Home » Tag » National news
ఉత్తరప్రదేశ్ లోని యోగి ప్రభుత్వం తనదైన రీతిలో మార్పులను తీసుకువస్తుంది. ఇటీవల రౌడీషీటర్ల ఇళ్లను బుల్డోజర్లతో కూల్చేయించాడు. ఇక వాహనాల స్టిక్కర్లపై కీలక నిర్ణయం తీసుకున్నారు. వాహనాలపై స్టిక్కర్లు వేసుకుంటే ఆ రాష్ట్ర సర్కార్ చలానాలు కట్టించుకుంటుంది.
మనం నిత్యం ప్రయాణం చేసే సాధనాల్లో బస్సు కూడా ముఖ్యమైనదే. క్షేమంగా మనల్ని గమ్యస్థానాల్ని చేర్చే వాహనం. ఉదయం లేచిన దగ్గర నుండి స్కూల్ విద్యార్థులు, కాలేజీ స్టూడెంట్స్, వ్యాపారస్తులు, ఉద్యోగులు.. ఇలా చాలామంది ప్రయాణాలు చేస్తుంటారు. ప్రైవేటు వాహనాలను ఆశ్రయించినచో వారు ఎక్కువగా డబ్బులు లాగుతుంటారు.