Home » Tag » Bangalore
Vande Bharat Express: రాష్ట్రాల మధ్య, ప్రధాన నగరాల మధ్య వేగవంతమైన కనెక్టివిటీని పెంచేందుకు కేంద్రప్రభుత్వం వందేభారత్ ఎక్స్ ప్రెస్ లను ప్రతిష్టాత్మకంగా ప్రారంభిస్తు సంగతి తెలిసిందే. జనవరి 15 నుంచి తెలంగాణలోని సికింద్రాబాద్ స్టేషన్ నుంచి ఏపీలోని విశాఖపట్నం వరకూ ఒక వందే భారత్ రైలు ప్రారంభించారు. ఇది సికింద్రాబాద్ నుండి విశాఖ.. విశాఖ నుండి సికింద్రాబాద్ చక్కర్లు కొడుతోంది. తెలుగు ప్రజల నుండి ఈ రైలుకు విశేష ఆదరణ కూడా లభిస్తుంది. కాగా.. ఇప్పుడు […]