Home » Author » M N
Kotamreddy Sridhar Reddy: నెల్లూరు జిల్లా వైసీపీ రాజకీయం మొత్తం రాష్ట్రానికే సెగలు పుట్టిస్తుంది. ఎమ్మెల్యేలు అసంతృప్తితో పార్టీ అధిష్టానంపైనా.. సీఎం జగన్మోహన్ రెడ్డిపైనా ఆరోపణలు గుప్పిస్తూ రెచ్చిపోతుంటే.. పార్టీ నేతలు కౌంటర్లు వదులుతున్నారు. శృతి మించిన వాళ్ళని పక్కకి నెట్టేసి కొత్త వాళ్ళకి అక్కడ బాధ్యతలు అప్పగిస్తున్నారు. గత కొన్నాళ్ళుగా నెల్లూరు జిల్లాలో ఎమ్మెల్యేలు కోటం రెడ్డి శ్రీధర్ రెడ్డి, ఆనం రాంనారాయణ రెడ్డి జగన్ ప్రభుత్వం టార్గెట్ గా విరుచుకుపడుతున్న సంగతి తెలిసిందే. ఆ […]
Viral News: ఇంటి కొత్త అల్లుడికి రకరకాల వంటకాలతో విందు భోజనం పెట్టడం తెలుగు ఇళ్లలో ఓ సంప్రదాయం. అయితే.. ఈ మధ్య కాలంలో వందల రకాల వంటలతో కూడా అల్లుళ్ళకి భోజనం పెట్టి రికార్డులు క్రియేట్ చేస్తున్నారు. అయితే.. ఇలాంటివి ఎక్కువగా గోదావరి జిల్లాలలోనే చూస్తుంటాం. గత నెల సంక్రాంతి సమయంలో కూడా పశ్చిమగోదావరి జిల్లా భీమవారానికి చెందిన వ్యాపారవేత్త తటవర్తి బద్రి, సంధ్య దంపతుల కుమార్తె హారికకు అల్లుడు పృథ్వీ గుప్తాకు ఏకంగా 173 […]
Viral News: చుట్టూ ఎటు చూసినా అమ్మాయిలే కనిపిస్తున్నారు. ఒక్కరు కాదు ఇద్దరు కాదు.. హాళ్ళో సుమారు 500 మందికి పైగా అమ్మాయిలు ఉన్నారు. అదే హాళ్ళో ఒక్కడే అబ్బాయి. దీంతో కాసేపు అబ్బాయి విపరీతంగా టెన్షన్ పడ్డాడు. క్రమేపీ కంగారు ఎక్కువై స్పృహతప్పి పడిపోయాడు. బీహార్లోని నలందా జిల్లాలో జరిగిందీ ఘటన. అసలు విషయం ఏంటంటే.. బుధవారం నుండి బీహార్ లో ఇంటర్మీడియెట్ పరీక్షలు ప్రారంభమయ్యాయి. బుధవారం గణిత పరీక్ష కాగా.. మనీశ్ శంకర్ ప్రసాద్ […]
Vallabhaneni Vamsi: కళ్ళు చిదంబరం అద్దం ముందు నిలబడి మహేష్ బాబు అనుకుంటే అయిపోతారా?.. అరగుండు బ్రహ్మానందం, అంకుశం రామిరెడ్డి మహేష్ బాబు అనుకుంటే మహేష్ బాబులు అయిపోతారా? అద్దం ముందు నిలబడి చూసుకుంటే ఎవరేంటో తెలుస్తుంది. ఇదీ కృష్ణా జిల్లా వైసీపీ నేతలు దుట్టా రామచంద్రరావు, యార్లగడ్డ వెంకట్రావు గురించి ఎమ్మెల్యే వల్లభనేని వంశీ చేసిన వ్యాఖ్యలు. సినిమా డైలాగులలా పొలిటికల్స్ కామెంట్స్ చేస్తూ వల్లభనేని దుమ్ముదులిపేశారు. ఇంతకు ఏమైందంటే.. వైఎస్సార్సీపీ నేతలు దుట్టా రామచంద్రరావు, […]
PM Modi: మరోసారి ప్రధాని నరేంద్ర మోడీ తెలంగాణ రాష్ట్ర పర్యటన రద్దయింది. ఈనెల 13వ తేదీన ప్రధాని మోడీ తెలంగాణకు రావాల్సి ఉంది. తెలంగాణ పర్యటనలో భాగంగా మోడీ సికింద్రాబాద్ రైల్వేస్టేషన్ లో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేయాల్సి ఉంది. ఈ మేరకు కేంద్రం నుండి షెడ్యూల్ ఖరారు చేసి తెలంగాణలో ఏర్పాట్లు కూడా మొదలు పెట్టారు. కానీ.. కారణం ఏంటన్నది తెలియదు కానీ.. తెలంగాణలో మోడీ పర్యటన రద్దయింది. గత నెలలో కూడా […]
Foreign Drone Jet: శ్రీకాకుళం జిల్లా సుముద్ర తీరంలో ఓ డ్రోన్ కలకలం రేపింది. జిల్లాలోని సంతబొమ్మాళి మండలం భావనపాడు తీరంలో ఓ డ్రోన్ జెట్ తిరుగుతూ మత్స్యకారుల కంటపడింది. దీంతో మత్య్సకారులు ఆ డ్రోన్ను పట్టుకుని మెరైన్ పోలీసులకు అప్పగించారు. ఈ డ్రోన్ 9 అడుగుల పొడవు, 111 కిలోల బరువు ఉన్నట్లు పోలీసులు తెలిపారు. డ్రోన్ చిన్నపాటి విమానాన్ని పోలి ఉంది. మలటరీ డ్రోన్గా పోలీసులు అనుమానిస్తున్నారు. దీనిపై సీ టార్గెట్ అనే అక్షరాలు, […]
YS Sharmila: దివంగత నేత, ఉమ్మడి రాష్ట్ర మాజీ సీఎం వైఎస్ఆర్ కుమార్తె, వైఎస్సార్టీపీ అధ్యక్షురాలు షర్మిల ఈరోజు మధ్యాహ్నం గవర్నర్ తమిళిసైని కలవనున్నారు. షర్మిల తెలంగాణ రాజ్ భవన్ కు వెళ్లి గవర్నర్ తమిళిసై సౌందర రాజన్ తో సమావేశం అవుతారు. తెలంగాణ సీఎం కేసీఆర్ పాలనలో చోటుచేసుకుంటున్న పరిణామాలు, వైఫల్యాలపై గవర్నర్ కు షర్మిల లేఖ అందిస్తారు. గవర్నర్ భేటీ అనంతరం రాజ్ భవన్ నుంచే నేరుగా షర్మిల పాదయాత్రకు బయలు దేరనున్నారు. మధ్యాహ్నం […]
Palnadu district: ఏపీలోని పల్నాడు జిల్లాలో కాల్పుల కలకలం రేగింది. రొంపిచర్ల మండలం అలవాలలో ఈ కాల్పు లు చోటుచేసుకున్నా యి. ఈ ఘటన స్థానికంగా కలకలం సృష్టించింది. టీడీపీ మండలాధ్యక్షుడు, మాజీ ఎంపీపీ బాలకోటిరెడ్డిపై ప్రత్యర్థులు రెండు రౌండ్లు కాల్పులు జరిపారు. ఏకంగా ఆయన ఇంట్లోకి ప్రవేశించిన దుండగులు ఈ దుశ్చర్యకు పాల్పడి పారిపోయారు. ప్రత్యర్థులు ఆయన మీద రెండు రౌండ్ల కాల్పులు జరిపారు. ప్రత్యర్థుల దాడిలో టీడీపీ మండల అధ్యక్షుడు బాలకోటిరెడ్డితో పాటు అయన […]
Mekapati Chandra Sekhar Reddy: నెల్లూరు జిల్లా వైసీపీ నుండి మరో ఎమ్మెల్యే ధిక్కార స్వరం వినిపించడం మొదలు పెట్టారు. ఇప్పటికే ఈ జిల్లా నుండి టాప్ సీనియర్ నేత, ఉమ్మడి రాష్ట్ర మంత్రి ఆనం రాంనారాయణ రెడ్డి, వైసీపీకి సీఎం జగన్ వీరవిధేయుడైన కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి పార్టీ అధిష్టానంపై ధిక్కార స్వరం తారాస్థాయికి చేరింది. కోటంరెడ్డి అయితే ఏకంగా పార్టీకి గుడ్ బై చెప్పేసి టీడీపీలోకి చేరేందుకు సిద్దమై చంద్రబాబు ఆహ్వానం కోసం ఎదురు […]
Telangana Congress: ఎన్నికలు దగ్గర పడడంతో రాజకీయ పార్టీల పాదయాత్రలు మొదలైపోయాయి. ఎన్నికల సీజన్ అంటే రాజకీయ యాత్రల సీజన్ అనే అర్ధం అందరికీ తెలిసిందే కదా. ఒకవైపు ఏపీలో టీడీపీ నుండి నారా లోకేష్ పాదయాత్ర మొదలు పెట్టగా.. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తన వారాహితో యాత్ర మొదలు పెట్టేందుకు వ్యూహాలు సిద్ధం చేసుకుంటున్నారు. ఇక తెలంగాణ విషయానికి వస్తే ఇప్పటికే బీజేపీ నుండి బండి సంజయ్ కొన్ని ప్రాంతాలలో యాత్రలు చేయగా మళ్ళీ […]