Home » Tag » kandukur incident
Botsa Satyanarayana: ఏపీలో సభలు, రోడ్ షోలపై ఆంక్షలు విధిస్తూ తీసుకొచ్చిన జీవో 1పై దుమారం రేగుతున్న సంగతి తెలిసిందే. టీడీపీ సభలు ర్యాలీలో 11 మంది మృతితో ప్రభుత్వం ఈ జీవో తీసుకొచ్చింది. నెల్లూరు జిల్లా కందుకూరులో 8 మంది.. గుంటూరులో ముగ్గురు తొక్కిసలాటలో మరణించగా.. జగన్ మోహన్ రెడ్డి సర్కారు సభలు, ర్యాలీలు, రోడ్ షోలలో ఆంక్షలు విధిస్తూ జీవో 1 తెచ్చింది. అయితే.. ఆ తరువాత టీడీపీ అధినేత చంద్రబాబు కుప్పం పర్యటన […]
TDP Road Show: టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు తలపెట్టిన ‘ఇదేం ఖర్మ మన రాష్ట్రానికి’ యాత్ర కాస్త ఓదార్పు యాత్రగా మారుతుంది. కందుకూరులో ఘోర విషాద ఘటన మరవక ముందే గుంటూరులో మరో విషాద ఘటన చోటు చేసుకుంది. గుంటూరు వికాస్ నగర్ లో ఎన్టీఆర్ జనతా వస్త్రాలు, చంద్రన్న కానుక పంపిణీ కార్యక్రమంలో తొక్కిసలాట చోటు చేసుకుంది. ఈ ఘటనలో ముగ్గురు మహిళలు మృతి చెందగా.. మరికొందరు గాయపడ్డారు. వారంతా గుంటూరు జీజీహెచ్ లో […]