Home » Author » M N
Viral Video: మంగళవారం రాత్రి ఆప్ఘనిస్తాన్, పాకిస్థాన్ లో భారీ భూకంపం సంభవించిన సంగతి తెలిసిందే. రిక్టర్ స్కేల్ పై 6.6 తీవ్రతతో నమోదైన ఈ భూకంపంలో 11 మంది మృతి చెందారు. భూకంప ప్రకపంనలతో ప్రజలు భయాందోళనలకు గురయ్యారు. భారీ శబ్దాలకు తోడు బిల్డింగులు ఊగిపోవడంతో ఇళ్లలోని ప్రజలు రోడ్ల మీదకి పరుగులు తీశారు. ఎక్కడెక్కడో పై అంతస్థులలో ఉన్నవారు కూడా పరుగులు పెట్టి రోడ్ల మీదకి వచ్చారు. అయితే, ఓ న్యూస్ ఛానెల్ స్టూడియోలో […]
TCongress: టీఎస్పీఎస్సీ ప్రశ్నపత్రాల లీకేజీ వ్యవహారం ఇప్పుడు తెలంగాణ వ్యాప్తంగా తీవ్ర దుమారం రేపుతున్న సంగతి తెలిసిందే. టీఎస్పీఎస్సీ ప్రశ్నా పత్రం లీకేజ్ లో సిట్ విచారణ కూడా రాజకీయ రంగు పులుము కోవడంతో ఇది మరికాస్త ఆసక్తికరంగా మారింది. ఈ కేసులో సిట్ విచారణ మొదలుపెట్టి నేటికి ఆరు రోజులు. ఈరోజు అనగా గురువారం హిమాయత్ నగర్ సిట్ కార్యాలయంలో 9మంది నిందితులను విచారణ చేయనున్నారు. టీఎస్పీఎస్సీ ప్రశ్నాపత్రం లీకేజ్ సిట్ విచారణలో సంచలన విషయాలు […]
Visakhapatnam: ఉగాది పండగ రోజున విశాఖ జిల్లాలో విషాదం నెలకొంది. మూడంతస్తుల భవనం కుప్పకూలిన విషాద ఘటనలో ఇద్దరు ప్రాణాలు కోల్పోయారు. కూలిన భవనం పక్కనే ఉన్న ఖాళీ స్థలంలో నిర్మాణం జరుగుతుండటంతో 30ఏళ్ల క్రితం నిర్మించిన పాత భవనం అర్థరాత్రి సమయంలో కూలిపోయింది. ఈ ఘటనలో ఒకే కుటుంబానికి అన్నా చెల్లెళ్లు మృతి చెందారు. నగరంలోని రామజోగి పేటలో అర్థరాత్రి రెండు గంటల సమయంలో ఈ ప్రమాదం జరిగింది. అంతా గాఢనిద్రలో ఉన్న సమయంలో ప్రమాదం […]
Q News: తీర్మాన్ మల్లన్నను పోలీసులు చర్లపల్లి జైలుకు తరలించారు. నిన్న రాత్రి తీన్మార్ మల్లన్న సహా ఐదుగురిని అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. కాగా, వారిని హయత్నగర్ కోర్టు మేజిస్ట్రేట్ ముందు హాజరుపర్చగా కోర్టు వారిని రిమాండ్కు ఆదేశించింది. దీంతో నిందితులను చర్లపల్లికి జైలుకు తరలించారు. పోలీసులను కిడ్నాప్ చేసి ఆపై దాడికి పాల్పడినట్టు ఆరోపణలు ఎదుర్కొంటున్న తీన్మార్ మల్లన్న ఎపిసోడ్ ఇప్పుడు తెలంగాణ రాజకీయాలలో హాట్ టాపిక్ గా మారింది. హయత్నగర్ మునుగానూర్ ద్వారక […]
AP MLC Elections: ఏపీలో ఎమ్మెల్సీ ఎన్నికల హడావుడి జరుగుతున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే పట్టభద్రులు, టీచర్ల ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నిక పూర్తి కాగా.. మూడింట మూడు పట్టభద్రులను టీడీపీ కైవసం చేసుకొని అధికార పార్టీ వైసీపీకి షాక్ ఇచ్చిన సంగతి తెలిసిందే. కాగా, ఇప్పుడు ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ స్థానాల చుట్టూ రాజకీయం మొదలైంది. గురువారం (మార్చి 23)న రాష్ట్రంలో ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికలు జరగనున్నాయి. మొత్తం 7 స్థానాల కోసం జరిగే ఈ […]
Uttar Pradesh: ఈ మధ్య కాలంలో పోలీసులు కూడా మారిపోయారు. పోలీసులంటే భయపడే స్థాయి నుండి ప్రజల కోసమే పోలీసులు అనేలా పేరు తెచ్చుకుంటున్నారు. పోలీసులలో కొందరు ఖాకీని చూసుకొని రెచ్చిపోయే వాళ్ళు ఉంటే.. మరికొందరు అదే ఖాకీలో ప్రజా సేవ, ప్రజల కోసం పాటు పడుతూ శభాష్ అనిపించుకుంటున్నారు. ఇప్పుడు మనం చెప్పుకొనే స్టోరీ కూడా అలాంటిదే. ఓ వ్యక్తి తన భార్యకు దోమలు కుడుతున్నాయని పోలీసులకు ట్వీట్ చేయగా.. స్పందించిన పోలీసులు మస్కిటో కిల్లర్ […]
Question Paper Leak: తెలంగాణ రాజకీయాలలో టీఎస్పీఎస్సీ ప్రశ్నాపత్రాల లీక్ వ్యవహారం ఇప్పుడు తీవ్ర దుమారం రేపుతున్న సంగతి తెలిసిందే. ప్రశ్నాపత్రాల లీక్ వ్యవహారం ప్రభుత్వ వైఫల్యమే కాకుండా మంత్రి కేటీఆర్ బాధ్యుడిగా ప్రతిపక్షాలు తీవ్ర విమర్శలు చేస్తున్నాయి. మరోవైపు విద్యార్థి సంఘాలు కూడా తీవ్రంగా మండిపడుతున్నాయి. ఈక్రమంలోనే ప్రతిపక్ష పార్టీలు కాంగ్రెస్, బీజేపీ ప్రభుత్వాన్ని టార్గెట్ చేసి విమర్శల ఘాటు పెంచుతున్నాయి. ఇదిలా ఉండగానే తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ఈ వ్యవహారంపై గవర్నర్ […]
Vijayawada: ఇప్పటి వరకు శంషాబాద్ విమానాశ్రయంలో భారీగా బంగారం పట్టుబడడం విన్నాం. కానీ, కళ్ళు చెదిరేలా విజయవాడ రైల్వే స్టేషన్లో భారీగా బంగారం పట్టుబడింది. రైల్వేస్టేషన్ లో ఈ స్థాయిలో బంగారం పట్టుబడడం కలకలం రేపుతోంది. సుమారు రూ.7.48 కోట్లు విలువ చేసే బంగారాన్ని కస్టమ్స్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఏపీ నుంచి తమిళనాడు అక్రంగా బంగారం తరలిస్తుండగా అధికారులు పట్టుకున్నారు. ఒక్కసారిగా నగరంలో అంత విలవైన బంగారం పట్టుబడడం చర్చనీయాంశమైంది. అక్రమంగా తరలిస్తున్న దాదాపు రూ.7.48 […]
Anantapur: కొందరు కష్టపడి సంపాదించడం మానేసి ఈజీ మనీ కోసం అడ్డదారులు వెతుకుతుంటారు. అయితే.. ఇలా అడ్డదారులు, అక్రమ మార్గాలలో డబ్బు సంపాదిస్తే ఏ రోజైనా కటకటాల పాలవ్వాల్సిందే. ఇప్పటికే మనుషులపై ఇన్సూరెన్స్ చేసి దొంగ నామినీలు పెట్టుకొని వాళ్ళని చంపేసిన ఇన్సూరెన్స్ క్లెయిమ్ చేసుకోవాలని చూసిన వాళ్ళని.. బ్రతికుండగానే చనిపోయినట్లు దొంగ ఆధారాలు సృష్టించి ఇన్సూరెన్స్ క్లెయిమ్ చేసుకోవాలనుకున్న వాళ్ళని కూడా చూసేశాం. కాగా, ఇప్పుడు వ్యక్తులకు తెలియకుండానే ఇన్సూరెన్స్ కట్టేసి.. బ్రతికుండగానే చనిపోయినట్లు పత్రాలు […]
TSPSC: తెలంగాణ రాజకీయాలలో ఇప్పుడు పేపర్ల లీకేజీ వ్యవహారం కాక పుట్టిస్తున్న సంగతి తెలిసిందే. ఒకవైపు టీఎస్పీఎస్సీ ప్రశ్నపత్రాల లీకేజీపై సిట్ విచారణ కొనసాగుతుండగా.. ఈ వ్యవహారంలో తెలంగాణ ప్రభుత్వంలోని మంత్రులకు, సీఎం కేసీఆర్ కుటుంబ సభ్యులకు సంబంధాలు ఉన్నాయని ప్రతిపక్షాలు తీవ్ర ఆరోపణలకు దిగుతున్నాయి. కాంగ్రెస్, బీజేపీ నేతలు ఇప్పటికే ప్రశ్నపత్రాల లీకేజీకి బాధ్యత వహిస్తూ మంత్రి కేటీఆర్ రాజీనామా చేయాలని కూడా డిమాండ్ చేస్తున్నారు. అదలా ఉండగానే హైదరాబాద్ నాంపల్లిలోని తెలంగాణ పబ్లిక్ సర్వీస్ […]