Home » Tag » BRS
BJP-MLC Kavitha: తెలంగాణ రాజకీయాలలో ఇప్పుడు కేసీఆర్ కుమార్తె, ఎమ్మెల్సీ కవిత పేరు హాట్ టాపిక్ గా మారిన సంగతి తెలిసిందే. ఒకవైపు ఢిల్లీ లిక్కర్ స్కాంలో ఈడీ నోటీసులతో పాటు.. చట్ట సభల్లో మహిళా రిజర్వేషన్ బిల్లు ప్రవేశపెట్టాలనే డిమాండ్తో శుక్రవారం ఢిల్లీలోని జంతర్మంతర్ వద్ద నిరహార దీక్ష చేపట్టనున్న నేపథ్యంలో ఎక్కడ చూసినా కవిత పేరు మార్మ్రోగిపోతుంది. ఇప్పటికే కవిత దీక్షకి ఢిల్లీ పోలీసుల నుండి అనుమతి కూడా లభించడంతో హైదరాబాద్ నుండి బీఆర్ఎస్ […]
Delhi Liquor Scam: లిక్కర్ స్కాంలో ఈడీ సీఎం కేసీఆర్ కుమార్తె, ఎమ్మెల్సీ కవితకి నోటీసులు ఇచ్చిన సంగతి తెలిసిందే. అయితే, కవితకి ఈడీ నోటీసులిస్తే తెలంగాణకి ఎలా అవమానం అవుతుందని, కవిత నోటీసులతో తెలంగాణ ప్రజలకి ఏం సంబంధమని సీఎల్పీ నేత మల్లుభట్టి విక్రమార్క ప్రశ్నించారు. లిక్కర్ స్కాంలో అభియోగాలు ఎదుర్కొంటున్న బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితపై భట్టి విక్రమార్క ఫైర్ అయ్యారు. లిక్కర్ స్కాంతో తెలంగాణకు సంబంధం ఏంటని ప్రశ్నించారు. బీఆర్ఎస్, బీజేపీ లీడర్లంతా లిక్కర్ […]
Delhi Liquor Scam: ఢిల్లీ లిక్కర్ స్కామ్ సంచలనం రేపుతోంది. ఇప్పటికే ఢిల్లీ ఉప ముఖ్యమంత్రిగా ఉన్న మనీష్ సిసోడియాతో పాటు పలువురు ప్రముఖులు ఈ కేసులో అరెస్ట్ అయ్యారు. మొత్తం 11మందిని ఈ కేసులో ఈడీ అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. కాగా, ఈ కేసులో కేసీఆర్ కుమార్తె, ఎమ్మెల్సీ కల్వకుట్ల కవితకు ఈడీ నోటీసులు జారీచేసింది. విచారణ కోసం కవిత రేపు గురువారం ఢిల్లీ రావాలని ఈడీ నోటీసులో పేర్కొంది. అయితే చట్టసభల్లో మహిళా […]
YS Sharmila: దైవ కార్యక్రమం బతుకమ్మ ఆడుతూనే.. లిక్కర్ స్కామ్ చేశావా అంటూ సీఎం కేసీఆర్ కుమార్తె, ఎమ్మెల్సీ కవితపై.. వైఎస్ఆర్టీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల వివాదాస్పద విమర్శలు చేశారు. అంతేకాదు, బతుకమ్మ ఆడుతూ లిక్కర్ స్కామ్ కు పాల్పడిన మీరు, మహిళలకే తలవంపు తెచ్చారు. లిక్కర్ స్కామ్ ను పక్కదారి పట్టించేందుకు ముఖ్యమంత్రి బిడ్డ మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు అంటూ కొత్తరాగం అందుకోవడం విడ్డూరంగా ఉందని చురకలంటించారు. బంగారం పోయిందని దొంగలే ధర్నా చేసినట్టుందని […]
KTR: కేంద్రమంత్రి కిషన్ రెడ్డికి మెదడు మోకాళ్ళలో ఉందా.. లేక అరికాళ్లలో ఉందా అని రాష్ట్ర మంత్రి కేటీఆర్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. మోదీ ఎంతో శ్రమపడి కరోనా వ్యాక్సిన్ కనిపెట్టాడని అంటున్నారని.. మరి శాస్త్రవేత్తలంతా గడ్డి కోశారా? ఇలాంటి వ్యాఖ్యలు చేసే కిషన్ రెడ్డిని ఏమనాలి? అని కేటీఆర్ మండిపడ్డారు. స్టేషన్ ఘన్పూర్ నియోజకవర్గంలో రూ.125 కోట్లతో పలు అభివృద్ధి, సంక్షేమ పథకాలకు శంకుస్థాపనలు చేసిన సందర్భంగా అక్కడ ఏర్పాటు చేసిన సభలో కేటీఆర్ ప్రసంగించారు. […]
BRS-AIMIM: ఖాళీగా ఉన్న ఎమ్మెల్సీ స్థానాల్లో ఎన్నికల నిర్వహణకు ఇటీవల కేంద్ర ఎన్నికల సంఘం షెడ్యూల్ విడుదల చేసిన విషయం తెలిసిందే. మార్చి నెల 13వ తేదీన హైదరాబాద్ స్థానిక సంస్థల స్థానంతో పాటు హైదరాబాద్-రంగారెడ్డి-మహబూబ్నగర్ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ స్థానానికి ఎన్నికలు నిర్వహించనున్నారు. ఈ క్రమంలో హైదరాబాద్ స్థానిక సంస్థల ఎన్నికల్లో ఎంఐఎం పార్టీ ఎవరిని నిలబెడుతుంది.. బీఆర్ఎస్ మద్దతు ఇస్తుందా అనే ఆసక్తి కనిపించింది. అయితే, ఎంఐఎం పార్టీని మిత్రపక్షంగానే చూస్తున్న బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్సీ […]
Etela Rajender: తెలంగాణలో రైతులకు కనుక 24 గంటల మూడు ఫేజ్ల కరెంటు వస్తుందని నిరూపిస్తే ముక్కు నేలకు రాస్తానని బీజేపీ ఎమ్మెల్యే, మాజీ మంత్రి ఈటల రాజేందర్ ఛాలెంజ్ విసిరారు. అసలే ఎన్నికల కాలం.. పైగా రాజకీయ పార్టీలు దూకుడు పెంచాల్సిన సమయం. అందుకే ఒక్కో నేత ఒక్కోలా కామెంట్స్ చేసి రాజకీయాలలో వేడి పెంచుతున్నారు. తెలంగాణలో ఇప్పటికే బీఆర్ఎస్, బీజేపీ నేతల మధ్య మాటల వార్ జరుగుతూనే ఉంది. ఇలాంటి సమయంలో ఈటల రాజేందర్ […]
Bandi Sanjay: గుంట నక్కలే గుంపులుగా వస్తాయ్.. సింహం సింగిల్ గా వస్తుందని తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ కాంగ్రెస్-బీఆర్ఎస్ పొత్తుపై సంచలన వ్యాఖ్యలు చేశారు. జహీరాబాద్ వెళ్తున్న సంజయ్ కి పటాన్ చెరు రింగు రోడ్డు దగ్గర పటాన్ చెరు నియోజకవర్గ బీజేపీ నాయకులు స్వాగతం పలికారు. ఈ సందర్భంగా మాట్లాడిన బండి సంజయ్.. సింహం సింగిల్ గా వస్తుందని గుంట నక్కలు గుంపులుగా వస్తాయంటూ కామెంట్స్ చేశారు. అంతేకాకుండా.. మేము అభివృద్ధి ఎజెండాతో […]
MLA’s Purchase Case: తెలంగాణలో ఎమ్మెల్యేల కొనుగోలు కేసు మరో కీలక మలుపు తిరిగింది. ఈ ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో హైకోర్టు ఇచ్చిన కీలక తీర్పు తీర్పును తెలంగాణ ప్రభుత్వం సవాల్ చేస్తూ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసిన సంగతి తెలిసిందే. కేసు దర్యాప్తును సీబీఐకి అప్పగిస్తూ హైకోర్టు డివిజన్ బెంచ్ ఇచ్చిన తీర్పును దేశ అత్యున్నత ధర్మాసనంలో తెలంగాణ ప్రభుత్వం అప్పీల్ చేసింది. ఈ రోజు సీజేఐ జస్టిస్ చంద్రచూడ్ ధర్మాసనం ముందు ప్రభుత్వం తరఫు […]
MLA’s Purchase Case: తెలంగాణలో ఎమ్మెల్యేల కొనుగోలు కేసు మరో కీలక మలుపు తిరిగింది. హైకోర్టు ఇచ్చిన తీర్పును తెలంగాణ ప్రభుత్వం సవాల్ చేస్తూ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. ఈ కేసు అప్పట్లో పెను సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. ఎమ్మెల్యేల కొనుగోలుకు ప్రయత్నించారంటూ తెలంగాణ ప్రభుత్వం నాటి ఆడియోలు, వీడియోలను అన్ని పార్టీల అధ్యక్షులు, న్యాయమూర్తులకు పంపింది. ఇందులో బీజేపీ నేతల ప్రోత్సహం ఉందంటూ.. కొందరు బీజేపీ నేతల పేర్లు తెరపైకి రాగా.. ఈ […]