Home » Tag » Kuppam Tour
Botsa Satyanarayana: ఏపీలో సభలు, రోడ్ షోలపై ఆంక్షలు విధిస్తూ తీసుకొచ్చిన జీవో 1పై దుమారం రేగుతున్న సంగతి తెలిసిందే. టీడీపీ సభలు ర్యాలీలో 11 మంది మృతితో ప్రభుత్వం ఈ జీవో తీసుకొచ్చింది. నెల్లూరు జిల్లా కందుకూరులో 8 మంది.. గుంటూరులో ముగ్గురు తొక్కిసలాటలో మరణించగా.. జగన్ మోహన్ రెడ్డి సర్కారు సభలు, ర్యాలీలు, రోడ్ షోలలో ఆంక్షలు విధిస్తూ జీవో 1 తెచ్చింది. అయితే.. ఆ తరువాత టీడీపీ అధినేత చంద్రబాబు కుప్పం పర్యటన […]
Kuppam Tour: చంద్రబాబు సొంత జిల్లా కుప్పంలో పర్యటిస్తున్న సంగతి తెలిసిందే. మూడు రోజుల క్రితం కుప్పంలో రోడ్ షోకు వెళ్లిన చంద్రబాబుకు చిత్తూరు పోలీసులు అనుమతి నిరాకరించడం.. అయినా చంద్రబాబు బెంగళూరు నుండి చిత్తూరులో ప్రవేశించడం.. పోలీసులు అడ్డుకోవడం.. ప్రచార రథాన్ని సీజ్ చేసి మైకులు తొలగించడం.. కార్యకర్తలు, పోలీసుల మధ్య తోపులాట, లాఠీఛార్జ్.. చివరికి చంద్రబాబు కాన్వాయ్ వదిలి నడుచుకుంటూ సభాస్థలికి చేరుకొని కార్యకర్తలలో సమావేశమయ్యారు. కాగా.. అప్పటి నుండి చిత్తూరులోనే ఉన్న చంద్రబాబు […]
TDP Rally: చిత్తూరు జిల్లా కుప్పం నియోజకర్గంలో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. అనుకున్నట్లే కుప్పం నియోజకవర్గ పర్యటనకు వెళ్లిన టీడీపీ అధినేత చంద్రబాబును పోలీసులు అడ్డుకున్నారు. తాజాగా తీసుకొచ్చిన జీవో పోలీస్ 30 ప్రకారం ర్యాలీకి, సభకు అనుమతి లేదని చెబుతూ పోలీసులు ఆయన్ను అడ్డుకున్నారు. ఈ నేపథ్యంలో పోలీసులపై చంద్రబాబు నిప్పులు చెరిగారు. తన సొంత నియోజకవర్గంలో తాను పర్యటించేందుకు ఎవరి అనుమతి కావాలంటూ పోలీసులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ముందుగా కర్ణాటకకు వెళ్లిన చంద్రబాబు […]
Kuppam Tour: టీడీపీ అధినేత, మాజీ సీఎం చంద్రబాబు నాయుడు కుప్పం పర్యటనకు ఏపీ ప్రభుత్వం ఆంక్షలు విధించింది. నేటి నుంచి మూడో రోజుల పాటు కుప్పం నియోజకవర్గంలో పర్యటించేందుకు ప్రణాళిక సిద్ధం చేసుకున్నారు. అయితే చంద్రబాబు పర్యటనలో రోడ్ షో, సభలకు పోలీసులు పర్మిషన్ ఇవ్వలేదు. తాజాగా ప్రభుత్వం తీసుకొచ్చిన జీవో మేరకు పలమనేరు డీఎస్పీ సుధాకర్ రెడ్డి.. చంద్రబాబు వ్యక్తిగత కార్యదర్శి మనోహర్ కు నోటీసులు పంపించినట్లు పోలీసులు వెల్లడించారు. తాజాగా వచ్చిన ఉత్తర్వుల […]