Home » Tag » Bhishma ekadashi 2023
హిందువుల పవిత్రమైన మాసాలలో ఒకటైన మాఘమాసంలో వచ్చే శుక్ల ఏకాదశినే భీష్మ ఏకాదశి అంటాము. శ్రీ విష్ణు సహస్రనామంను భీష్మపితామహుడు పాండవులకు చేసిన మహోపదేశం ఈరోజునే చేశారు. భారత సంగ్రామం పూర్తి అయిన తర్వాత భీష్మపితామహుడు అంపశయ్యపైనే ఉండి పాండవులకు విష్ణు సహస్రనామాలు ఉపదేశం చేశాడు. మరి ఈ సంవత్సరం ఈ పర్వదినం ఎప్పుడొచ్చిందో తెలుసా…! జయఏకాదశిని భీష్మ ఏకాదశి, భూమి ఏకాదశి అని కూడా పిలుస్తారు. ఫిబ్రవరి నెలలో శుక్ల పక్ష కాలంలో జరుపుకుంటారు. ఈ సంవత్సరం జయ […]