Home » Tag » ysrcp
YSRCP: ఒకవైపు ఏపీలో రాజకీయం రసకందాయంగా సాగుతుంది. వచ్చే ఎన్నికలలో ఎవరు ఎవరితో పొత్తులు పెట్టుకుంటారు? అధికార పార్టీ వైసీపీ మళ్ళీ అధికారాన్ని నిలబెట్టుకోగలదా? అనే రాజకీయ చర్చలు జరుగుతుండగానే.. అధికార పార్టీలో కొందరు అసమ్మతి నేతలు ఇప్పుడిప్పుడే మీడియాకి ఎక్కుతున్నారు. వీళ్ళు చాలదన్నట్లు పార్టీలో అంతర్గత కుమ్ములాటలు అధికార పార్టీకి తలపోటుగా మారింది. అది కూడా చాలదనుకున్నారో ఏమో కౌన్సిలర్లే ప్రజల ముందే నడివీధిలో కొట్లాటకు దిగారు. సత్యసాయి జిల్లా హిందూపురంలో వైసీపీ కౌన్సిలర్లు నడిరోడ్డుపైనే […]
AP Ministers: ఏపీలో ఎన్నికలకు ఏడాదిన్నర సమయం ఉన్నా.. ఇక్కడ పొలిటికల్ హీట్ మాత్రం ఓ రేంజ్ లో ఉంది. రానున్న ఎన్నికలకు పొత్తులపై చర్చలు, సంప్రదింపులు జరుగుతుండగా ఈ హీట్ తారాస్థాయికి చేరింది. టీడీపీతో జనసేన పొత్తు దాదాపు ఖరారు కావడంతో వైసీపీ తీవ్ర విమర్శలకి దిగుతుంది. టీడీపీ అధినేత చంద్రబాబుతో జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ కలిసిన దగ్గర నుండి ఘాటు విమర్శలు చేస్తున్న వైసీపీ నేతలు మరోసారి పవన్ పై విమర్శలు గుప్పించారు. […]
Seediri Appalaraju: పవన్ కళ్యాణ్ ఒక వెర్రిబాగులోడు.. నాదెండ్ల మనోహర్ ఒక పనికిమాలినోడు అంటూ మంత్రి సీదిరి అప్పలరాజు తిట్టిపోశారు. మత్స్యకారుల సమస్యల గురించి పవన్ కళ్యాణ్ కు, నాదెండ్ల మనోహర్ కు ఏమి తెలుసు అంటూ మంత్రి సీదిరి అప్పలరాజు మత్స్యకారులు ఎక్కువగా ఉండే ప్రాంతాలలో పర్యటిస్తూ పవన్ కళ్యాణ్ ను నమ్మొద్దంటూ ప్రచారం మొదలుపెట్టారు. జగన్ ప్రభుత్వం వచ్చిన తర్వాత మత్స్యకారుల సమస్యల పరిష్కారం కోసం ఎన్నో చేశామని ప్రచారం చేస్తున్నారు. అయితే.. ఒక్కసారిగా […]
TDP vs YSRCP: ఏపీలో ఎక్కడ చూసినా అధికార, ప్రతిపక్షాల మధ్య విమర్శలు, దాడులే కనిపిస్తున్నాయి. ఎమ్మెల్యేల స్థాయి నేతలేమో ప్రత్యర్థులపై మాటల దాడికి దిగుతుంటే.. కింది స్థాయి కార్యకర్తలు ఏకంగా భౌతిక దాడులకు దిగుతున్నారు. ప్రతిపక్షాలు ఎక్కడ ఎలాంటి కార్యక్రమం చేపట్టినా పోలీసుల అడ్డంకులతో రణరంగంగా మారడం.. ఇటు అధికార పార్టీ కార్యక్రమాలకు ప్రతిపక్ష పార్టీల కార్యకర్తలు ఆటంకాలు కలిగించడంతో ఇక్కడ ఎప్పటికప్పుడు హీట్ పెరుగుతూనే ఉంది. వైసీపీ నేతలు గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమాన్ని […]
TDP-YSRCP: పార్టీల అధ్యక్షులు.. కమిటీల అధ్యక్షులు ఎంత ముఖ్యమో సోషల్ మీడియా విభాగాలకు సైతం సారథులు అంతే ముఖ్యం. ఎందుకంటే సోషల్ మీడియా బలం లేకుండా ఇప్పుడున్న పరిస్థితులలో ఏ పార్టీకి అధికారం దక్కే ఛాన్స్ ఉండదు. అందుకే పెద్ద పెద్ద వ్యూహకర్తలు కూడా సోషల్ మీడియాపైనే ముందు కన్నేస్తారు. మన తెలుగు రాష్ట్రాల విషయానికి వస్తే టీడీపీకి ముందు నుండి బలమైన సోషల్ మీడియా బలముంది. అయితే.. ఇప్పుడు వైసీపీ టీడీపీకి మించిన బలం పోగుచేసుకుంది. […]
Mohan Babu: శ్రీసత్యసాయి పుట్టపర్తి జిల్లా హిందూపురం లోక్సభ సభ్యుడు గోరంట్ల మాధవ్.. సినీ నటుడు, వైసీపీ నేత అయిన మంచు మోహన్ బాబును కలిశారు. ఈ సమయంలో మోహన్ బాబుతో పాటు మంచు ఫ్యామిలీ అంతా ఉన్నారు. దీంతో ఈ సమావేశంలో దేనిపై చర్చ జరిగింది?.. రాజకీయాల గురించి ఏమైనా చర్చించారా? అన్నది ఆసక్తిగా మారింది. పేరుకు వైసీపీలో ఉన్నా మోహన్ బాబు ఫ్యామిలీ రాజకీయాలలో ఎక్కడా కనిపించడం లేదు. అంతకు ముందు ఫీజు రీయంబర్స్ […]
TDP vs YSRCP: చిత్తూరు జిల్లాలో హై టెన్షన్ వాతావరణం నెలకొంది. అధికార వైసీపీ పార్టీ వర్గాలు.. ప్రతిపక్ష టీడీపీ వర్గాల మధ్య రాళ్ళ దాడి నేపథ్యంలో ఎప్పుడు పరిస్థితి ఎలా ఉండబోతుందోనని ఉత్కంఠ నెలకొంది. ఆ మాటకొస్తే టీడీపీ అధినేత పర్యటనకు వెళ్లిన దగ్గర నుండి జిల్లాలో ఇదే పరిస్థితి నెలకొంది. చంద్రబాబు సొంత నియోజకవర్గం పర్యటనకి వెళ్లడం.. పోలీసులు ఎక్కడిక్కడ అడ్డుకోవడంతో ఇక్కడ కార్యకర్తలు ఆగ్రహావేశాలు వ్యక్తం చేస్తున్నారు. ఒకవైపు టీడీపీ శ్రేణులు ఆగ్రహం […]
Chinta Mohan: 2024 ఎన్నికలలో తెలుగు రాష్ట్రాలలో ఊహించని పరిణామాలు ఉంటాయని కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ ఎంపీ చింతా మోహన్ అభిప్రాయపడ్డారు. ఏపీలో వైసీపీ ప్రభుత్వం సభలు, ర్యాలీలపై తీసుకొచ్చిన జీవోపై స్పందించిన చింతా.. తొక్కిసలాటను సాకుగా చూపి వైఎస్ జగన్ ప్రభుత్వం జీవో ఇవ్వడం కరెక్ట్ కాదన్నారు. స్వేచ్చ ఉన్న దేశంలో మీటింగ్ పెట్టకూడదని ఆంక్షలు సరికాదన్న ఆయన.. రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఇక రానున్న 2024 […]
YSRCP: ఉమ్మడి రాష్ట్ర మాజీ మంత్రి, నెల్లూరు కీలక సీనియర్ నేత, వైసీపీ ఎమ్మెల్యే ఆనం రాంనారాయణ రెడ్డిపై వైసీపీ అధిష్టానం వేటు వేసింది. ఆయనను వెంకటగిరి నియోజకవర్గ వైకాపా ఇంచార్జి బాధ్యతల నుంచి తొలగించి వెంకటగిరి ఇంచార్జిగా ఆయన స్థానంలో మాజీ ముఖ్యమంత్రి నేదురుమల్లి జనార్థన్ రెడ్డి కుమారుడు రామ్ కుమార్ రెడ్డిని ప్రకటించారు. ఇది కేవలం ఇంచార్జి బాధ్యతల నుండి తొలగించడం మాత్రమే కాదు ఉమ్మడి నెల్లూరు జిల్లా వ్యాప్తంగా ఆనం ఛరిస్మాను తగ్గించేందుకే […]
CM Jagan: ఏపీలో ఎన్నికలకు ఇంకా చాలా సమయం ఉండగా.. రాజకీయ పార్టీలలో ఆ సందడి మాత్రం మొదలైంది. ప్రతిపక్ష నేతలు ఏదో ఒక పేరు పెట్టుకొని ప్రజల మధ్యకి వెళ్తుంటే.. అధికారంలో ఉన్న పార్టీ నేతలు ఏదో ఒక కార్యక్రమం పేరుతో ప్రజల వద్దకు వెళ్తున్నారు. సీఎం జగన్ మోహన్ రెడ్డి కూడా ఈ మధ్య కాలంలో పలు కార్యక్రమాల జోరు పెంచినట్లుగా కనిపిస్తుంది. కొత్త సంవత్సరంలో వృద్ధులకు, వితంతువులకు, వికలాంగులకు ఇచ్చే పెన్షన్ మరో […]