Home » Tag » Pillars of music
విజయనగర సామ్రాజ్యానికి నిలువెత్తు నిదర్శనంగా నిలిచిన కట్టడాలు నేటికీ కర్ణాటకలోని హంపి నగరంలో కనిపిస్తాయి. ఇక్కడి విష్ణుమూర్తి దేవాలయం హంపీకి వెళ్ళే భక్తులను ఆలయంలోని అద్భుతమైన కళలను తిలకించేందుకు ఆకర్షిస్తుంది. ఈ దేవాలయాన్నే విఠల దేవాలయం అనికూడా అంటారు. ఈ ఆలయంలోని స్తంభాలను ముట్టుకుంటే చాలు స్తంభాలు సంగీతాన్ని వినిపిస్తాయి. ఈ ఆలయం 16వ శతాబ్దం నాటిది. ఇది రాజు దేవరాయ II పాలనలో నిర్మించబడింది. ఈ ప్రాంతంలోని దేవాలయాలలో ఇది ప్రధాన ఆకర్షణ. దీనికి సాటి […]