Home » Tag » registration process of chardham yatra
చార్ధామ్ యాత్రకు సంబంధించి రిజిస్ట్రేషన్ ప్రక్రియను ఉత్తరాఖండ్ రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించింది. ఫిబ్రవరి 21 ఉదయం 7 గంటల నుంచి ఈ ప్రక్రియ ప్రారంభమైనందున చార్ధామ్ యాత్రకు వెళ్లాలనుకున్నవారు ఆన్లైన్ లేదా ఆఫ్లైన్లో రిజస్ట్రేషన్ చేసుకోవచ్చు. ఉత్తరాఖండ్లోని యమునోత్రి , గంగోత్రి, కేదార్నాథ్, బద్రీనాథ్ పుణ్య క్షేత్రాల సందర్శన యాత్రను చార్ధామ్ అంటారని మనకు తెలిసిందే. అయితే ప్రస్తుతం కేదార్నాథ్, బద్రీనాథ్ పుణ్య క్షేత్రాలకు మాత్రమే రిజిస్ట్రేషన్లు జరుగుతున్నాయి. చార్ ధామ్ యాత్రకు వెళ్లానుకునేవారు రిజిస్ట్రేషన్ కోసం registrationandtouristcare.uk.gov.in అనే వెబ్సైట్కు […]