Home » Author » M N
Viveka Murder Case: తెలంగాణకు బదిలీ అయిన తర్వాత వైఎస్ వివేకా హత్య కేసులో సీబీఐ విచారణలో దూకుడు పెరిగిన సంగతి తెలిసిందే. ఈరోజు వైసీపీ ఎంపీ అవినాశ్ రెడ్డిని మరోమారు విచారించిన సీబీఐ, తాజాగా అవినాశ్ రెడ్డి తండ్రి వైఎస్ భాస్కర్ రెడ్డికి కూడా నోటీసులు జారీ చేసింది. రేపు శనివారమే విచారణకు హాజరు కావాలని నోటీసుల్లో పేర్కొంది. కడప సెంట్రల్ జైలు గెస్ట్ హౌస్ లో విచారణకు రావాలని నోటీసుల్లో పేర్కొంది. దీంతో ఈ […]
Amit Shah: తెలంగాణలో రాజకీయాలు వాడీ వేడిగా సాగుతున్నాయి. ఎన్నికలకు సమయం దగ్గరపడుతుండడంతో అధికార, ప్రతిపక్షాలు మాటల తూటాలు వదులుతున్నారు. ఏదొక యాత్రల పేరున ప్రజల మధ్యకి వెళ్లి సవాళ్లు, ప్రతిసవాళ్ళతో కాకరేపుతున్నారు. జాతీయ పార్టీలైతే.. అధిష్టానం నుండి నేతలను రప్పించి కార్యకర్తలలో మరికాస్త జోష్ పెంచేందుకు కూడా ప్రణాళికలు సిద్ధం చేసుకుంటున్నారు. ఈక్రమంలోనే తెలంగాణ బీజేపీ నేతలు జాతీయ నాయకుల కోసం ఆతృతగా ఎదురుచూస్తున్నారు. హోంమంత్రి అమిత్ షా ఒకటీ, రెండుసార్లు రాష్ట్రానికి రాగా.. ప్రధాని […]
Gujarat: అర్ధరాత్రి వేళ భార్యభర్తల మధ్య గొడవ మొదలైంది. భర్త అదే పనిగా నీలి చిత్రాలు చూస్తుండడంతో భార్య అడ్డుకుంది. దీంతో మొదలైన గొడవతో భర్త కోపం నషాళానికి అంటడంతో భార్యపై కిరోసిన్ పోసి నిప్పటించేశాడు. నీలి చిత్రాలు చూడవద్దన్న పాపానికి భార్యను బుగ్గిపాలు చేశాడు కిరాతకుడు. గుజరాత్లోని సూరత్లో నాలుగు రోజుల కిందట జరిగిన ఈ దారుణం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. కతార్గాం ప్రాంతానికి చెందిన కిశోర్ పటేల్, కాజల్ భార్యాభర్తలు. కాజల్ మొదటి భర్త […]
Chandrababu: టైమ్ మీరు చెప్పినా సరే.. మేము చెప్పినా సరే.. ఏ సెంటరైనా.. ఏ ప్లేస్ అయినా.. ముహూర్తం పెట్టుకొని చెప్పండి కొట్టేసుకుందాం. ఈ దాగుడు మూతలు వద్దు.. పేస్ టూ పేస్ తేల్చుకుందాం. ఇదేదో సినిమా డైలాగ్ లా ఉందే అనుకుంటున్నారా?. కాదు.. టీడీపీ అధినేత అధికార పార్టీ వైసీపీ నేతలకు విసిరిన ఓపెన్ ఛాలెంజ్. మునుపెన్నడూ లేని విధంగా చంద్రబాబు గన్నవరం పర్యటనలో తీవ్ర వ్యాఖ్యలు చేశారు. గన్నవరం పర్యటనకు వెళ్ళిన ఆయన.. ప్రణాళిక […]
Death of Bride: మరికొన్ని గంటల్లో పెళ్లి.. కాసేపటిలో పెళ్లి మండపం ఎక్కాల్సిన పెళ్లి కూతురు అకస్మాత్తుగా కుప్పకూలింది. ఏమైందా అని దగ్గరకి వెళ్లిన తల్లిదండ్రులు, బంధుమిత్రులు వధువుకి గుండెపోటుగా నిర్ధారించుకున్నారు. హుటాహుటిన ఆమెని ఆసుపత్రికి తీసుకెళ్లారు. కానీ, అప్పటికే జరగాల్సిన ఘోరం జరిగిపోయింది. వధువు మృతి చెందినట్లు వైద్యులు దృవీకరించారు. దీంతో అప్పటివరకు పెళ్లి సందడితో కలకలాడుతోన్న ఇంట ఒక్కసారిగా విషాదం అలముకుంది. అయితే వధువు కుటుంబం మాత్రం పుట్టెడు దుఃఖంలోనూ కీలక నిర్ణయం తీసుకుంది. […]
MLA Raja Singh: తనకు బెదిరింపు కాల్స్ ఆగలేదని.. ఇంకా చేస్తూనే ఉన్నారని.. దీనిపై ఫిర్యాదు చేసినా ఎవరూ పట్టించుకోవడం లేదని బీజేపీ రాష్ట్ర గోరక్షా కన్వీనర్, గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ లోథ్ ఆరోపించారు. పాకిస్తాన్ నుండి తనను చంపేస్తామంటూ గుర్తు తెలియని వ్యక్తులు పలుమార్లు ఫోన్ చేసి బెదిరిస్తున్నారని ఆమధ్య రాజాసింగ్ ట్విట్టర్ ద్వారా వెల్లడించిన సంగతి తెలిసిందే. ‘నన్ను చంపుతామంటూ బెదిరింపు కాల్స్ వస్తున్నాయని.. పాకిస్తాన్ కు చెందిన ఒక మొబైల్ వాట్సాప్ కాల్ […]
AP Budget 2023-24: ఏపీలో రాజకీయాలు మళ్ళీ మరింత రసవత్తరం కానున్నాయి. ఎందుకంటే మార్చి 14 నుంచి ఏపీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు జరగనున్నాయి. మొత్తం పది రోజుల పాటు ఈ అసెంబ్లీ సమావేశాలు జరిగే అవకాశముంది. మొదటిరోజు గవర్నర్ ప్రసంగం.. అనంతరం బీఏసీ సమావేశం నిర్వహించనున్నారు. బీఏసీలో అసెంబ్లీ ఎన్ని రోజులు నిర్వహించాలి అనే అంశంపై చర్చించి అనంతరం ఎన్నిరోజులు సమావేశాలు అనేది ప్రకటిస్తారు. ఇప్పటికే అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలకు అనుమతిని ఇవ్వాలని కోరుతూ గవర్నర్ […]
Kondagattu Temple: కొండగట్టు ఆంజనేయస్వామి గుడి ప్రాముఖ్యత గురించి తెలిసిందే. సామాన్య ప్రజల నుండి సెలబ్రిటీలు, ప్రముఖ వ్యాపారవేత్తలు కూడా ఈ ఆలయంలో ఆంజనేయుని దర్శనానికి క్యూలు కడతారు. ఈ మధ్యనే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తన ఎన్నికల రథమైన వారాహీని ఇక్కడే తొలిపూజ చేసిన సంగతి తెలిసిందే కాగా.. సీఎం కేసీఆర్ కొండగట్టు ఆలయ అభివృద్ధికి 100 కోట్ల రూపాయలతో యాదాద్రి తరహాలో కొండగట్టు ఆలయాన్ని అభివృద్ధి చేస్తామని ప్రకటించారు. ఇదిలా ఉండగా తాజాగా […]
Sajjala Ramakrishna Reddy: వివేకానంద రెడ్డి హత్య కేసులో వైసీపీ ఎంపీ వైఎస్ అవినాష్రెడ్డిని అరెస్ట్ చేస్తారని పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతున్న సంగతి తెలిసిందే. దీనిపై స్పందించిన ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి.. అసలు వివేకా హత్యతో అవినాష్ కు సంబంధం లేదని స్పష్టం చేశారు. అవినాష్రెడ్డికి సంబంధం ఉన్నట్లు ఎలాంటి ఆధారాలు లేవని.. ఎన్నికల ముందు వివేకా హత్య కేసు ద్వారా జగన్ను నైతికంగా దెబ్బతీసేందుకు ప్రయత్నించారని వ్యాఖ్యానించారు. వివేకా హత్య కేసులో విచారణ […]
Viral News: ఓ డీజిల్ ట్యాంకర్ టర్న్ తీసుకొనే క్రమంలో బోల్తా పడింది. అందులో డ్రైవర్ సురక్షితంగానే బయటపడి ట్యాంకర్ కి కాపలా కాస్తున్నాడు. అయితే, డీజిల్ ట్యాంకర్ బోల్తా పడిందని తెలియగానే స్థానిక ప్రజలు బక్కెట్లు, క్యాన్లు, బిందెలు ఇలా ఎవరికి దొరికింది వారు తెచ్చుకొని దొరికిన కాడికి డీజిల్ ను దోచుకెళ్లారు. ఒకపక్క డ్రైవర్ వారిస్తున్నా వినకుండా బకెట్లతో ట్యాంకర్లోని డీజిల్ను ఎత్తుకెళ్లిపోయారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని కొత్తగూడెం సమీపంలో ఓ డీజిల్ ట్యాంకర్ […]