Home » Tag » Eluru
AP News: మాజీ మంత్రి, కాపు సంక్షేమ సేన వ్యవస్థాపక అధ్యక్షుడు హరిరామజోగయ్య పశ్చిమగోదావరి జిల్లా పాలకొల్లులో కాపు రిజర్వేషన్ల కోసం సోమవారం నుంచి నిరవధిక నిరాహార దీక్ష చేసేందుకు సిద్ధమయ్యారు. అయితే ఆదివారం రాత్రి పోలీసులు ఆయన్ను బలవంతంగా అంబులెన్స్ ఎక్కించి ఆసుపత్రికి తరలించారు. అయితే.. ఆయన ఆసుపత్రి నుండి దీక్షను కొనసాగిస్తున్నారు. 85 ఏళ్ల వయసులో జోగయ్య దీక్షకి దిగడంతో ఆయన ఆరోగ్యంపై ఆందోళన నెలకొంది. కాగా, ఆసుపత్రిలో దీక్షకు దిగిన హరిరామజోగయ్యను టీడీపీ […]