Home » Author » Kaburulu kaburulu
విషాదాలు మరవకముందే టాలీవుడ్ లో మరో విషాదం నెలకొంది. ప్రముఖ పాటల రచయిత పెద్దాడ మూర్తి కన్నుమూశారు. గత కొంతకాలంగా అనారోగ్య సమస్యలతో బాధపడుతూ 51 ఏళ్ళ వయసులో మంగళవారం రాత్రి........
మలినేని గోపీచంద్ దర్శకత్వంలో నందమూరి బాలకృష్ణ హీరోగా నటిస్తున్న ఫ్యాక్షన్ బ్యాక్ డ్రాప్ చిత్రం ‘వీరసింహారెడ్డి’. ఇక ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ కి ముహూర్తం ఫిక్స్ చేశారు దర్శకనిర్మాతలు. ఈ ఈవెంట్ ని ఒంగోలులోని AMB కాలేజీ గ్రౌండ్స్లో...
టాలీవుడ్ సీనియర్ నటుడు చలపతి రావు ఇటీవల మరణించిన సంగతి తెలిసిందే. చలపతి రావుకి నందమూరి కుటుంబంతో ఒక ప్రత్యేకమైన అనుబంధం ఉంది. అయితే షూటింగ్లు కారణంగా చలపతిని చివరి చూపు చూసుకోలేకపోయారు నందమూరి హీరోలు. దీంతో నేడు చలపతి రావు పెద్ద దినం కార్యక్రమానికి బాలకృష్ణ హాజరయ్యి..
అడివి శేషు నటించిన క్రైమ్ థ్రిల్లర్ మూవీ ‘హిట్ 2’. థియేటర్లో చూసేసిన ప్రేక్షకులు ఈ సినిమాని మరోసారి చూడడానికి ఓటీటీ రిలీజ్ కోసం ఎంతగానో ఎదురు చూస్తున్నారు. ఈ మూవీ ఓటీటీ స్ట్రీమింగ్ రైట్స్ ని అమెజాన్ ప్రైమ్ దక్కించుకుంది. కాగా ఈ సినిమాని..
జూనియర్ ఎన్టీఆర్, కొరటాల శివ దర్శకత్వంలో రాబోతున్న రెండో చిత్రం 'NTR30'. ఈ సినిమా అనౌన్స్తోనే భారీ హైప్ ని క్రియేట్ చేసుకొంది. ఇక ఈ సినిమా సక్సెస్ కావాలని దర్శకుడు కొరటాల శివ తిరుమల శ్రీవారిని దర్శించుకున్నాడు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ..
స్వీట్ కార్న్ అంటే ఇష్టపడని వారు ఉండరు, ఇవి చాలా తియ్యగా ఉంటాయి. స్వీట్ కార్న్ ఉడకించుకొని తినవచ్చు. ఆరోగ్యానికి కూడా చాలా మంచిది స్వీట్ కార్న్. స్వీట్ కార్న్ తో చాట్, సలాడ్, సమోసా ఇంకా చాలా రకాలుగా చేసుకొని తినవచ్చు. స్వీట్ కార్న్ తో చాట్ అయితే చాలా తొందరగా చేసుకోవచ్చు. ఒక పది నిముషాల్లో.........
ఆహా అందరి అంచనాలని తలకిందులు చేస్తూ అన్స్టాపబుల్ నెక్స్ట్ ఎపిసోడ్స్ ని అనౌన్స్ చేసింది. ఎనిమిదో ఎపిసోడ్ గా ప్రభాస్, గోపీచంద్ షో జనవరి 6న టెలికాస్ట్ అయిన తర్వాత తొమ్మిదో ఎపిసోడ్ గా జనవరి 13న........
ఇటీవల డిసెంబర్ 31 న నయని పావని తండ్రి మరణించారు. తన తండ్రి పార్థివదేహం వద్ద ఆయన పాదాలు పట్టుకొని ఏడుస్తూ ఉన్న ఫొటోని తాజాగా తన సోషల్ మీడియాలో షేర్ చేసి...........
మన బ్లడ్ గ్రూప్ ని బట్టి కూడా ఎలాంటి ఫుడ్ తినాలో, తినకూడదో, ఏది మనకి మంచిదో, ఏది మంచిది కాదో చెప్తున్నారు డైటీషియన్స్. కొన్ని రీసెర్చ్ ల అనంతరం ఒక్కో బ్లడ్ గ్రూప్ వాళ్ళు కొన్ని ఫుడ్స్ తినొచ్చు, కొన్ని ఫుడ్స్ ఎక్కువగా తినకూడదు అని...........
మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తున్న రెండు ప్రతిష్టాత్మకమైన చిత్రాలు 'వీరసింహారెడ్డి', 'వాల్తేరు వీరయ్య'. బాలకృష్ణ, చిరంజీవి నటిస్తున్న ఈ చిత్రాలు సంక్రాంతి బరిలో పోటీ పడనున్నాయి. ఇద్దరు హీరోలు వింటేజ్ లుక్స్ లో దర్శనమిస్తుండడంతో ఈ సినిమాలపై భారీ అంచనాలే నెలకొన్నాయి. ఈ రెండు చిత్రాలు షూటింగ్ పూర్తి చేసుకొని ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ వర్క్స్ జరుపుకుంటున్నాయి. దీంతో మేకర్స్ సినిమా ప్రమోషన్స్ మొదలు పెట్టారు.