Home » Tag » TTD
Tirupati Laddu: మన తెలుగు వారికి తిరుమల లడ్డూ ప్రసాదం గురించి ప్రత్యేకంగా చెప్పల్సిన పనిలేదు. వెంకన్న భక్తులు అత్యంత పవిత్రంగా భావించే లడ్డూ ప్రసాదానికి చాలా డిమాండ్ ఉంటుంది. 307 ఏళ్లు చరిత్ర ఉన్న ఈ తిరుమల ప్రసాదాన్ని కోట్లాది మంది భక్తులు భక్తితో స్వీకరిస్తారు. టీటీడీ కూడా లడ్డు తయారీ కోసం ప్రత్యేకమైన పద్ధతులను పాటిస్తోంది. ఈ ప్రసాదం తయారీ కోసం స్వచ్ఛమైన శనగ పిండి, పటిక బెల్లం, నెయ్యి, ఎండు ద్రాక్ష, యాలుకలు, […]
తిరుమల శ్రీనివాసుడి హుండీ నిత్యం కానుకలతో కళకళలాడుతుంది. శ్రీమంతుల నుంచి సామాన్యుడి దాకా తమ స్థాయిని బట్టి రకరకాల కానుకలను శ్రీవారికి భక్తులు సమర్పిస్తారు. ఈ హుండీనే కొప్పెర అని కూడా అంటారు. శ్రీనివాసుడికి ఆయన మామగారు ఆకాశరాజు నుంచి వచ్చిన కానుకల నుంచి నేటి భక్తులు సమర్పించే కానుకల దాకా అన్నీ హుండీ లోనే సమర్పిస్తారు. మరి ఇలా సమర్పించిన బహుమతులను ఎక్కడ లెక్కిస్తారో తెలుసుకున్నారా…? అదే పరాకామణి మరి ఈ పరాకామణి విశేషాలేమిటో ఇపుడు […]
Tirumala: కలియుగ దైవం శ్రీవారి లడ్డూ ప్రసాదానికి ఎంత ప్రత్యేకత ఉందో తెలిసిందే. దేశవ్యాప్తంగా ఎంతో గుర్తింపు ఉన్న ఈ లడ్డూలోనే భక్తి భావం తీణికిసలాడుతుంది. దేశంలో ఎన్నో ఆలయాలున్నా.. తిరుమల లడ్డూ ప్రసాదాన్ని భక్తులు అత్యంత ప్రీతిపాత్రంగా భావిస్తారు. ఇంతటి విశిష్టమైన లడ్డూ తయారీకి టీటీడీ సిబ్బంది కూడా ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటారు. తిరుమలలో లడ్డూ విక్రయ కేంద్రం ద్వారా నిత్యం లక్షలలో లడ్డూలు వితరణ అవుతుంటాయి. బ్రహ్మోత్సవాలు, వేసవి సెలవులు, ప్రత్యేకమైన, విశిష్టమైన రోజులలో […]
Tirumala: కలియుగ వైకుంఠంగా.. కోరిన కోరికలు తీర్చే వడ్డీ కాసుల వాడిగా పిలుచుకునే వేంకటేశ్వరుని దివ్వ సన్నిధిగా తిరుమలకు విశిష్టత. తిరుమల తిరుపతి దేవస్థానం అంటే ప్రపంచ ప్రఖ్యాత గాంచిన దేవాలయం. అయితే, తిరుమలలో ఇటీవల వివాదాస్పద ఘటనలు చోటు చేసుకుంటున్నాయి. ఈమధ్యనే ఆలయంపై డ్రోన్ సంచరించిన వ్యవహారం తెలుగు రాష్ట్రాలలో కలకలం రేపిన విషయం తెలిసిందే. ఇప్పుడు ఈ ఘటన మరువక ముందే తాజాగా లడ్డు కౌంటర్ లో దొంగతనం జరిగింది. ఆదమరచి అంతా నిద్రుస్తున్న […]
తిరుమలలో శ్రీ వేంకటేశ్వరస్వామి దేవాలయంలో జరిగే రథసప్తమి వేడుకలను మినీ బ్రహ్మోత్సవాలు అన్న పేరుతో పిలుస్తారు. కారణమేమంటే బ్రహ్మోత్సవాలకు సమానమైన వేడుకలు ఈ రోజున జరుపుతారు. సూర్య జయంతి సందర్భంగా తిరుమల తిరుపతి క్షేత్రంలో రథ సప్తమి వేడుకలను అత్యంత ఘనంగా నిర్వహించాలని టీటీడీ సర్వం సిద్ధం చేస్తోంది. మరి ఆ వివరాలేంటో ఇపుడు తెలుసుకుందాం. తెలుగు సంవత్సరంలో పదకొండవ నెల అయిన మాఘమాసంలో ఉత్తరాయణ పుణ్యకాలం విష్ణుమూర్తికి చాలా ఇష్టమైనది. పూజలకు శుభకార్యాలకు మాఘ మాసం […]
ఇన్స్టాగ్రామ్ అకౌంట్ నుండి శ్రీవారి ఆలయ డ్రోన్ షాట్స్ సోషల్ మీడియాలో అప్లోడ్ అయినట్లు తెలుస్తుంది. డ్రోన్ కెమెరాలో తీసిన శ్రీవారి ఆలయ వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నట్లు అధికారులు గుర్తించారు. ఐకాన్ అనే ఇన్స్టాగ్రమ్ అకౌంట్ నుండి ఈ వీడియోలు అప్లోడ్ అయినట్లు గుర్తించారు. దీనితో అలిపిరి నుండి శ్రీవారి ఆలయం వరకు, తిరుమలలోని మిగతా అన్నీ పరిసరాలన్నీ కూడా హై సెక్యూరిటీ జోన్ లో ఉంటాయి. ఎక్కడికక్కడ సిసి కెమెరాల నిఘా ఉంటుంది. […]
Chaganti Koteswara Rao: ప్రముఖ ప్రవచనకర్త చాగంటి కోటేశ్వరరావుకి తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు కీలకపదవిని అప్పగించింది. టీటీడీ ధార్మిక కార్యక్రమాల సలహాదారుగా చాగంటి కోటేశ్వరరావును నియమిస్తూ హిందూ ధర్మ ప్రచార పరిషత్ కార్యనిర్వాహక కమిటీ నిర్ణయం తీసుకుందని టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి వెల్లడించారు. తిరుపతిలోని శ్రీ పద్మావతి విశ్రాంతి గృహంలో శుక్రవారం హెచ్డీపీపీ, ఎస్వీబీసీ కార్యనిర్వాహక కమిటీ సమావేశాలు జరిగాయి. ఈ సందర్భంగా టీటీడీ ఛైర్మన్ మాట్లాడుతూ… టీటీడీ ధార్మిక కార్యక్రమాల సలహాదారుగా ప్రముఖ […]
శ్రీవారి దర్శనార్థం తిరుపతి వెళ్ళే భక్తులు, అక్కడ సమయానికి స్వామి దర్శనం ముగించుకొని, చుట్టూ ఉన్న ఆధ్యాత్మిక పరిసరాలను, ప్రకృతి అందాలను చూడాలన్న ఉద్దేశ్యంతో చాలా మంది భక్తులు తిరుమలలో టిటిడి వారు ఏర్పాటు చేసిన గదులలో వసతి ఏర్పర్చుకుంటారు. ఈ గదుల ధరలు మొన్నటివరకు చాలా చవక ధరలో ఉండేవి. కానీ తాజా వార్తల ప్రకారం తిరుమల తిరుపతి దేవస్థానం వారు అందించిన సమాచారం మేరకు తిరుమలలో బస చేయడానికి ఏర్పాటు చేసిన గదుల ధరలు […]
టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి, తిరుమల తిరుపతి దేవస్థానంలో నిర్వహిస్తున్న వివిధ రకాల ఉత్సవాలైన న్యూ ఇయర్, వైకుంఠ ద్వార దర్శనం వంటి వాటికి సంబంధించిన కొన్ని అప్డేట్స్, సూచనలు, సలహాలు అందించారు. వీటిలో కొన్ని భక్తులు తప్పక పాటించవలసినవి కూడా ఉన్నాయి.. అవేంటో ఇపుడు తెలుసుకుందాం… రాబోయే న్యూఇయర్, వైకుంఠ ఏకాదశి దర్శనాలకు టీటీడీ పకడ్బందీ చర్యలు చేపడుతోంది. జనవరి 2 నుండి 11వ తేదీ వరకు వైకుంఠద్వార దర్శనం కోసం విస్త్రుతంగా ఏర్పాట్లు చేపట్టింది. […]
శ్రీవారి వైకుంఠ ద్వార దర్శనం జనవరి 2వ తేదీ నుండి మొదలుకాబోతున్న వేళ భక్తులు టికెట్లు, టోకెన్లు పొంది తిరుమలకు రావాలని టిటిడి ఈవో శ్రీ అనిల్ కుమార్ సింఘాల్ తెలిపారు. తిరుమలలో సోమవారం వైకుంఠ ఏకాదశి ఏర్పాట్లను పరిశీలన చేసిన ఈవో వైకుంఠ ద్వార దర్శనానికి సంబంధించిన కొన్ని సూచనలు చేశారు. అవేంటో ఇపుడు తెలుసుకుందాం… వైకుంఠ ద్వార దర్శనం జనవరి 2 నుండి 11వ తేదీ వరకు 10 రోజుల పాటు ఉంటుందని, ఇందుకోసం […]