Home » Tag » Mahesh Babu
మహేష్ బాబు, సౌందర్య హీరో, హీరోయిన్ గా మిస్ అయిన సినిమా ఏంటో తెలుసా?
భారత టెన్నిస్ ప్లేయర్ సానియా మీర్జా ఇటీవల తన రిటైర్మెంట్ ప్రకటించిన విషయం తెలిసిందే. కాగా నిన్న (మార్చి 5) హైదరాబాద్ ఎల్బీ స్టేడియంలో ఫేర్వెల్ మ్యాచ్ నిర్వహించారు. అనంతరం సాయంత్రం ఫేర్వెల్ పార్టీ కూడా నిర్వహించారు. ఈ పార్టీకి మహేష్ బాబు, నమ్రతా, ఎ ఆర్ రెహమాన్, దుల్కర్ సల్మాన్, కేటిఆర్, శ్రీనివాస్గౌడ్, మాజీ క్రికెటర్లు యువరాజ్ సింగ్, అజారుద్దీన్ హాజరయ్యారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఫోటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి.
ఎంతటి స్టార్ డమ్ ఉన్నా చట్టం ముందు అందరూ ఒకటే అంటారు కదా. దానిని నిజం చేస్తూ టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు.. దేశ పోరుడిగా వ్యవహరించాడు. ఒక సాధారణ వ్యక్తిగా గవర్నమెంట్ ఆఫీస్ లో హాజరయ్యి తన దేశ పౌరసత్వాన్ని ద్రువీకరించుకున్నాడు.
మహేష్ బాబు నటిస్తున్న తాజా చిత్రం 'SSMB28'. ఈ మూవీ ఏదొక విషయంలో వార్తల్లో నిలుస్తూనే వస్తుంది. ఈ మూవీ స్టోరీ మారింది అంటూ, హీరోయిన్ మారింది అంటూ మొన్నటి వరకు వార్తలు వినిపించగా.. వాటికీ గట్టి కౌంటర్ ఇచ్చాడు నిర్మాత సూర్యదేవర నాగవంశీ. తాజాగా ఒక నెటిజెన్ మూవీ పై చేసిన ట్వీట్ కి కౌంటర్ ఇస్తూ రీ ట్వీట్ చేశాడు.
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ వరుస సినిమాలను మొదలు పెడుతూ ఫ్యాన్స్ కి ట్రీట్ ఇస్తున్నాడు. ఇక ఇటీవలే హరీష్ శంకర్ తో ఒక సినిమా, సాహో ఫేమ్ సుజిత్ తో ఒక సినిమాకి కొబ్బరికాయ కొట్టాడు. కాగా సుజిత్ దర్శకత్వంలో తెరకెక్కబోతున్న 'OG' సినిమా గురించి ఒక న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.
సూపర్ స్టార్ మహేష్ బాబు, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ కలయికలో వస్తున్న చిత్రం 'SSMB28'. ఈ మూవీ గురించి ఒక గాసిప్ ఫిలిం వర్గాల్లో చక్కర్లు కొడుతోంది. అదేంటంటే మాజీ ప్రపంచ సుందరి ఐశ్వర్య రాయ్ ఈ సినిమాలో ఒక పాత్ర చేయబోతుంది అని గుసగుసలు వినిపిస్తున్నాయి.
సూపర్ స్టార్ మహేష్ బాబు తన 28వ సినిమాని మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ తో కలిసి చేస్తున్న సంగతి తెలిసిందే. హైదరాబాద్ సారధి స్టూడియోస్ లో ఈ సినిమా షూటింగ్ జరుగుతుంది. తాజాగా ఈ మూవీ షూటింగ్ నుంచి ఒక వీడియో లీక్ అయ్యింది.
సూపర్ స్టార్ మహేష్ బాబు, త్రివిక్రమ్ కలయికలో వస్తున్న మూడో చిత్రం SSMB28. అయితే ఈ సినిమా రెండు షెడ్యూల్ మూవీ టీం ఇంకా మొదలు పెట్టకపోవడంతో.. SSMB28 పై అనేక రుమౌర్లు వస్తున్నాయి. వీటన్నిటికీ నిర్మాత నాగవంశీ చెక్ పెట్టాడు.
RRR లోని 'నాటు నాటు' సాంగ్ గోల్డెన్ గ్లోబ్ అవార్డుని గెలుచుకుంది. దీంతో ఆర్ఆర్ఆర్ టీంకి సినీ, రాజకీయ నాయకుల నుంచి ప్రశంసల జల్లు వెల్లువెత్తుతోంది. ఈ క్రమంలోనే ప్రధాని నరేంద్ర మోడీ..
మహేష్ తాజాగా ఈ మంచి పనుల్లో మరింతమందిని భాగం చేయాలనుకున్నాడు. ఈ నేపథ్యంలో మహేష్ బాబు ఫౌండేషన్ వెబ్ సైట్ ని స్థాపించారు. ఈ వెబ్ సైట్ ని మహేష్ కూతురు సితార లాంచ్ చేసింది..............