Home » Author » Kaburulu kaburulu
గత సంవత్సరం నుంచి టాలీవుడ్ లో వరుసగా పలువురు ప్రముఖులు మరణిస్తున్నారు. దీంతో టాలీవుడ్ లో వరుస విషాదాలు ఏర్పడ్డాయి. ఆ విషాదాలు టాలీవుడ్ మరవకముందే కొత్త సంవత్సరంలో కూడా మరిన్ని విషాదాలు వరుసగా వస్తున్నాయి.............
చిన్న పిల్లలు తరచుగా సాఫ్ట్ టాయ్స్ ని ఆడటానికి ఇష్టపడతారు. అవి త్వరగా మురికి పట్టడం, ఆ బొమ్మలను నోట్లో పెడితే బ్యాక్టీరియా ఇంజెక్ట్ అవ్వడం జరుగుతుంది. అలా కాకుండా తల్లిదండ్రులు వాటిని శుభ్రం చేయడానికి వివిధ పద్ధతులను............
జూనియర్ ఎన్టీఆర్ నటన గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఇక 'ఆర్ఆర్ఆర్' ఎన్టీఆర్ యాక్టింగ్ కి ఆస్కార్ కూడా వచ్చే ఛాన్స్ ఉందంటూ ఫారిన్ మీడియానే రాసుకోచుండి. తాజాగా వరల్డ్ పాపులర్ వెరైటీ మ్యాగజైన్..
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ అన్స్టాపబుల్ ఎపిసోడ్ని రెండు భాగాలుగా విడుదల చేస్తూ ఫ్యాన్స్ కి డబుల్ ట్రీట్ ఇచ్చింది ఆహా టీం. ఇటీవలే ఈ ఎపిసోడ్ పార్ట్-1 ని విడుదల చేయగా.. వింటేజ్ ప్రభాస్ ని చూస్తూ అలా మైమరచిపోయారు అందరూ. కాగా ఈ ఎపిసోడ్ పార్ట్-2 ని జనవరి 6న విడుదల చేస్తున్నట్లు ప్రకటించిన సంగతి తెలిసిందే. దీంతో నేడు దానికి సంబంధించిన ప్రోమోని విడుదల చేశారు మేకర్స్.
తమిళ హీరో విజయ్ నటిస్తున్న ఫ్యామిలీ ఎంటర్టైనర్ చిత్రం 'వరిసు'. వంశీ పైడిపల్లి దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా తెలుగులో 'వారసుడు' టైటిల్ తో రిలీజ్ కానుంది. టాలీవుడ్ స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు భారీ తారాగణంతో ప్రతిష్టాత్మకంగా ఈ మూవీని నిర్మిస్తున్నాడు. ఇక సినిమా తమిళ, తెలుగు ట్రైలర్స్ ని నేడు విడుదల చేశారు మేకర్స్. ట్రైలర్కి మాస్ టచ్ ఇస్తూ క్లాస్గా కట్ చేశాడు దర్శకుడు.
మాస్ రాజా రవితేజ నటించిన మాస్ మసాలా చిత్రం 'ధమాకా'. ఇక ఈ సినిమా ఇప్పటివరకు ప్రపంచవ్యాప్తంగా రూ.96 కోట్లు గ్రాస్ కలెక్షన్స్ ని సాధించింది. సినిమా విడుదలయ్యి 12 రోజులు కంప్లీట్ అవుతున్నా కోటి తగ్గకుండా కలెక్షన్స్ రాబడుతుంది. దీంతో రెండు తెలుగు రాష్ట్రలో ఈ ఫీట్ సాధించిన మూడో సినిమాగా ఈ చిత్రం నిలిచింది.
బాలకృష్ణ వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్న నెంబర్ వన్ టాక్ షో 'అన్స్టాపబుల్ విత్ NBK'. సినీ రంగం నుంచి రాజకీయ రంగం వరకు ఫేమ్ అండ్ కాంట్రవర్సీ పర్సన్స్ని తీసుకువస్తూ సంచలనాలు సృష్టిస్తున్నాడు బాలయ్య. తాజాగా ఈ షోకి మరో అదిరిపోయే గెస్ట్లను ఆహ్వానించే ఆలోచన చేస్తున్నారట ఆహా టీం.
తాజాగా తన ఇన్స్టాగ్రామ్ స్టోరీలో తన హెల్త్ గురించి పోస్ట్ చేసి కొత్త సంవత్సరంలో అందరికి బ్యాడ్ న్యూస్ చెప్పింది పునర్నవి. తన స్టోరీలో డల్ గా ఉన్న తన ఫేస్ ని పోస్ట్ చేసి దానిపై........
సౌత్ స్టార్ హీరోయిన్ సమంత మయోసైటిస్ అనే వ్యాధితో బాధపడుతున్నట్టు రెండు నెలల క్రితం తన యశోద సినిమా రిలీజ్ అప్పుడు చెప్పి అందరికి షాక్ ఇచ్చింది. తాజాగా బాలీవుడ్ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా జరిగిన ఓ ప్రెస్ మీట్ లో సమంత గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది రష్మిక.
తాజాగా రష్మిక మందన్నా విజయ్ దేవరకొండతో మరో సినిమాపై మాట్లాడుతూ.. విజయ్ దేవరకొండతో ప్రస్తుతానికైతే నేను ఏ సినిమా చేయట్లేదు. కానీ అతనితో కలిసి మళ్ళీ సినిమా చేయమని చాలా మంది........