Kaburulu Telugu News
5
  • The Importance of Exercise for a Healthy Lifestyle
  • DGCA Clears Air India’s Boeing 787 Fleet of Safety Concerns
  • Tragedy Strikes: Air India’s Boeing 787-8 Dreamliner Crash
  • Technical Issue Forces British Airways Dreamliner to Return to London
  • Impact of Pervasive Quackery on Patient Well-being
  • Home
  • సినిమా
  • పాలిటిక్స్
  • గాసిప్స్
  • క్రీడలు
  • ఎంటర్టైన్మెంట్
  • ఫోటో గ్యాలరీ
  • మూవీ రివ్యూస్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • Home
  • సినిమా
  • పాలిటిక్స్
  • గాసిప్స్
  • క్రీడలు
  • ఎంటర్టైన్మెంట్
  • ఫోటో గ్యాలరీ
  • మూవీ రివ్యూస్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
    • Home » devotional

3rd day Samantha kumbh 2023 brahmotsavam: మూడోరోజు సమతా కుంభ్ మహోత్సవాలు ఏ విధంగా జరిగాయో తెలుసుకున్నారా…?

3rd day Samantha kumbh 2023 brahmotsavam: మూడోరోజు సమతా కుంభ్ మహోత్సవాలు ఏ విధంగా జరిగాయో తెలుసుకున్నారా…?

ఆధ్యాత్మికం - February 4, 2023 | 11:00 PM

ప్రసిద్ధ దైవ క్షేత్రమైన ముచ్చింతల్ పరిసర ప్రాంతాలన్నీ రామానుజుల వారి నామస్మరణతో మారుమ్రోగిపోతుంది. సమతా కుంభ్ మహోత్సవాలు ప్రారంభమై ఇప్పటికే మూడు రోజులు గడిచిపోయింది. మరి మూడో రోజు విశేషాలెంటో ఇప్పుడు తెలుసుకుందాం. 18 దివ్యదేశ మూర్తులకు తిరుమంజన సేవను ఈరోజు ఉదయం 11 గంటలకు తిరుమంజన సేవ నిర్వహించారు. నిన్న గరుడ సేవ నిర్వహించిన 18 దివ్యదేశాల ఉత్సవ మూర్తులకు అభిషేకం నిర్వహించారు. స్వామివారికి నిన్నటి యాత్ర శ్రమ తీరడం కోసం తిరుమంజనం కార్యక్రమం చేస్తున్నారని […]

Importance of Mruthyunjay Mantra: మృత్యుంజయ మంత్ర ప్రాముఖ్యత ఏంటో తెలుసా…?

Importance of Mruthyunjay Mantra: మృత్యుంజయ మంత్ర ప్రాముఖ్యత ఏంటో తెలుసా…?

ఆధ్యాత్మికం - February 3, 2023 | 09:31 PM

మృత్యంజయ మంత్రము లేదా మహామృత్యుంజయ మంత్రము ఋగ్వేదం (7.59.12)లోని ఒక మంత్రము. ఇది ఋగ్వేదంలో 7వ మండలం, 59వ సూత్రంలో 12వ మంత్రంగా వస్తుంది. దీనినే “త్రయంబక మంత్రము”, “రుద్ర మంత్రము”, “మృత సంజీవని మంత్రము” అని కూడా అంటారు. ఇదే మంత్రం యజుర్వేదం (1.8.6.i; 3.60)లో కూడా ఉన్నది. ఈ మంత్రాన్ని మృత్యుభయం పోగొట్టుకోవడానికి, మోక్షం కొరకు జపిస్తారు. గాయత్రీ మంత్రములాగానే ఇది కూడా హిందూ మతములో ఒక సుప్రసిద్ధమైన మంత్రము. ఓం త్రయంబకం యజామహే సుగంధిం పుష్టి వర్ధనం | ఉర్వారుకమివ బంధనాన్ మృత్యోర్ ముక్షీయ […]

Samatha Kumbh 2023 Second Day: రెండో రోజు సమతా కుంభ్ ఉత్సవాలు ఎలా జరిగాయో తెలుసా…?

Samatha Kumbh 2023 Second Day: రెండో రోజు సమతా కుంభ్ ఉత్సవాలు ఎలా జరిగాయో తెలుసా…?

ఆధ్యాత్మికం - February 3, 2023 | 09:05 PM

ముచ్చింతల్ లోని సమతామూర్తి దివ్యక్షేత్రం లో సమతా కుంభ్ – 2023 మహోత్సవాలు రెండోరోజు ఘనంగా కొనసాగాయి. ఇంకా 10 రోజుల పాటు జరగనున్న ఈ ఉత్సవాల్లో భాగంగా 108 దివ్య దేశాల బ్రహ్మోత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి. సమతా కుంభ్ 2023 మొదటి రోజు.. సువర్ణమూర్తి రామానుజాచార్యులవారికి ఉత్సవారంభస్నపన మహోత్సవంతో ఆధ్యాత్మిక కార్యక్రమాలు ప్రారంభమయ్యాయి. శ్రీ త్రిదండి చినజియర్ స్వామి ఆధ్వర్యంలో.. విశ్వక్సేనుడి ఆరాధన, అనంతరం.. యాగశాల వద్ద అంకురార్పణ కార్యక్రమం జరిపారు. ఇక రెండోరోజు శుక్రవారం […]

Ramanuja Samatha Spoorthi Samatha Kumbh: రామానుజ సమతా స్పూర్తి సమతా కుంభ్ ఉత్సవాలు ప్రారంభం… ప్రత్యేకతలేంటో తెలుసా.?

Ramanuja Samatha Spoorthi Samatha Kumbh: రామానుజ సమతా స్పూర్తి సమతా కుంభ్ ఉత్సవాలు ప్రారంభం… ప్రత్యేకతలేంటో తెలుసా.?

ఆధ్యాత్మికం - February 2, 2023 | 07:36 PM

హైదారాబాద్ నగరానికి దగ్గరలో గల ముచ్చింతల్ లో వెలసిన రామానుజ స్పూర్తి కేంద్రంలోని 108 దివ్యదేశాల బ్రహ్మోత్సవ ఉత్సవం మొదలైంది. శ్రీ త్రిదండి శ్రీమన్నారాయణ రామానుజ చినజీయర్‌ స్వామిజీ ఆధ్వర్యంలో సమతా కుంభ వేడుకలు మొదలయ్యాయి. ఈ ఏడాది నుండి ప్రతీ సంవత్సరం ఇదే పేరుతో బ్రహ్మోత్సవాలు కనువిందు చేయనున్నాయి.  మరి ఈ బ్రహ్మోత్సవాల విశేషాలేంటో ఇపుడు తెలుసుకుందాం. ఈ ఉత్సవాలు నేటి నుంచి ఫిబ్రవరి 12 వరకూ జరగనున్నాయి. ఇందులోని ప్రతి ఘట్టం ఆకర్షణీయంగా ఉండనున్నాయి. […]

Shaligram Stones: నేపాల్ నుండి అయోధ్యకు చేరుకున్న సాలిగ్రామ శిలలు… వీటి ప్రత్యేకత ఏమిటో తెలుసా?

Shaligram Stones: నేపాల్ నుండి అయోధ్యకు చేరుకున్న సాలిగ్రామ శిలలు… వీటి ప్రత్యేకత ఏమిటో తెలుసా?

ఆధ్యాత్మికం - February 2, 2023 | 07:13 PM

అయోధ్యలో రామమందిరం నిర్మాణం పనులు శరవేగంగా జరుగుతున్నాయి. సీతారాముల విగ్రహాలను తయారు చేయడానికి సాలిగ్రామ శిలలను నేపాల్ నుండి అయోధ్యకు తరలించారు. శ్రీరామ జన్మభూమి ట్రస్ట్‌ వారు సాలిగ్రామ శిలకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. నేపాల్ గండకీ నుంచి ఈ శిలలను అయోధ్యకు చేర్చారు. నేపాల్ నుంచి రెండు ట్రక్కుల్లో 30 టన్నుల బరువున్న రెండు సాలిగ్రామ రాతి ఫలకాలు అయోధ్యకు తీసుకొచ్చారు. ఈ భారీ శిలలకు పూజలు జరిపి, మమూల విగ్రహాలను తయారు చేస్తారు. శాలిగ్రామ […]

Lingampally Ellamma Jathara: ప్రారంభమైన లింగంపల్లి ఎల్లమ్మ జాతర…! నోటికి తాళంవేసే సంప్రదాయం ఉన్న ఈ జాతర విశేషాలేంటో తెలుసా…?

Lingampally Ellamma Jathara: ప్రారంభమైన లింగంపల్లి ఎల్లమ్మ జాతర…! నోటికి తాళంవేసే సంప్రదాయం ఉన్న ఈ జాతర విశేషాలేంటో తెలుసా…?

ఆధ్యాత్మికం - January 31, 2023 | 09:24 PM

భాగవత పురాణం ప్రకారం క్షత్రియుడైన పరుశరాముడు తన తల్లి అయిన రేణుక ఎల్లమ్మ కు తపస్సు చేసుకోడానికి వెళ్లిన తండ్రి జమదగ్ని జాడ తెలుపమని అడుగుతాడు. ఎంత వేడుకున్నా ఎల్లమ్మ తన భర్త జాడ చెప్పకపొవడంతో కోపోధ్రిక్తుడైన పరుశరాముడు తన గండ్ర గొడ్డలితో తన తల్లి ఎల్లమ్మ తలను చేధిస్తాడు. తదనంతరం రేణుక ఎల్లమ్మ తల్లి తల ఈ లింగంపల్లి ప్రాంతంలో వచ్చి పడిందని ఇక్కడి స్థల పురాణం చెబుతుంది. మరి ఈ ప్రాంత విశేషాలేమిటో ఇపుడు తెలుసుకుందాం. నారాయణపేట జిల్లా లోని నారాయణపేట మండలానికి చెందిన లింగంపల్లి అనే గ్రామంలో ఈ జాతర ఈ […]

Ainavilli Sri Vigneswara Swamy: లక్ష పెన్నులతో వినాయకుడికి అభిషేకం.. అనంతరం విద్యార్థులకు పంపిణీ

Ainavilli Sri Vigneswara Swamy: లక్ష పెన్నులతో వినాయకుడికి అభిషేకం.. అనంతరం విద్యార్థులకు పంపిణీ

ఆధ్యాత్మికం - January 31, 2023 | 09:01 PM

ఆంద్రప్రదేశ్ లోని తూర్పుగోదావరి జిల్లాలో ప్రముఖ పుణ్యక్షేత్రం అయినవిల్లిలో వెలసిన  శ్రీ విఘ్నేశ్వరస్వామి స్వయంభూ దేవాలయం ఉంది. ఈ క్షేత్రంలో వసంత పంచమిలో భాగంగా లక్ష పెన్నులు పంపిణీ చేశారు. స్వామి వారికీ గణపతి పూజ, సరస్వతి కల్పం, సరస్వతి మండపా ఆరాధన, సప్తనదీ జలాబిషేకం, గరికపూజ, ఏకాదశ రుద్రాభిషేకం నిర్వహించారు. స్వామి వారికి పెన్నులతోనే అభిషేకం నిర్వహించారు. పెన్నులు తీసుకునేందుకు విద్యార్థులు, భక్తులు అధిక సంఖ్యలో పోటెత్తారు. జిల్లాతో పాటు ఇతర జిల్లాల నుంచి క్యూ […]

Ram Temple inauguration: రామజన్మభూమి అయోధ్య రామాలయం ప్రారంభమెప్పుడో తెలుసా…!

Ram Temple inauguration: రామజన్మభూమి అయోధ్య రామాలయం ప్రారంభమెప్పుడో తెలుసా…!

ఆధ్యాత్మికం - January 29, 2023 | 11:43 AM

ఆదర్శపురుషుడు, హిందువుల ఇలవేల్పు అయిన శ్రీరామచంద్రుడి జన్మభూమి అయోధ్యా నగరంలో రామాలయ నిర్మాణపనులు శరవేగంగా జరుగుతున్నాయి. ప్రపంచంలో ఉన్న ప్రతి హిందువూ అత్యంత ఆసక్తిగా ఎదురుచూస్తున్న అయోధ్య రామాలయ ప్రారంభోత్సవం ఎప్పుడో తెలుసుకున్నారా…? ప్రారంభ ఉత్సవాలు ఏవిధంగా ఉంటాయో…? ఇపుడు తెలుసుకుందాం! 2024 ఎన్నికలకు కొద్దిగా ముందు 2024 జనవరి 1వ తేదీన భవ్యమైన రామమందిరం ప్రారంభం కానుందని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా ప్రకటించారు. త్రిపురలో జరిగిన ఓ కార్యక్రమంలో అమిత్ షా ఈ […]

Maha Shivarathri 2023: శ్రీశైలం మల్లన్న బ్రహ్మోత్సవాలు ప్రారంభమయ్యేది ఎప్పటి నుండో తెలుసా…!

Maha Shivarathri 2023: శ్రీశైలం మల్లన్న బ్రహ్మోత్సవాలు ప్రారంభమయ్యేది ఎప్పటి నుండో తెలుసా…!

ఆధ్యాత్మికం - January 29, 2023 | 11:06 AM

హిందూధర్మంలోని పవిత్రమైన మాసాలలో ఒకటి మాఘమాసం. ఈ మాసంలో వచ్చే అనేక పర్వదినాలలో ఒకటి మహాశివరాత్రి. హిందువులు జరుపుకునే పండుగల్లో ముఖ్యమైన పండుగ మహా శివరాత్రి. ఈరోజునే లింగోద్భవం జరిగిందని పురాణాలు చెబుతున్నాయి. అంతేకాదు శివ, పార్వతుల వివాహం కూడా ఈ రోజే జరిగిందని శాస్త్రీయ పురాణాలు చెబుతున్నాయి. మరి ఈ పర్వదినం ఈ ఏడాది ఎప్పుడు వచ్చిందో, ప్రముఖ శైవ క్షేత్రమైన శ్రీశైలంలో బ్రహ్మోత్సవాలు ఎప్పటి నుండి ప్రారంభం అవుతాయో వంటి విశేషాలను ఇపుడు తెలుసుకుందాం. […]

Tribal Festival Nagoba Jatara Ends In Keslapur: ముగిసిన నాగోబా జాతర… ఆరు లక్షల మంది భక్తులు హాజరు!

Tribal Festival Nagoba Jatara Ends In Keslapur: ముగిసిన నాగోబా జాతర… ఆరు లక్షల మంది భక్తులు హాజరు!

ఆధ్యాత్మికం - January 29, 2023 | 10:37 AM

ఆదిలాబాద్‌జిల్లా ఇంద్రవెల్లి మండలం కేస్లాపూర్‌లోని గోండు గిరిజనతెగకు చెందిన మెస్రం వంశస్తులు జరిపే అతి పెద్ద గిరిజన మేళ నాగోబా జాతర. ఆదివాసీల కుంభమేళగా పేరుగాంచిన నాగోబా జాతర అట్టహాసంగా ముగిసింది. అత్యంత వైభవంగా వారం రోజులపాటు పూజలందుకున్న నాగోబా దేవతకు మండగాజిలి పూజలతో ముగింపు పలికారు. అక్కడి నుంచి మెస్రం వంశీయులు శ్యాంపూర్‌ బుడుందేవ్‌ పూజలకు బయల్దేరి వెళ్లారు. ఈ జాతర ఆదివాసీల సమైక్యతను చాటుతుంది. అప్పటి వరకూ చెట్టుకొకరు పుట్టకొకరుగా ఉండే ఆదివాసీ, గోండు, కోలామి, […]

← 1 … 5 6 7 8 9 … 16 →

Latest News

  • The Importance of Exercise for a Healthy Lifestyle
  • DGCA Clears Air India’s Boeing 787 Fleet of Safety Concerns
  • Tragedy Strikes: Air India’s Boeing 787-8 Dreamliner Crash
  • Technical Issue Forces British Airways Dreamliner to Return to London
  • Impact of Pervasive Quackery on Patient Well-being

© 2022. Kaburulu AboutContactPrivacy PolicyDisclaimer