Home » Tag » Punganuru
Yuvagalam: భయం మా బయోడేటాలో కూడా లేదు పెద్దిరెడ్డి.. ఏం చేస్తావో చేసుకో అంటూ తెలుగు దేశం జాతీయ కార్యదర్శి నారా లోకేష్ రెచ్చిపోయారు. లోకేష్ యువగళం పాదయాత్ర నేటితో 33 రోజులకు చేరుకుంది. ఈ యాత్ర ఈరోజు పుంగనూరులో కొనసాగుతుంది. ఈ సందర్భంగా లోకేశ్ అక్కడ ఏర్పాటు చేసిన సభలో ప్రసంగించారు. ఈ సభలో ఆయన మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రా రెడ్డి పై విరుచుకుపడ్డారు. పెద్ది రెడ్డిని ఇక్కడ పెద్దాయన అని పిలవాలంట. ఎందుకు భూములు […]