Home » Author » Abhilash Myadam
తమిళనాడులోని తిరువన్నామలైలో కొలువైన ప్రముఖ శైవ క్షేత్రం అరుణాచలం. ఇది పరమేశ్వరుడి ద్వాదశ జ్యోతిర్లింగాలలో ఒకటి. అలాగే దేశంలోనే అత్యంత పెద్దదైన శివాలయంగా ప్రసిద్ధి చెందింది. ఇక్కడి మరిన్ని ప్రత్యేకతలేంటో, ఇక్కడ ఉన్న చూడదగ్గ ప్రదేశాలేంటో తెలుసుకోవాల్సిందే మరి… మరింకెందుకు ఆలస్యం చదివేయండి చకచకా… అరుణాచలం అనే పదంలో అరుణ అంటే ఎరుపు రంగు అని అర్థం. అచలము అంటే కదలలేనిది, స్థిరంగా ఉండేది అని అర్థం. కదలలేనిది కొండ. మొత్తంమీద ఎరువురంగులో ఉన్న కొండ అని […]
2023వ సంవత్సరం క్యాలెండర్లను, డైరీలను అందుబాటులోకి తెస్తూ తిరుమల తిరుపతి దేవస్థానం వారు శుభవార్త తెలిపారు. వీటిని కేటాయించిన కొన్ని ఆఫ్లైన్ కేంద్రాలలోనూ, ఆన్లైన్ లోనూ, డిడి ద్వారా కూడా పొందవచ్చని తెలిపారు. తిరుమలలోని అన్నదాన భవనంలోని పుస్తక విక్రయశాలలతోపాటు తిరుపతిలోని శ్రీగోవిందరాజస్వామివారి ఆలయం వద్దగల ధ్యానమందిరం, రైల్వేస్టేషన్, శ్రీనివాసం, విష్ణునివాసం, తిరుచానూరులోని శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయం వద్దగల పుస్తక విక్రయశాలల్లో క్యాలెండర్లు, డైరీలు అందుబాటులో ఉన్నాయి. విజయవాడ, వైజాగ్, హైదరాబాద్, చెన్నై, బెంగళూరు, న్యూఢిల్లీ, […]
ప్రముఖ సత్యనారాయణ స్వామి క్షేత్రమైన అన్నవరం లో 35 సంవత్సరాల నుండి నిత్యాన్నదాన కార్యక్రమం స్వచ్ఛమైన అరటాకు భోజనాలతో నడుస్తున్నాయి. కానీ ఆలయ నిర్వహణ కర్తలు ప్రజా సౌలభ్యం కొరకు అరటాకులకు బదులు కంచాలు తీసుకురావాలని భావించారు. కానీ విశాఖ శారదా పీఠం దీన్ని ఖండిస్తూ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. అన్నవరంలో వెలసిన రామసత్యనారాయణ స్వామిని దర్శించుకోవడానికి తెలుగు రాష్టాల నుంచి మాత్రమే కాదు దేశ విదేశాల నుంచి కూడా భక్తులు వస్తుంటారు. అయితే సత్యదేవుడి […]
తిరుమల శ్రీవారిని దర్శించుకునేందుకు భక్తులు చాలా రోజుల ముందు నుండే దర్శన టికెట్లతో మొదలుకొని రూమ్ టికెట్ల వరకు అన్నింటిని ఆన్లైన్ వెబ్సైట్ లో బుక్ చేసుకుంటూ ఉంటారు. కానీ టిటిడి వీరికోసం కోసం చక్కటి శుభవార్త తెలిపింది. వీటన్నింటి కోసం భక్తులకు ఇబ్బందులను తగ్గించేందుకు, సులభంగా టికెట్లు బుక్ చేసుకునేందుకు, సులభంగా సమాచారాన్ని తెలుసుకునేందుకు ప్రత్యేక యాప్ ను తీసుకురాబోతోంది. టిటిడి తెలిపిన సమాచారం మేరకు సర్వ దర్శన టికెట్లు, ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్లు, […]
అయ్యప్పస్వామి భక్తులు మకరజ్యోతి దర్శనం కోసం సంక్రాంతి రోజుల్లో కేరళలోని శబరిమలకు వెళ్లి స్వామి దర్శనం చేసుకుంటూ ఉంటారు. కానీ 41రోజులు నిష్ఠతో దీక్ష చేపట్టి ముడుపులతో వెళ్లిన భక్తులకు మాత్రమే అయ్యప్పస్వామి 18 స్వర్ణమెట్లపైకి వెళ్లే అవకాశం ఉంటుంది. సాధారణంగా ఈ మెట్లను పదునెట్టంబడి అంటారు. మరి మెట్లకు ఉన్న ప్రాధాన్యత ఏంటో తెలుసా..! అయ్యప్ప స్వామి శబరిలో నివాసం ఉండుటకు నాలుగు వేదాలు, రెండు శాస్త్రాలు, అష్టదిక్పాలకులు, విద్య, అవిద్య, జ్ఞానం అనే దేవతామూర్తులు […]
చాలా మంది కాకులు ఇంట్లోకి వస్తే అరిష్టంగా భావిస్తారు. అలాంటిది దేవాలయాల్లోకే వస్తే మహా సంప్రోక్షణ కార్యక్రమాలు నిర్వహిస్తారు. కానీ కొన్ని పుణ్యక్షేత్రాలలో మాత్రం అస్సలు కాకులే కనిపించవు. ఆ ఆసక్తికరమైన ఆలయాలు మన తెలుగు రాష్ట్రాల్లో రెండు, ఒడిశా లో ఒకటి ఉన్నాయి. వాటి గురించిన ఆసక్తికరమైన విషయాలను గురించి ఇపుడు తెలుసుకుందాం. ఆంధ్రప్రదేశ్ లోని గుంటూరు జిల్లాలో కోటప్పకొండగా పిలువబడే క్షేత్రానికి త్రికూటాచలమని పేరు. కారణం ఇక్కడి కొండపై మూడు శిఖరాలు ఉండటమే. ఇక్కడి […]
హిందూ సంస్కృతిలో, వాస్తు శాస్త్రంలో ఏ పని చేసినా తూర్పు దిక్కుకు అధిక ప్రాధాన్యత ఇస్తారు. తూర్పు దిక్కుకు గృహ ద్వారాన్ని అమర్చడం, తూర్పు దిక్కుకు తిరిగి నమస్కారం చేయడం వంటి చాలా ఆచారాలలో తూర్పు దిక్కుకు అధిక ప్రాధాన్యత ఇస్తారు. ఎందుకు అని ఆలోచిస్తే ఆధ్యాత్మికంగా, శాస్త్రీయ పరంగా కూడా అనేక కారణాలు ఉన్నాయి. అవేంటో తెలుసుకోవాలంటే తప్పక చదివేయండి ఈ వ్యాసం. వాస్తుశాస్త్రం ప్రకారం… ఒక్కో దిక్కుకు ఒక్కోరు దిక్పాలకులుగా నియమించబడి ఉంటారు. దక్షిణ […]
సాధారణంగా భక్తులందరూ వారికున్న పవిత్రమైన భక్తితో భగవంతుడిని దర్శించుకుంటారు. కానీ దైవభూమిగా ప్రసిద్ధి చెందిన ఉత్తరఖండ్ రాష్ట్రంలో కొన్ని దేవాలయాల దర్శనం చేసుకోవాలంటే అనేక ప్రకృతి సిద్ధమైన ఆటంకాలను శాయశక్తులా అధిగమించి దర్శించుకోవాల్సి ఉంటుంది. ఆ ఆలయాలు ఏవో, ఎలా దర్శించుకోవాలో వెంటనే తెలుసుకోండి మరి… చైనా ఆక్రమిత టిబెట్లో కొలువై ఉన్న కైలాస మానస సరోవర్, ఉత్తరాఖండ్లోని రుద్రప్రయాగ జిల్లాలో కొలువైన కార్తీక స్వామి ఆలయం, ఉత్తరాఖండ్ చోటా చార్ధామ్ యాత్రగా ప్రసిద్ధి చెందిన నాలుగు […]
భారతదేశం సంస్కృతి సంప్రదాయాలకు, ఆచార వ్యవహారాలకు పుట్టినిల్లు. అందుకే మనదేశాన్ని భిన్నత్వంలో ఏకత్వంగల దేశమని అంటారు. మన దేశంలో ఉన్నటువంటి వివిధ పూజావిధానాలు చాలా భిన్నమైనవి. అటువంటి వాటిలో నూడిల్స్ ను నైవేద్యంగా సమర్పించే పూజా విధానం కూడా ఒకటి… అవును మీరు చదివింది అక్షరాల నిజం నూడిల్స్ ను కూడా నైవేద్యంగా సమర్పించే ఆలయం ఉంది, అదే చైనీస్ ఖాళీ మాత ఆలయం. అదెక్కడుందో తెలుసుకోవాలని అనుకుంటున్నారా అయితే ఆలస్యం చేయకుండా చదివేయండి… కోల్కతాలోని చైనా […]
జాంబవంతుని విగ్రహాన్ని తిరుపతిలోని ఒంటిమిట్ట శ్రీ కోదండరామాలయం కల్యాణ వేదిక పరిసర ప్రాంతాల్లో ఏర్పాటు చేయడానికి ప్రణాళికలు రచిస్తున్నామని టీటీడీ జేఈవో వీరబ్రహ్మం చెప్పారు. జనవరి 2వ తేదీ , వైకుంఠ ఏకాదశి రోజు భక్తుల రద్దీకి అనుగుణంగా క్యూ లైన్ల ఏర్పాటుపై అధికారులకు పలు సూచనలు చేసి, ఆ రోజుల్లో దర్శనం సమయం కూడా పెంచాలని అధికారులను ఆదేశించారు. ఒంటిమిట్ట లోని కల్యాణ వేదిక వద్ద అవసరమైన నిర్మాణాలు చేపట్టి భక్తులు శుభకార్యాలు చేసుకోవడానికి అందుబాటులోకి […]