Home » Author » M N
Murder Case: రాచకొండ కమిషనరేట్ పరిధిలో అబ్దుల్లాపూర్ మెట్ పీఎస్ పరిధిలో బీటెక్ ఫైనల్ ఇయర్ విద్యార్థి నవీన్ దారుణ హత్యకు గురైన సంగతి తెలిసిందే. నల్గొండ మహాత్మా గాంధీ యూనివర్సిటీలో బీటెక్ చదువుతున్న నవీన్ ను హత్య చేసింది ఇంటర్ క్లాస్ మెట్ హరిహర కృష్ణగా పోలీసులు గుర్తించారు. ఈ నెల 17న నలగొండలో నవీన్ మిస్సింగ్ కేసు నమోదు కాగా.. ఫైనల్ గా అది మర్డర్ కేసుగా ముగిసింది. అయితే, తాజాగా అబ్దుల్లాపీర్మెట్ పీఎస్లో […]
Interesting Love Story: ప్రేమకి కులమతాలు ఉండవు.. పేద, ధనిక తేడాలుండవని మన కవులు ఎన్నో చెప్తుంటారు. ఇప్పుడు మన సమాజంలో వచ్చిన మార్పులు చూస్తుంటే ప్రేమకి ఖండాంతరాలు కూడా ఉండవని చెప్పుకోవచ్చు. ఎవరు అవునన్నా.. కాదన్నా ప్రేమ అనేది పవిత్ర బంధం. ప్రేమ పేరుతో కొన్నిచోట్ల తప్పటడుగులు పడుతున్నా అవేమీ ప్రేమకు మరక కానేకాదు. ఎల్లలు దాటి.. ఖండాలు దాటి ప్రేమ కోసం వచ్చిన యువతి.. దేశం కాని దేశంలో యువతిని ప్రేమించి.. స్వదేశంలో అందరినీ […]
Dachepalli Murder: చిన్న అనుమానం చాలు బంగారం లాంటి జీవితాలు కూడా బుగ్గిపాలవ్వడానికి. ఇక, భార్య భర్తల మధ్య అనుమానం మొదలైతే.. అది ఎంతటి ఉపద్రవానికైనా దారితీస్తుందని ఎన్నో ఘటనలు చూశాం. ఇప్పుడు ఇది కూడా అలాంటిదే. భార్యపై అనుమానం పెంచుకున్న ఓ భర్త.. తన స్నేహితుడిని చంపి గొడ్డలితో ముక్కలు ముక్కలుగా నరికి పెట్రోల్ పోసి నిప్పు అంటించాడు. ఈ ఘోరం పల్నాడు జిల్లా దాచేపల్లిలో జరిగింది. గరికపాటి కోటేశ్వరరావు అనే వ్యక్తిని అతని సహోద్యోగి, […]
Mutton Canteen: హైదరాబాద్ అంటేనే బిర్యానీకి పెట్టింది పేరు. దేశంలో.. ప్రపంచంలో ఎక్కడ బిర్యానీ తిన్నా.. హైదరాబాద్ బిర్యానీ ఒక్కసారి రుచి మరిగితే ఇక అన్నీ దిగదుడుపే. ఇదే హైదరాబాద్ లో హలీం కూడా చాలా ఫేమస్. ముఖ్యంగా మటన్ హలీం కోసమైతే బారులు తీరుతుంటారు. ఇలా హైదరాబాద్ బిర్యానీ, హలీం అంటే ఇష్టపడేవారికి తెలంగాణ ప్రభుత్వం ఒక గుడ్ న్యూస్ చెబుతోంది. నాన్వెజ్ ప్రియుల కోసం మటన్ వంటకాలతో క్యాంటీన్ తీసుకురాబోతుంది. హైదరాబాద్ మత్స్య భవన్ […]
Tirupati Laddu: మన తెలుగు వారికి తిరుమల లడ్డూ ప్రసాదం గురించి ప్రత్యేకంగా చెప్పల్సిన పనిలేదు. వెంకన్న భక్తులు అత్యంత పవిత్రంగా భావించే లడ్డూ ప్రసాదానికి చాలా డిమాండ్ ఉంటుంది. 307 ఏళ్లు చరిత్ర ఉన్న ఈ తిరుమల ప్రసాదాన్ని కోట్లాది మంది భక్తులు భక్తితో స్వీకరిస్తారు. టీటీడీ కూడా లడ్డు తయారీ కోసం ప్రత్యేకమైన పద్ధతులను పాటిస్తోంది. ఈ ప్రసాదం తయారీ కోసం స్వచ్ఛమైన శనగ పిండి, పటిక బెల్లం, నెయ్యి, ఎండు ద్రాక్ష, యాలుకలు, […]
Kodali Nani: టీడీపీ నేత నారా లోకేష్ యువగళం పేరిట ప్రస్తుతం తిరుపతి నియోజకవర్గంలో పర్యటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా మాట్లాడిన లోకేష్ జూనియర్ ఎన్టీఆర్ రాజకీయాలపై ఆసక్తికర కామెంట్స్ చేశారు. తిరుపతి పర్యటనలో ఆటో డ్రైవర్లతో జరిగిన ముఖాముఖి సమావేశం తర్వాత మీడియాతో మాట్లాడిన లోకేష్ కు.. జూనియర్ ఎన్టీఆర్ రాజకీయాల్లోకి వస్తే మీరు ఆహ్వానిస్తారా? అనే ప్రశ్న ఎదురైంది. దీనికి లోకేష్ కూడా ఆసక్తికరమైన సమాధానం చెప్పారు. ఎన్టీఆర్ రాజకీయాల్లోకి వస్తే మీరు […]
Kotamreddy Sridhar Reddy: ఏపీలో ఇంకా ఎన్నికలకు ఒకటిన్నర ఏడాది ఉండగానే ఇప్పటికే ఇక్కడ రాజకీయాలు రసవత్తరంగా సాగుతున్నాయి. నెల్లూరు జిల్లాలో అయితే పరిస్థితి మరింత కాక రేపుతోంది. ప్రతిపక్షాలపై వివాదాస్పద వ్యాఖ్యలు, వ్యంగ్యాస్త్రాలు సంధించడంలో పేరున్న కోటంరెడ్డి ఇప్పుడు.. పార్టీ అధిష్టానానికి వ్యతిరేకంగా మారి అదే వ్యాఖ్యలను ప్రభుత్వంపైనా, సొంత పార్టీ నేతలపైనా చేస్తున్నారు. కోటంరెడ్డి వ్యవహారంపై దృష్టి సారించిన వైసీపీ పెద్దలు పార్టీ బాధ్యతల నుండి ఆయన్ను తప్పించి సెక్యూరిటీని కూడా తగ్గించారు. మిగిలిన […]
Khammam: మిర్చి రైతులు, మార్కెట్ లో కమిషన్ వ్యాపారం చేసే వ్యాపార దారుల మధ్య ఘర్షణ చెలరేగి ఖమ్మం వ్యవసాయ మార్కెట్ రణరంగంగా మారింది. కమిషన్ దారు ఓ రైతుపై చేయిచేసుకోవడంతో మొదలైన ఘర్షణ కొట్లాటకు దారి తీసింది. చివరికి పోలీసులు రంగప్రవేశం చేయడంతో వివాదం సద్దుమణిగింది. ఈ ఘర్షణలో పలువురు రైతులకు గాయాలవగా.. కమిషన్ దారులకు కొందరికి ఒంటి మీద బట్టలు కూడా చిరిగిపోయాయి. మార్కెట్ కు మిర్చిని అమ్ముకోవటానికి వచ్చిన రైతును ఒక కమిషన్ […]
Honor killing: సమాజం అభివృద్ధిలో ఎంత ముందుకు వెళ్తున్నా కొందరు మనుషులలో మాత్రం మార్పు రావడం లేదు. సమాజం తనను ఏమంటుందో అని పరువు కోసం బ్రతికే వారిలో మార్పు మాత్రం రావడం లేదు. నలుగురు తనను ఏమంటారోనని ఆత్మహత్యలు చేసుకొనేవారు కొందరైతే.. తన పరువు తీశారని కడుపున పుట్టిన పిల్లలను అతి కిరాతకంగా చంపేసేవారు మరికొందరు. ఇలాంటి ఘటనే ఒకటి నంద్యాల జిల్లా పాణ్యం మండలం, ఆలమూరు గ్రామంలో చోటు చేసుకుంది. తండ్రి దేవేంద్ర రెడ్డి […]
China Population: దేశమంటే మట్టి కాదోయ్.. దేశమంటే మనుషులోయ్ అని గురజాడ అప్పారావు అన్నారు. అంతేకాదు.. వట్టి మాటలు కట్టిపెట్టోయ్.. గట్టిమేల్ తలపెట్టవోయ్ అని కూడా ఆయనే చెప్పారు. ఈ మాటలు మన భారతీయులు ఎలా అర్ధం చేసుకున్నారో కానీ.. ఈ చైనా వాళ్ళు మాత్రం దేశమంటే మట్టి కాదు జనాభానే అని అర్ధం చేసుకున్నట్లున్నారు. అందుకే జనాభా మంత్రం జపిస్తున్నారు. ప్రపంచంలోనే అత్యధిక జనాభా కలిగివున్న దేశం చైనా కాగా.. ప్రస్తుతం చైనాలో 145 కోట్ల […]