… జనవరి 2023 1 ఆదివారం – ఆంగ్ల నూతన సంవత్సరం 15 ఆదివారం – ఉత్తరాయణం ప్రారంభం, మకర సంక్రాంతి 23 సోమవారం – సుభాష్ చంద్రబోస్ జయంతి 26 గురువారం – గణతంత్ర దినోత్సవం ఫిబ్రవరి 2023 18 శనివారం – మహాశివరాత్రి మార్చి 2023 7 మంగళవారం – హోలికా […]
ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న తిరుమల శ్రీవారి వైకుంఠ ద్వార దర్శనానికి సంబంధించి టిటిడి శుభవార్త తెలిపింది. శ్రీ వాణి ఆన్లైన్ టికెట్ల విడుదల కార్యక్రమాన్ని రేణిగుంట విమానాశ్రయంలో, ఇంకా ఇతర ప్రముఖ స్థలాల్లో ప్రారంభించిన విషయం తెలిసిందే. ఇపుడు టికెట్ల విడుదలకు సంబంధించి డిసెంబర్ 22న శ్రీవాణి టిక్కెట్ల ఆన్లైన్ కోటా విడుదల చేస్తున్నట్టు టిటిడి తెలిపింది. తిరుమల శ్రీవారి ఆలయంలో జనవరి 2 నుండి 11వ తేదీ వరకు వైకుంఠ ద్వార దర్శనం కోసం శ్రీవాణి […]
ప్రపంచంలోనే అతిపెద్ద శ్రీరంగ మూర్తి విగ్రహం ఉన్న దేవాలయం ఎక్కడుందో, ఆ దేవాలయం విశిష్టత ఏంటో, ఇపుడు తెలుసుకుందాం. తమిళనాడులోని తీరుచురాపల్లిలో గల సుమారు 157 ఎకరాలలో విస్తరించిన 4 కిలోమీటర్ల చుట్టుకొలత కలిగి ఉన్న శ్రీరంగం శ్రీమహావిష్ణువు దేవాలయం ప్రపంచంలోనే అతిపెద్ద దేవాలయంగా ప్రసిద్ధి చెందింది. గుడి ప్రాంగణంలో 50 పైచిలుకు దేవత మూర్తుల ఆలయాలు, విశ్రాంతి గదులు, వాణిజ్య సముదాయాలు ఉన్నాయి. విష్ణుభగవానుడిని 108 దివ్య క్షేత్రాలలో ఇదే మొదటిది మరియు స్వయంభూ క్షేత్రం […]
భారతదేశం సంస్కృతి సంప్రదాయాలకు పుట్టినిల్లు. మనదేశంలోని అనేక దేవాలయాలలొనే మన సాంప్రదాయాలు, సంస్కృతి ఉట్టిపడుతుంది. ప్రత్యేకంగా తమిళనాడు రాష్ట్రంలో అనేక దేవాలయాలు వెలిశాయి. తమిళనాడులోని కాంచీపురంలో ఉన్న పెరుమాళ్ వరదరాజ దేవాలయంలో ఈ బంగారు బల్లిని పూజించే సాంప్రదాయం ఒకటి కొనసాగుతుంది. అనాదిగా వస్తున్న ఈ సంప్రదాయాన్ని, సంస్కృతిని ప్రజలు అత్యంత భక్తితో పాటిస్తారు. ఈ సంస్కృతిని గురించిన మరిన్ని విశేషాలు ఇప్పుడు తెలుసుకుందాం. ఇక్కడ బల్లిని పూజించడం వెనక గల పురాణ కథ ఏమిటో చూసినట్లయితే… […]