Kaburulu Telugu News
5
  • The Importance of Exercise for a Healthy Lifestyle
  • DGCA Clears Air India’s Boeing 787 Fleet of Safety Concerns
  • Tragedy Strikes: Air India’s Boeing 787-8 Dreamliner Crash
  • Technical Issue Forces British Airways Dreamliner to Return to London
  • Impact of Pervasive Quackery on Patient Well-being
  • Home
  • సినిమా
  • పాలిటిక్స్
  • గాసిప్స్
  • క్రీడలు
  • ఎంటర్టైన్మెంట్
  • ఫోటో గ్యాలరీ
  • మూవీ రివ్యూస్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • Home
  • సినిమా
  • పాలిటిక్స్
  • గాసిప్స్
  • క్రీడలు
  • ఎంటర్టైన్మెంట్
  • ఫోటో గ్యాలరీ
  • మూవీ రివ్యూస్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
    • Home » Tag » AP Govt

#AP Govt

AP Govt: సలహాదారుల నియామకంపై విధాన రూపకల్పన.. హైకోర్టుకు ఏపీ ప్రభుత్వం అదనపు అఫిడవిట్

AP Govt: సలహాదారుల నియామకంపై విధాన రూపకల్పన.. హైకోర్టుకు ఏపీ ప్రభుత్వం అదనపు అఫిడవిట్

AP Govt - March 22, 2023 | 11:25 AM

AP Govt: ఏపీ ప్రభుత్వం సలహాదారుల నియామకంపై తీవ్ర విమర్శలు ఎదుర్కొంటున్న సంగతి తెలిసిందే. జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వంలో మొత్తం 45 మంది సలహాదారులున్నట్లు అంచనా కాగా వీరందరికీ విలాసవంతమైన వాహనం, బంగ్లా, వ్యక్తిగత సిబ్బంది, ఇతర విలాసవంతమైన సౌకర్యాలు కూడా ఇస్తున్నారు. అందులో 8 మంది సలహాదారులకు కేబినెట్ హోదా కూడా కల్పించారు. మరో 12 మంది సలహాదారులకు అధికారిక నివాసం, డ్రైవర్, పిఎ, పిఎస్, కార్యాలయంతో పాటు కేటగిరీ-1 పే-స్కేల్ (నెలకు రూ. […]

AP Temples Ticket Rates: భారీగా పెరిగిన తలనీలాల టికెట్ల ధరలు.. ఏకంగా 60 శాతం పెంపు!

AP Temples Ticket Rates: భారీగా పెరిగిన తలనీలాల టికెట్ల ధరలు.. ఏకంగా 60 శాతం పెంపు!

AP Govt - March 17, 2023 | 12:41 PM

AP Temples Ticket Rates: ఏపీలో జగన్ మోహన్ రెడ్డి సర్కార్ హిందూ దేవాలయాలకి వెళ్లే భక్తులకు మరో షాక్ ఇచ్చింది. ఇప్పటికే దర్శనాలకు సంబంధించిన టికెట్లను భారీగా పెంచిన ప్రభుత్వం.. తాజాగా తాననీలాలకు సంబంధించిన టికెట్లను కూడా భారీగా పెంచింది. దేవాలయాలలో కేశఖండనకు ఇప్పటి వరకు రూ.25గా ఉన్న టిక్కెట్లను 60 శాతం పెంచి రూ.40 చేసింది. అయితే, పెంచిన మొత్తాన్ని తలనీలాలు తీసే క్షురకులకు చెల్లించాలని ఆదేశించింది. ప్రస్తుతం రూ. 25గా ఉన్న కేశఖండన […]

Wine Shops Close: మందు బాబులకు బ్యాడ్ న్యూస్.. ఏపీలో మూడు రోజులు వైన్ షాపులు బంద్!

Wine Shops Close: మందు బాబులకు బ్యాడ్ న్యూస్.. ఏపీలో మూడు రోజులు వైన్ షాపులు బంద్!

AP Govt - March 9, 2023 | 09:36 PM

Wine Shops Close: పాపం మందు బాబులు.. పండగలు వచ్చినా, పబ్బాలొచ్చినా, వినాయక చవితోచ్చినా, గాంధీ జయంతి, స్వాతంత్ర దినోత్సవం ఇలా చాలా దినాలలో వచ్చినా మందుబాలకు చేదువార్తే. ఎందుకంటే.. ఆయా రోజుల్లో వైన్ షాపులు బంద్ అవుతుంటాయి. అయితే, ఇప్పుడు అలాంటి అకేషన్ కాకపోయినా, ఎలాంటి పండగలు లేకపోయినా మూడు రోజుల పాటు వైన్‌ షాపులు మూతపడనున్నాయి. ఏపీలో ఎమ్మెల్సీ ఎన్నికలు కాకరేపుతున్న సంగతి తెలిసిందే. పొలింగ్ కు సమయం దగ్గరపడుతుండటంతో పార్టీలు మాటల తూటాలతో […]

Ippatam: ఏపీలో మరో ఉద్రిక్తత.. ఇప్పటంలో మళ్ళీ కూల్చివేతలు.. రేపు జనసేన రాష్ట్ర వ్యాప్త ఆందోళన!

Ippatam: ఏపీలో మరో ఉద్రిక్తత.. ఇప్పటంలో మళ్ళీ కూల్చివేతలు.. రేపు జనసేన రాష్ట్ర వ్యాప్త ఆందోళన!

AP Govt - March 4, 2023 | 08:52 PM

Ippatam: ఇప్పటంలో మళ్ళీ ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. గ్రామంలో ఇళ్లు కూల్చివేసేందుకు మున్సిపల్ అధికారులు జేసీబీలతో రాగా గ్రామస్తులు వారిని అడ్డుకున్నారు. మా ఇళ్ల జోలికివస్తే మేం ఆత్మహత్య చేసుకుంటామని బాధితులు వాపోయారు. దీంతో గ్రామంలో ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. ఇప్పటికే గ్రామంలో రోడ్డు విస్తరణ నేపథ్యంలో 90 శాతం ఇళ్లను కూల్చివేశారు. మిగిలిన కట్టడాలను కూల్చివేసేందుకు మున్సిపల్ అధికారులు సిద్ధమయ్యారు. శనివారం రెండు జేసీబీల సహాయంతో పన్నెండు ఇళ్ల ప్రహరీ గోడలను కూల్చివేశారు. ఇప్పటం జనసేన […]

Global Investment Summit 2023: నేడు విశాఖలో గ్లోబల్ ఇన్వెస్టర్ సమ్మిట్.. రెండు రోజుల పాటు సదస్సు!

Global Investment Summit 2023: నేడు విశాఖలో గ్లోబల్ ఇన్వెస్టర్ సమ్మిట్.. రెండు రోజుల పాటు సదస్సు!

AP Govt - March 3, 2023 | 08:40 AM

Global Investment Summit 2023: ఏపీ ప్రభుత్వం గ్లోబల్ ఇన్వెస్టర్ సమ్మిట్‌ కార్యక్రమాన్ని అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తుంది. నేడు (మార్చి 3) ఉదయం విశాఖపట్నం వేదికగా ఈ పెట్టుబడి దారుల సదస్సు ప్రారంభం కానుంది. ఇందుకోసం ప్రభుత్వం ఇప్పటికే భారీగా ఏర్పాట్లు చేసింది. జగన్ మోహన్ రెడ్డి సర్కార్ వచ్చిన తర్వాత తొలిసారి నిర్వహిస్తున్న గ్లోబల్ ఇన్వెస్టర్ సమ్మిట్‌ ఇదే కాగా దీనికి విశాఖపట్నంను వేదికగా ఎంచుకున్నారు. మొత్తం రెండ్రోజుల పాటు సమ్మిట్ నిర్వహణ కోసం అన్ని […]

Global Investors Summit 2023: సమ్మిట్‌కు సర్వం సిద్ధం.. అందరూ ఆహ్వానితులేనన్న సీఎం జగన్!

Global Investors Summit 2023: సమ్మిట్‌కు సర్వం సిద్ధం.. అందరూ ఆహ్వానితులేనన్న సీఎం జగన్!

AP Govt - February 28, 2023 | 08:56 AM

Global Investors Summit 2023: అంతర్జాతీయ ప్రాముఖ్యత ఉన్న గ్లోబల్ ఇన్వెస్టింగ్ సమ్మిట్ కు వేదికగా నిలిచేందుకు విశాఖలో సర్వం సిద్ధమైంది. పారిశ్రామిక దిగ్గజాలన్నీ కలిసి ఒక్క చోట చేరనున్నారు. పారిశ్రామికవేత్తలు, కంపెనీలు రాష్ట్రానికి వచ్చేలా అధికారులు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నారు. సిటీ ఆఫ్ డెస్టినీగా పేరు గాంచిన విశాఖ వారికి ఆహ్వానం పలుకుతోంది. రెండు రోజుల పాటు జరిగే పెట్టుబడుల సదస్సుకు విశాఖ ముస్తాబైంది. విశాఖ వేదికగా జరిగే ఈ భారీ ఈవెంట్ కి అగ్రశ్రేణి […]

EX Minister Narayana: మాజీ మంత్రి నారాయణకు ఏపీ సీఐడీ మరో షాక్.. హైదరాబాద్ నివాసాలలో సోదాలు!

EX Minister Narayana: మాజీ మంత్రి నారాయణకు ఏపీ సీఐడీ మరో షాక్.. హైదరాబాద్ నివాసాలలో సోదాలు!

AP Govt - February 24, 2023 | 01:22 PM

EX Minister Narayana: ఏపీ మాజీ మంత్రి నారాయణకు ఏపీ సీఐడీ మరోసారి షాక్ ఇచ్చింది. హైదరాబాద్ లోని నారాయణ కుమార్తె శర్వాణి నివాసంలో సీఐడీ అధికారులు శుక్రవారం భారీస్థాయిలో సోదాలు నిర్వహించారు. కూకట్ పల్లి, కొండాపూర్, మాదాపూర్, గచ్చిబౌలిలోని ఇళ్లలో తనిఖీలు చేపట్టింది. రాజధాని అమరావతి భూముల కొనుగోలు అంశంలో సీఐడీ అధికారులు ఈ సోదాలు జరిపినట్లుగా సమాచారం. మనీ రూటింగ్ కు పాల్పడి అమరావతిలో భూములను కొనుగోలు చేసినట్లుగా సీఐడీ అధికారులు గుర్తించినట్లు అనుమానిస్తున్నారు. […]

Amara Raja: పీసీబీ అమరావతి బ్యాటరీస్ పై ఇచ్చిన నోటీసులపై స్టే ఎత్తేసిన సుప్రీమ్ కోర్టు!

Amara Raja: పీసీబీ అమరావతి బ్యాటరీస్ పై ఇచ్చిన నోటీసులపై స్టే ఎత్తేసిన సుప్రీమ్ కోర్టు!

AP Govt - February 20, 2023 | 09:19 PM

Amara Raja: అమరరాజా బ్యాటరీస్ కాలుష్యం అంశంపై ఏపీ ప్రభుత్వానికి సంస్థకి మధ్య పెద్ద రగడ జరుగుతున్న సంగతి తెలిసిందే. కాగా.. ఈ అంశంపై తాజాగా సుప్రీం కోర్టు విచారణ జరిపింది. ఏపీ కాలుష్య నియంత్రణ మండలి జారీ చేసిన షోకాజ్ నోటీసులపై సుప్రీం ధర్మాసనం గతంలో స్టే ఇచ్చిన సంగతి తెలిసిందే. కాగా, ఇప్పుడు ఆ స్టేను సుప్రీంకోర్టు ఎత్తేసింది. అయితే, సంస్థ మూసివేతపై హైకోర్టు ఇచ్చిన స్టే ఆర్డర్ కొనసాగుతుందని జస్టిస్ అజయ్ రాస్తోగి, […]

AP Capital: ఏపీ రాజధాని వ్యవహారంలో మరో మలుపు.. సుప్రీంకోర్టులో కేంద్రం అఫిడవిట్!

AP Capital: ఏపీ రాజధాని వ్యవహారంలో మరో మలుపు.. సుప్రీంకోర్టులో కేంద్రం అఫిడవిట్!

AP Govt - February 8, 2023 | 11:21 PM

AP Capital: : ఏపీ రాష్ట్ర రాజధాని వ్యవహారంలో మరో కీలక మలుపు చోటుచేసుకుంది. ఏపీ రాజధాని వ్యహారంపై కేంద్ర ప్రభుత్వం దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీం కోర్టులో అఫిడవిట్‌ దాఖలు చేసింది. దీంతో ఈనెల 23న ఏపీ రాజధాని అంశంపై విచారణ జరగనుంది. రాష్ట్ర ఏకైక రాజధానిగా అమరావతిని మాత్రమే కొనసాగించాలంటూ దాఖలైన పిటీషన్లు ప్రస్తుతం సుప్రీంకోర్టులో విచారణ దశలో ఉన్నాయి. అమరావతిని ఆరు నెలల్లోగా అభివృద్ధి చేయాలంటూ ఏపీ హైకోర్టు దాఖలు చేసిన ఆదేశాలపై […]

AP Govt: ఏపీ క్యాబినెట్ భేటీలో కీలక నిర్ణయాలు.. ఆమోదాలు!

AP Govt: ఏపీ క్యాబినెట్ భేటీలో కీలక నిర్ణయాలు.. ఆమోదాలు!

AP Govt - February 8, 2023 | 03:53 PM

AP Govt: సీఎం జగన్‌ అధ్యక్షతన ఏపీ కేబినెట్‌ భేటీ అయింది. అసెంబ్లీ సమావేశాలు, పలు అంశాలపై మంత్రివర్గం చర్చిస్తోంది. మోడల్‌ స్కూల్‌, ఏపీఈఆర్ఐఎస్ ఉద్యోగుల విరమణ వయసు 62 ఏళ్లకు పెంపుపై కేబినెట్‌లో చర్చ జరిగింది. అలాగే జిందాల్‌ స్టీల్‌కు రామాయపట్నం పోర్టులో క్యాప్టివ్‌ బెర్త్‌ కేటాయింపు ప్రతిపాదనపై కూడా చర్చించే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. వివిధ సంస్థలకు భూ కేటాయింపులు, విశాఖలో పెట్టుబడుల సదస్సుపైనా కేబినెట్‌లో చర్చ జరిగింది. విశాఖలో జరిగే ఏపీ గ్లోబల్ […]

1 2 3 4 →

Latest News

  • The Importance of Exercise for a Healthy Lifestyle
  • DGCA Clears Air India’s Boeing 787 Fleet of Safety Concerns
  • Tragedy Strikes: Air India’s Boeing 787-8 Dreamliner Crash
  • Technical Issue Forces British Airways Dreamliner to Return to London
  • Impact of Pervasive Quackery on Patient Well-being

© 2022. Kaburulu AboutContactPrivacy PolicyDisclaimer