Home » Tag » tdp
Remote Voting System: ఉపాధికోసం, పనులకోసం వేరే ప్రాంతాలకు వెళ్లినవారు ఓటరు గుర్తింపుని మాత్రం సొంత ఊరినుంచి బదిలి చేసుకోరు. సొంత ఊరిలో ఓటు ఉంటే స్థానిక గుర్తింపుగా వారు భావిస్తారు. అదే సమయంలో పోలింగ్ వేళ వారికి సొంత ఊరికి వచ్చే అవకాశం కొన్నిసార్లు ఉండకపోవచ్చు. దీనివల్ల భారత్ లో పోలింగ్ శాతం తక్కువగా నమోదవుతుందనే అభిప్రాయం ఉంది. ఇలాంటి వారికోసం సొంత నియోజకవర్గంలో జరిగే ఓటింగ్ లో పాల్గొనే అవకాశం ఇస్తోంది రిమోట్ ఈవీఎం. […]
Vallabhaneni Vamsi: ఏపీలో ఎన్నికలకు ఇంకా ఒకటిన్నర ఏడాది సమయం ఉంది. అయినా.. ఇక్కడ పార్టీలు ఇప్పటి నుండే గెలుపు అవకాశాలపై దృష్టి పెట్టారు. ఎవరికి వారు గెలుపు గుర్రాలు ఎవరనేదానిపై ఫోకస్ పెట్టి కార్యాచరణ మొదలు పెట్టారు. ముఖ్యంగా ప్రతిపక్షంలో ఉన్న టీడీపీ.. ఇప్పటి వరకు తమని తీవ్రంగా ఇబ్బంది పెట్టిన అధికార పార్టీ నేతలను ఓడించేందుకు ఎత్తులు సిద్ధం చేస్తున్నట్లు తెలుస్తుంది. వీరిలో అధికార పార్టీ వైసీపీ ఎమ్మెల్యేలతో పాటు టీడీపీలో గెలిచి వైసీపీ […]
TDP-BJP: ఏపీలో ఇప్పటికే జనసేన పార్టీతో దాదాపుగా పొత్తు ఖరారు చేసుకున్న టీడీపీ బీజేపీ విషయంలో మాత్రం ఇంకా కన్ఫ్యూజన్ కొనసాగుతూనే ఉంది. జనసేనతో పొత్తులో ఉన్న బీజేపీ.. టీడీపీకి మాత్రం దూరంగానే ఉన్నామని చెప్తుంది. అయితే.. టీడీపీ మాత్రం బీజేపీతో కలిసేందుకు సిద్ధంగా ఉన్నట్లు కనిపిస్తుంది. ఏపీతో పాటు తెలంగాణలో కూడా బీజేపీతో కలిసి వెళ్లేందుకు టీడీపీ సానుకూలంగా ఉన్నట్లు ప్రచారం జరుగుతుంది. ఆ మధ్య ఖమ్మంలో భారీ సభ నిర్వహించిన టీడీపీ.. ఈ సభ […]
Kesineni Nani: తానే సామంతరాజునని బిల్డప్ ఇస్తే కృష్ణానదిలో ఈడ్చికొడతారంటూ టీడీపీ ఎంపీ కేశినేని నానీ సీరియస్ కామెంట్ చేశారు. అయితే.. ఇది ప్రత్యర్థి పార్టీ మీద చేసి ఉంటే దాదాపుగా అందరు రాజకీయ నాయకులూ చేసేదే కదా అని సైలెంట్ అయ్యే వారు. కానీ.. నానీ అన్నది సొంత పార్టీలోని సభ్యులనే కావడం ఆసక్తిగా మారింది. ఎన్టీఆర్ జిల్లా మైలవరంలో ఎన్టీఆర్ మెమోరియల్ కబడ్డీ టోర్నమెంట్ బహుమతుల ప్రధానోత్సవంలో కేశినేని పాల్గొన్నారు. అక్కడ మాట్లాడిన కేశినేని […]
TDP vs YSRCP: ఏపీలో ఎక్కడ చూసినా అధికార, ప్రతిపక్షాల మధ్య విమర్శలు, దాడులే కనిపిస్తున్నాయి. ఎమ్మెల్యేల స్థాయి నేతలేమో ప్రత్యర్థులపై మాటల దాడికి దిగుతుంటే.. కింది స్థాయి కార్యకర్తలు ఏకంగా భౌతిక దాడులకు దిగుతున్నారు. ప్రతిపక్షాలు ఎక్కడ ఎలాంటి కార్యక్రమం చేపట్టినా పోలీసుల అడ్డంకులతో రణరంగంగా మారడం.. ఇటు అధికార పార్టీ కార్యక్రమాలకు ప్రతిపక్ష పార్టీల కార్యకర్తలు ఆటంకాలు కలిగించడంతో ఇక్కడ ఎప్పటికప్పుడు హీట్ పెరుగుతూనే ఉంది. వైసీపీ నేతలు గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమాన్ని […]
T.G.Venkatesh: తాజాగా టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుని ఆయన నివాసానికి వెళ్లి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కలిశారు. సుమారు రెండు గంటల పాటు జరిగిన ఈ సమావేశంలో జగన్ మోహన్ రెడ్డి సర్కారు నిర్ణయాలపై ఐక్య పోరాటానికి నిర్ణయం తీసుకున్నామని చెప్పారు. ఈ రెండు పార్టీల నుండి మీడియాకి చెప్పింది ఐక్య పోరాటమే అయినా.. వచ్చే ఎన్నికలలో రెండు పార్టీల పొత్తుకు మార్గం సుగుమమైందన్నది రాజకీయమెరిగిన సత్యం. కాగా.. అలా పవన్ చంద్రబాబు నివాసానికి వెళ్లారో […]
TDP-YSRCP: పార్టీల అధ్యక్షులు.. కమిటీల అధ్యక్షులు ఎంత ముఖ్యమో సోషల్ మీడియా విభాగాలకు సైతం సారథులు అంతే ముఖ్యం. ఎందుకంటే సోషల్ మీడియా బలం లేకుండా ఇప్పుడున్న పరిస్థితులలో ఏ పార్టీకి అధికారం దక్కే ఛాన్స్ ఉండదు. అందుకే పెద్ద పెద్ద వ్యూహకర్తలు కూడా సోషల్ మీడియాపైనే ముందు కన్నేస్తారు. మన తెలుగు రాష్ట్రాల విషయానికి వస్తే టీడీపీకి ముందు నుండి బలమైన సోషల్ మీడియా బలముంది. అయితే.. ఇప్పుడు వైసీపీ టీడీపీకి మించిన బలం పోగుచేసుకుంది. […]
TDP-Janasena: ఏపీలో రాజకీయాలు రోజురోజుకీ హీట్ పెంచేస్తున్నాయి. రానున్న ఎన్నికల కోసం ఎవరు ఎవరితో పొత్తుకు వెళ్తారు అన్నదానిపై ఎప్పటికప్పుడు హాట్ చర్చలు మొదలవుతున్నాయి. అందుకు అనుగుణంగా పార్టీ అధినేతలు కూడా భేటీలు షురూ చేయడం ఇక్కడ రాజకీయాలకు మరింత ఊపు తెస్తుంది. ముఖ్యంగా టీడీపీ-జనసేన పార్టీల పొత్తుపై ఉత్కంఠ పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఇప్పటికే బీజేపీతో పొత్తులో ఉన్న జనసేన టీడీపీతో పొత్తు కోసం తహతహలాడుతుంది. పవన్ కళ్యాణ్ ఇప్పటికే పరోక్షంగా పొత్తు సిద్దమే అంటూ వ్యాఖ్యలు […]
TDP vs YSRCP: చిత్తూరు జిల్లాలో హై టెన్షన్ వాతావరణం నెలకొంది. అధికార వైసీపీ పార్టీ వర్గాలు.. ప్రతిపక్ష టీడీపీ వర్గాల మధ్య రాళ్ళ దాడి నేపథ్యంలో ఎప్పుడు పరిస్థితి ఎలా ఉండబోతుందోనని ఉత్కంఠ నెలకొంది. ఆ మాటకొస్తే టీడీపీ అధినేత పర్యటనకు వెళ్లిన దగ్గర నుండి జిల్లాలో ఇదే పరిస్థితి నెలకొంది. చంద్రబాబు సొంత నియోజకవర్గం పర్యటనకి వెళ్లడం.. పోలీసులు ఎక్కడిక్కడ అడ్డుకోవడంతో ఇక్కడ కార్యకర్తలు ఆగ్రహావేశాలు వ్యక్తం చేస్తున్నారు. ఒకవైపు టీడీపీ శ్రేణులు ఆగ్రహం […]
Chinta Mohan: 2024 ఎన్నికలలో తెలుగు రాష్ట్రాలలో ఊహించని పరిణామాలు ఉంటాయని కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ ఎంపీ చింతా మోహన్ అభిప్రాయపడ్డారు. ఏపీలో వైసీపీ ప్రభుత్వం సభలు, ర్యాలీలపై తీసుకొచ్చిన జీవోపై స్పందించిన చింతా.. తొక్కిసలాటను సాకుగా చూపి వైఎస్ జగన్ ప్రభుత్వం జీవో ఇవ్వడం కరెక్ట్ కాదన్నారు. స్వేచ్చ ఉన్న దేశంలో మీటింగ్ పెట్టకూడదని ఆంక్షలు సరికాదన్న ఆయన.. రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఇక రానున్న 2024 […]