Home » Tag » vande bharath train facilities
Vande Bharat Express: రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూసిన వందే భారత్ ఎక్స్ ప్రెస్ ఎట్టకేలకి పట్టాలెక్కింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ దేశ రాజధాని నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా పచ్చజెండా ఊపి ఈ రైలును ప్రారంభించారు. అలాగే- 699 కోట్ల రూపాయలతో సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ ఆధునికీకరణ పనులకూ ఆయన శంకుస్థాపన చేశారు. సికింద్రాబాద్ – విశాఖపట్నం మధ్య నడిచే ఈ సెమీ హైస్పీడ్ రైలును ఆదివారం ఉదయం 10.30 […]