Home » Tag » prajasanthi party
K.A.Paul: ఏపీలో జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికలలో తాము, తమ పార్టీ పోటీ చేయకపోవడం వలనే టీడీపీ ఎమ్మెల్సీ స్థానాలను గెలుచుకుందని ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ వ్యాఖ్యానించారు. వైసీపీ, టీడీపీ, జనసేన, బీఆర్ఎస్ పార్టీలు ప్రధాని మోడీకి బీ-పార్టీలని కేఏ పాల్ ఆరోపించారు. చంద్రబాబు, జగన్, కేసీఆర్, పవన్ కల్యాణ్ అన్ని విధాలుగా మోడీకి మద్దతు ఇస్తున్నారని పాల్ తెలిపారు. మోడీ ఏపీకి ప్రత్యేక హోదా ఇచ్చారా? వీళ్లను నమ్మి మనం ఎందుకు మోసపోవాలని ప్రశ్నించారు. […]
K.A.Paul: జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కు ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ బంపర్ ఆఫర్ ప్రకటించారు. పవన్ రాజకీయాలను వదిలేయాలని.. లేదంటే తన పార్టీలో చేరాలని పాల్ ప్రకటించారు. అప్పుడప్పుడు పాల్ ఏపీ రాజకీయాలపై ఆసక్తికర వ్యాఖ్యలు చేస్తుండే సంగతి తెలిసిందే. ముఖ్యంగా తమ్ముడు పవన్ కళ్యాణ్ అంటూ జనసేన అధ్యక్షుడిపై పాల్ చేసే వ్యాఖ్యలు సోషల్ మీడియాలో సూపర్ క్రేజ్ దక్కించుకుంటుంటాయి. కాగా, మరోసారి ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ జనసేన […]