Home » Tag » Chiranjeevi
తెలుగు వారికి అతి పెద్ద పండుగ సంక్రాంతి. దీంతో ఈ బరిలో నిలవడానికి స్టార్ హీరోలంతా పందెం కోళ్లులా సిద్దమవుతుంటారు. ఇక ఈ ఏడాది చిరు 'వాల్తేరు వీరయ్య'గా వస్తుంటే, బాలయ్య 'వీరసింహారెడ్డి'గా తొడ కొడుతున్నాడు. అయితే ఈ చిత్రాల విడుదలపై వైసీపీ ఎంపీ రఘురామకృష్ణం రాజు సంచలన ట్వీట్ చేశాడు.
మెగాస్టార్ చిరంజీవి నుంచి చాలా కాలం తరువాత వస్తున్న మాస్ మసాలా చిత్రం 'వాల్తేరు వీరయ్య'. ఇక మూవీలోని నాలుగు సాంగ్స్ ని సింపుల్ గా రిలీజ్ చేసిన మూవీ టీం.. ఈ సాంగ్ ని మాత్రం గ్రాండ్ గా హైదరాబాద్ మల్లారెడ్డి యూనివర్సిటీలో లాంచ్ ఈవెంట్ ఏర్పాటు చేసి రిలీజ్ చేస్తున్నారు. దీనికి కారణం బాలయ్య వీరసింహారెడ్డి ప్రమోషన్స్ అంటున్నారు నెటిజెన్లు.
వాల్తేరు వీరయ్య ప్రీ రిలీజ్ ఈవెంట్ నిన్న విశాఖపట్నంలో ఘనంగా జరిగింది. ఈ ఈవెంట్ లో చిరంజీవి మాట్లాడుతూ.. 'ఈ సినిమాలో నాకు హీరోయిన్ గా నటించిన శృతిహాసన్ ఇవాళ ఇక్కడికి రాలేకపోయింది. ఆమె మొన్న వీరసింహారెడ్డి ఫంక్షన్ కోసం ఒంగోలు వెళ్ళినప్పుడు..
మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న తాజా చిత్రం 'వాల్తేరు వీరయ్య'. ఈ సినిమాలో మాస్ మహారాజ్ రవితేజ ఒక కీలకమైన పాత్ర చేస్తున్నాడు. ఇక ఈ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ నిన్న విశాఖపట్నంలో ఘనంగా జరిగింది. ఈ ఫంక్షన్ కి అభిమానులు భారీగా తరలి వచ్చారు. ఈ ఈవెంట్ లో రవితేజ మాట్లాడుతూ..
మెగాస్టార్ చిరంజీవి, మాస్ మహారాజ్ రవితేజ కలిసి నటించిన తాజా చిత్రం 'వాల్తేరు వీరయ్య'. ఇక మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ నిన్న విశాఖపట్నంలో ఘనంగా జరిగింది. ఈ ఫంక్షన్ కి అభిమానులు భారీగా తరలి వచ్చారు. ఈ ఈవెంట్ లో చిరంజీవి మాట్లాడుతూ.. రవితేజతో సినిమా చేయాలి అంటే నాకు కోపం, చిరాకు వస్తాయి.
మెగాస్టార్ చిరంజీవి మాస్ మూలవిరాట్గా దర్శనమిస్తూ చేస్తున్న చిత్రం 'వాల్తేరు వీరయ్య'. ఈ సినిమాలో మరో టాలీవుడ్ హీరో మాస్ మహారాజ్ రవితేజ ఒక కీలకమైన పాత్ర చేస్తున్నాడు. ఇక మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ నిన్న విశాఖపట్నంలో ఘనంగా జరిగింది. ఈ ఫంక్షన్ కి అభిమానులు భారీగా తరలి వచ్చారు. ఈ ఈవెంట్ లో చిరంజీవి స్పీచ్ మొదలు పెడుతూ ఆశక్తికర వ్యాఖ్యలు చేశాడు.
మెగాస్టార్ చిరంజీవి వింటేజ్ లుక్ లో దర్శనమిస్తూ చేస్తున్న సినిమా 'వాల్తేరు వీరయ్య'. కాగా ఈ చిత్రంలో మాస్ మహారాజ్ రవితేజ కూడా ఒక ముఖ్య పాత్రలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ప్రమోషన్స్ లో ఈ మూవీ రైటర్ కోన వెంకట్.. సినిమా గురించి ఒక ఆశక్తికర విషయాన్ని బయటపెట్టాడు.
మెగాస్టార్ చిరంజీవి, మాస్ మహారాజ్ రవితేజ కలిసి నటిస్తున్న తాజా చిత్ర 'వాల్తేరు వీరయ్య'. ఈ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ ఇవాళ విశాఖపట్నంలో ఘనంగా జరగనుంది. అయితే ఈ ఈవెంట్ కి వాల్తేరు వీరయ్య హీరోయిన్ శృతిహాసన్ మాత్రం దూరంగా ఉంటుంది. అసలు విషయం ఏంటంటే..
తాజాగా వాల్తేరు వీరయ్య సినిమా ట్రైలర్ ని రిలీజ్ చేశారు చిత్ర యూనిట్. ట్రైలర్ ఆద్యంతం మాస్, యాక్షన్, కామెడీతో అదిరిపోయింది. చిరంజీవిని మొదట ఒక ఖైదీగా, సముద్రపు దొంగగా చూపించారు. మాస్ అనే పదానికి బొడ్డు కోసి పేరు పెట్టిందే ఆయనని చూసి అనే పవర్ఫుల్ డైలాగ్ తో...............
మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న తాజా చిత్రం 'వాల్తేరు వీరయ్య'. కాగా ఈ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ ని వైజాగ్ లో నిర్వహించడానికి చిత్ర యూనిట్ ముందుగా ప్లాన్ చేసింది. అయితే ఆంధ్రప్రదేశ్ లో వచ్చిన కొత్త జిఓ వలన ప్రీ రిలీజ్ ఈవెంట్ కి పర్మిషన్ వస్తుందా? లేదా? అని అభిమానుల్లో సందేహం మొదలయింది.