Home » Tag » Shabarimala
అయ్యప్పస్వామి భక్తులు మకరజ్యోతి దర్శనం కోసం సంక్రాంతి రోజుల్లో కేరళలోని శబరిమలకు వెళ్లి స్వామి దర్శనం చేసుకుంటూ ఉంటారు. కానీ 41రోజులు నిష్ఠతో దీక్ష చేపట్టి ముడుపులతో వెళ్లిన భక్తులకు మాత్రమే అయ్యప్పస్వామి 18 స్వర్ణమెట్లపైకి వెళ్లే అవకాశం ఉంటుంది. సాధారణంగా ఈ మెట్లను పదునెట్టంబడి అంటారు. మరి మెట్లకు ఉన్న ప్రాధాన్యత ఏంటో తెలుసా..! అయ్యప్ప స్వామి శబరిలో నివాసం ఉండుటకు నాలుగు వేదాలు, రెండు శాస్త్రాలు, అష్టదిక్పాలకులు, విద్య, అవిద్య, జ్ఞానం అనే దేవతామూర్తులు […]