Home » Tag » PVN Madhav
Kishan Reddy: ఆంధ్రప్రదేశ్ రాజధాని అంశం తీవ్ర చర్చనీయాంశంగా మారిన సంగతి తెలిసిందే. అమరావతి రాజధాని అంశంపై సుప్రీంకోర్టులో విచారణ జరగకుండానే రాష్ట్రంలో ముఖ్యమంత్రి నుండి మంత్రుల వరకు విశాఖనే పరిపాలన రాజధాని అని ప్రకటనలు చేయడం హీట్ పుట్టిస్తుంది. వైసీపీ తప్ప దాదాపుగా అన్ని ప్రతిపక్ష పార్టీలు మూడు రాజధానులను వ్యతిరేకిస్తూ అమరావతికి ఓటేస్తున్నారు. బీజేపీ కూడా ఇప్పటికీ అమరావతికి కట్టుబడి ఉన్నామని చెప్తుంది. అయితే, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి నోటి వెంట విశాఖ […]