Home » Author » Kaburulu kaburulu
కాంతార సినిమా భారీ విజయం సాధించిన సంగతి తెలిసిందే. ఈ సినిమాలో హీరోయిన్ సప్తమి గౌడ రఫ్ విలేజ్ లుక్ లో కనిపించింది. తాజాగా ట్రెండీగా, స్టైలిష్ గా జీన్స్, టీషర్ట్ తో ఫోటోలు పోస్ట్ చేయడంతో ఇవి వైరల్ గా మారాయి.
ఇప్పటికే శాకుంతలం సినిమా షూటింగ్ పూర్తిచేసుకొని ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ లో ఉంది. తాజాగా శాకుంతలం ట్రైలర్ ని రిలీజ్ చేశారు చిత్రయూనిట్. ఈ ట్రైలర్ లో శకుంతల.........
సంక్రాంతి అనగానే పండగ వాతావరణం చాలా బాగుంటుంది. తెలుగు వారికి చాలా పెద్ద పండుగ. గంగిరెద్దులు, హరిదాసులు, గాలిపటాలు, ముగ్గులు అన్ని ఇష్టమైనవే అందరికీ. అంతకంటే ఇంకా ఇష్టమైనవి మన అందరికీ నచ్చేవి పిండి వంటలు.........
మనిషి అన్న తర్వాత అందరిలో ఏవో ఒకటి కొన్ని లోపాలు ఉంటాయి. కానీ భాగస్వామి అయిన తరువాత మన భాగస్వామి లోపాలను కూడా మన్నించగలగాలి. ఎప్పుడూ వారి తప్పులను ఎత్తి చూపకూడదు. కానీ..........
సాధారణంగా అందరూ ఏదో ఒక సమయంలో ఎదుర్కునే సమస్య తలనొప్పి. అయితే ఎక్కువసేపు దేని గురించి అయినా ఆలోచించినా లేకపోతే ఎక్కువ సౌండ్స్ విన్నా కూడా తలనొప్పి వస్తుంది. కారణం ఏదయినా తలనొప్పి వచ్చే అవకాశం ఉంది. కాబట్టి దానిని.............
మెగాస్టార్ చిరంజీవి వింటేజ్ లుక్ లో దర్శనమిస్తూ చేస్తున్న సినిమా 'వాల్తేరు వీరయ్య'. కాగా ఈ చిత్రంలో మాస్ మహారాజ్ రవితేజ కూడా ఒక ముఖ్య పాత్రలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ప్రమోషన్స్ లో ఈ మూవీ రైటర్ కోన వెంకట్.. సినిమా గురించి ఒక ఆశక్తికర విషయాన్ని బయటపెట్టాడు.
గత ఏడాది ఎవరు ఊహించని విధంగా విజయాన్ని అందుకున్న చిత్రం 'బింబిసార'. మొదటి సినిమాతోనే బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకొని స్టార్ డైరెక్టర్ లిస్ట్ లోకి ఎక్కేశాడు దర్శకుడు వశిష్ట. దీంతో ఈ దర్శకుడు తదుపరి సినిమాపై అందరూ ఆశక్తి ఎదురు చూస్తున్నారు. కాగా ఈ దర్శకుడు రెండో సినిమా గురించి సినీ వర్గాల్లో ఒక వార్త జోరుగా వినిపిస్తుంది.
రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన రీసెంట్ బ్లాక్ బస్టర్ మూవీ 'ఆర్ఆర్ఆర్'. ఈ సినిమా ఆస్కార్ రేస్ లో ఉండగా, ప్రస్తుతం ఓటర్ల కోసం లాస్ ఏంజెల్స్ లో స్పెషల్ స్క్రీనింగ్ జరుగుతుంది. ఈ స్క్రీనింగ్ కి దర్శకుడు రాజమౌళి, ఎన్టీఆర్ హాజరయ్యారు. షో కంప్లీట్ అయ్యాక వీరిద్దరూ ఓటర్లతో చిట్ చాట్ నిర్వహించారు. ఈ క్రమంలో రాజమౌళి, ఎన్టీఆర్ నటనపై ప్రశంసలు కురిపించాడు.
మెగాస్టార్ చిరంజీవి, మాస్ మహారాజ్ రవితేజ కలిసి నటిస్తున్న తాజా చిత్ర 'వాల్తేరు వీరయ్య'. ఈ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ ఇవాళ విశాఖపట్నంలో ఘనంగా జరగనుంది. అయితే ఈ ఈవెంట్ కి వాల్తేరు వీరయ్య హీరోయిన్ శృతిహాసన్ మాత్రం దూరంగా ఉంటుంది. అసలు విషయం ఏంటంటే..
నటి, యాంకర్ భానుశ్రీ ఇటీవల వెకేషన్ కి లండన్ వెళ్లడంతో లండన్ లో ఎంజాయ్ చేస్తూ ఫొటోలని సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది.