Home » Tag » cm jagan
CM Jagan: త్వరలోనే రాజధాని నుండి పరిపాలన మొదలు పెడతాం.. నేను కూడా అక్కడికే షిఫ్ట్ అవుతున్నా.. ఏపీ రాజధాని విశాఖనే. ఇదీ ప్రపంచ పారిశ్రామిక వేత్తల సదస్సులో ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి చెప్పిన మాట. ఈ ఒక్క మాటతో రాజధాని విశాఖ తరలింపులో ఇటు అధికారులతో పాటు వైసీపీ నేతలలో ఫుల్ క్లారిటీ వచ్చేసింది. అమరావతి రాజధాని అంశం సుప్రీంకోర్టులో ఉండగా.. అక్కడ తీర్పు ఎలా ఉండబోతుందన్నది ఉత్కంఠగానే ఉంది. తీర్పు ఎలా ఉన్నా […]
Andhara Pradesh Debts: తాజాగా ప్రవేశపెట్టిన కేంద్ర బడ్జెట్ పై చర్చల మధ్యనే ఏపీ ఆర్ధిక పరిస్థితి, అప్పులపై అధికార, ప్రతిపక్షాల మధ్య మాటల యుద్ధం మొదలైంది. ఏపీ ఆర్ధిక మంత్రి గుగ్గిన రాజేంద్రనాథ్ రెడ్డి కేంద్ర బడ్జెట్ పై స్పందిస్తూ తెగ పొగిడేశారు. కేంద్ర బడ్జెట్ బాగానే ఉందని.. మధ్యతరగతి ప్రజలను దృష్టిలో పెట్టుకొని రూపొందించిన బడ్జెట్ గా పేర్కొన్నారు. అయితే.. ఏపీకి కేటాయింపులు ఎక్కడని, విభజన హామీల ఊసే లేకుండా పెట్టిన బడ్జెట్ మంత్రిగా […]
AP Capital: ఏపీ రాజధాని విషయంలో సీఎం జగన్ ఏ మాత్రం వెనక్కు తగ్గేలా కనిపించడం లేదు. విశాఖకు పరిపాలన తరలించాలని కంకణం కట్టుకున్నట్లే ఉన్నారు. మూడు రాజధానులు తమ పార్టీ విధానమని చెప్తున్న వైసీపీ నేతలు త్వరలోనే విశాఖకు పరిపాలన తరలిస్తామని చెప్తుండగా.. ఈ మధ్యనే సీఎం జగన్మోహన్ రెడ్డే స్వయంగా ఇదే విషయాన్ని మరింత క్లారిటీతో చెప్పారు. ఏపీకి రాజధాని విశాఖనే అని.. సీఎంగా ఈ మాట చెప్తున్నా అంటూ ధీమాగా చెప్పారు. సరిగ్గా […]
Viveka Case: మాజీ మంత్రి, ఏపీ సీఎం జగన్ చిన్నాన్న వివేకానందా రెడ్డి హత్య తెలుగు రాష్ట్రాలను కుదిపేసిన సంగతి తెలిసిందే. గత ఎన్నికలకి ముందు జరిగిన ఈ హత్య అప్పటి ఎన్నికలను కూడా ప్రభావితం చేసింది. అయితే.. అప్పటి నుండి ఎన్నో మలుపులు తిరిగిన ఈ హత్య కేసులో ఇప్పుడు సీబీఐ దూకుడు ప్రదర్శిస్తుంది. వివేకా కూతురు సునీతా అభ్యర్ధన మేరకు ఈ కేసును తెలంగాణకు బదిలీ చేయగా.. తర్వాత దర్యాప్తులో సీబీఐ.. ఎంపీ అవినాష్ […]
Kotamreddy Sridhar Reddy: నెల్లూరు జిల్లా వైసీపీ రాజకీయం మొత్తం రాష్ట్రానికే సెగలు పుట్టిస్తుంది. ఎమ్మెల్యేలు అసంతృప్తితో పార్టీ అధిష్టానంపైనా.. సీఎం జగన్మోహన్ రెడ్డిపైనా ఆరోపణలు గుప్పిస్తూ రెచ్చిపోతుంటే.. పార్టీ నేతలు కౌంటర్లు వదులుతున్నారు. శృతి మించిన వాళ్ళని పక్కకి నెట్టేసి కొత్త వాళ్ళకి అక్కడ బాధ్యతలు అప్పగిస్తున్నారు. గత కొన్నాళ్ళుగా నెల్లూరు జిల్లాలో ఎమ్మెల్యేలు కోటం రెడ్డి శ్రీధర్ రెడ్డి, ఆనం రాంనారాయణ రెడ్డి జగన్ ప్రభుత్వం టార్గెట్ గా విరుచుకుపడుతున్న సంగతి తెలిసిందే. ఆ […]
Capital Amaravati: జనవరి 31.. ఈ తేదీ కోసం ఏపీ రాజకీయ వర్గాలతో పాటు, ప్రజలు ఎంతో ఆతృతగా ఎదురుచూశారు. కారణం.. ఏపీ రాజధాని అమరావతి అంశంపై సుప్రీంకోర్టు దాఖలైన పిటిషన్లు ఈరోజు విచారణకు వస్తాయని. ఒకవైపు ఏపీ ప్రభుత్వం హైకోర్టు తీర్పుపై దాఖలు చేసిన పిటిషన్.. మరోవైపు అమరావతి రైతులు దాఖలు చేసిన పిటిషన్లతో పాటు మరికొన్ని పిటిషన్లు కూడా ఈరోజే సుప్రీంకోర్టు విచారిస్తుందని ఆశపడ్డారు. కానీ.. ఇతరత్రా కేసుల బిజీ వలన రాజధాని కేసు […]
NIA Court: అప్పటి ప్రతిపక్ష నాయకుడు, ఇప్పటి సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై శ్రీనివాస్ అనే యువకుడు కోడికత్తితో దాడి చేసిన సంగతి తెలిసిందే. ఈ కేసు ఇరు తెలుగు రాష్ట్రాల్లో సంచలనాన్ని రేకెత్తించిన సంగతి తెలిసిందే. ప్రతిపక్ష హోదాలో ఉన్న నేతపై విమానాశ్రయంలో ఈ దాడి జరగడం.. అది రాజకీయంగా రగులుకోవడం.. అక్కడి నుండి ఆసక్తికర మలుపులు తీసుకుంది. సరిగ్గా ఎన్నికలకు ముందు విశాఖ విమానాశ్రయంలో జరిగిన ఈ కోడికత్తి దాడి వైసీపీకి సానుభూతిపరంగా కూడా […]
YS Jagan: ఒకపక్క కోర్టు వివాదాలు, ప్రతిపక్షాల పోరాటాలు, రాజధాని తరలింపు వ్యతిరేక ఉద్యమాలు, నిరసనలు సంగతెలా ఉన్నా ఈ సారి రాజధాని విశాఖ వెళ్లిపోవడం ఖాయమనే ప్రచారం జరుగుతోంది. గత మూడేళ్లుగా ఇదిగో, అదిగో అంటూ సాగుతున్న ప్రచారాన్ని నిజం చేసేందుకు సీఎం రెడీ అవుతున్నారు. ఇప్పటి వరకు అధికార పార్టీ నేతలు, మంత్రులే ఈ విషయంపై ప్రకటనలు చేస్తే.. ఈసారి ఏకంగా సీఎం జగన్మోహన్ రెడ్డే సంచలన కామెంట్స్ చేశారు. ఏపీ రాజధాని విశాఖనే.. […]
Atchannaidu: తల్లిని, చెల్లిని ఇంటి నుండి గెంటేసి.. తనకు తాను సింహాన్ని, పులిని అంటూ సినిమా డైలాగులు చెప్తున్నారని సీఎం జగన్ పై టీడీపీ ఏపీ అధ్యక్షుడు ఎమ్మెల్యే అచ్చెన్నాయుడు విమర్శలు గుప్పించారు. రానున్న సార్వత్రిక ఎన్నికలలో తోడేళ్లన్నీ కలిసివస్తున్నాయని.. కానీ తాను మాత్రం సింహం మాదిరిగా సింగిల్ గా పోటీ చేయనున్నట్లు తెలిపారు. భగవంతుని దయతో ప్రజలను నమ్ముకుని ఎన్నికలను ఎదుర్కోబోతున్నట్లు జగన్ ప్రసంగించారు. దీంతో సింహం అంటూ సీఎం జగన్ చేసిన కామెంట్లపై అచ్చెన్నాయుడు […]
CM Jagan: సీఎం జగన్ నేడు ఢిల్లీ పర్యటనకు వెళ్లాలని ప్లాన్ చేసుకున్న సంగతి తెలిసిందే. సీఎం జగన్ మంగళవారం ఢిల్లీలో ఏపీ గ్లోబల్ ఇన్వెస్ట్ మెంట్స్ రౌండ్ టేబుల్ సమావేశంలో పాల్గొనాల్సి ఉంది. ఈ సమావేశానికి పలువురు దౌత్యవేత్తలు హాజరవుతుండగా.. ఏపీ ప్రభుత్వం తరఫున సీఎం జగన్ తో పాటు ఉన్నతాధికారులు కూడా ఆ సమావేశంలో పాల్గొంటున్నారు. ఇందుకోసం ఆయన ఈ సాయంత్రం గన్నవరం ఎయిర్ పోర్టుకు చేరుకున్నారు. అయితే ఆయన ఎక్కిన ప్రత్యేక విమానం […]