Home » cinema
కంగనా తన వర్కింగ్ స్టిల్స్ ని షేర్ చేస్తూ.. ఇవాళ్టితో నా షూటింగ్ పూర్తయింది. దీనికోసం చాలా కష్టపడ్డాను. ఈ ప్రయాణం హాయిగా జరిగిందనుకోవచ్చు. కానీ ఈ సినిమా కోసం నేను.............
అల్లు అర్జున్ నుంచి ఇప్పుడు అందరూ పుష్ప 2 సినిమా కోసం ఎదురు చూస్తున్నారు. పుష్ప రిలీజ్ అయిన దాదాపు ఒక సంవత్సరం తర్వాత ఇటీవలే పుష్ప 2 షూటింగ్ మొదలైంది. ప్రస్తుతం పుష్ప 2 షూటింగ్ వైజాగ్ లో............
గతంలో అయ్యప్పస్వామి మహత్యాన్ని చూపిస్తూ అనేక సినిమాలు వచ్చాయి. కానీ ఈ సారి శబరిమల, శబరిమల చుట్టూ ఉన్న ప్రదేశాలు, శబరిమల పోస్ట్ ఆఫీస్ నేపథ్యంలో సరికొత్త కథనంతో ఓ పాన్ ఇండియా సినిమాని..............
అవతార్ 2 సినిమా కూడా భారీ విజయం సాధించి ప్రేక్షకులని మెప్పించింది. కలెక్షన్స్ కూడా వేలకోట్లలో వస్తున్నాయి. ఇక ఈ విజువల్ వండర్ కి అవార్డులు రావడం కూడా మొదలైంది. అలాగే తర్వాత అవతార్ 3, 4, 5 సినిమాలు కూడా వస్తాయని ప్రకటించాడు జేమ్స్ కామెరూన్.................
రెండు సినిమాలని ఒకే నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేకర్స్ నిర్మించడం విశేషం. తాజాగా ఈ రెండు సినిమాల కలెక్షన్స్ ని నిర్మాతలు అధికారికంగా ప్రకటించారు. ఇప్పుడు ఈ రెండు సినిమాలు కూడా 100 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ ని....................
హాలీవుడ్ లో ఆస్కార్ తర్వాత అత్యంత ప్రతిష్టాత్మిక అవార్డు అయిన గోల్డెన్ గ్లోబ్ అవార్డ్స్ లో RRR నామినేట్ అయిన సంగతి తెలిసిందే. తాజాగా నేడు ఉదయం గోల్డెన్ గ్లోబ్ అవార్డ్స్ వేడుక గ్రాండ్ గా జరిగింది. ఈ గోల్డెన్ గ్లోబ్ అవార్డ్స్ లో RRR సినిమా నుంచి..............
దిల్ రాజు వారసుడు సినిమా గురించి ఓ ప్రెస్ మీట్ ఏర్పాటు చేశాడు. ఈ ప్రెస్ మీట్ లో దిల్ రాజు తో పాటు శ్రీకాంత్ కూడా పాల్గొన్నారు. దిల్ రాజు మాట్లాడుతూ.. వరిసు సినిమాని సంక్రాంతికి వస్తామని ఎప్పుడో చెప్పాము. తెలుగులో వారసుడుగా.............
Balakrishna: నటసింహం నందమూరి బాలకృష్ణ అభిమానులు చాలాకాలంగా వీరసింహారెడ్డి సినిమా కోసం ఎదురుచూస్తున్నారు. ఒకవైపు ఆహా అన్ స్టాపబుల్ షోలో కుర్ర హీరోలతో కుర్రాడిలా కనిపిస్తున్న బాలయ్య మరోసారో సీమ బ్యాక్డ్రాప్ సినిమాలలో ఎలా ఉంటాడా అని అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు. ఈ సంక్రాంతి బరిలో దిగనున్న బాలయ్య ఇప్పటికే సినిమా ప్రమోషన్ కూడా మొదలు పెట్టేశారు. అందులో భాగంగా ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న వీరసింహారెడ్డి ట్రైలర్ రానే వచ్చింది. ఒంగోలు అర్జున్ ఇన్ఫ్రా గ్రౌండ్లో జరిగిన […]
విషాదాలు మరవకముందే టాలీవుడ్ లో మరో విషాదం నెలకొంది. ప్రముఖ పాటల రచయిత పెద్దాడ మూర్తి కన్నుమూశారు. గత కొంతకాలంగా అనారోగ్య సమస్యలతో బాధపడుతూ 51 ఏళ్ళ వయసులో మంగళవారం రాత్రి........
మాజీ మిస్ వరల్డ్ మానుషీ చిల్లర్ కూడా 2022 లో అక్షయ్ కుమార్ హీరోగా నటించిన సామ్రాట్ పృథ్విరాజ్ లో హీరోయిన్ గా బాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చి మెప్పించింది. ఈ సినిమా ఫ్లాప్ అయినా మానుషీకి మంచి మార్కులే పడ్డాయి. ఇది పీరియాడికల్ సినిమా కావడంతో మానుషీకి.............