Home » Tag » Shiromundanam performed when one of the family members dies
కుటుంబ సభ్యులలో ఎవరైనా చనిపోతే శిరోముండనం (గుండు) ఎందకు చేసుకుంటారో, దాని వెనక ఉన్న శాస్త్రీయపరమైన కారణాలేమిటో, ఆధ్యాత్మ్మిక పరమైన కారణాలేమిటో ఇపుడు తెలుసుకునే ప్రయత్త్నం చేద్దాం… సాధారణంగా హిందూ సాంప్రదాయంలో తల్లిద్దంద్రులు లేదా కుటుంబ సభ్యులు చనిపోతే శిరోముండనం (గుండు) చేయించుకోవడం ఒక అనాదిగా వస్తున్న ఆచారం. అలా చేయించుకోకపోతే పితృ దేవతలకు శాంతి లభించందని కూడా ప్రజలు నమ్ముతారు. ఈ ఆచారం పాటించడానికిగల ప్రధాన కారణం ఏమిటంటే అంత్యక్రియలను నిర్వహించడానికి శారీరకంగా మరియు మానసికంగా […]