యూత్‌లో భారీ క్రేజ్‌ని సంపాదించుకున్న భామ  అనుపమ పరమేశ్వరన్.

ఈ ముద్దుగుమ్మ సోషల్ మీడియాలో ఏ ఫోటో పెట్టిన అది వైరల్ అవ్వాల్సిందే.

వరుస ఫోటోలు షేర్ చేస్తూ అభిమానులను అలరించే అనుపమ.. తాజాగా బ్లాక్ శారీలో పోజులిచ్చిన ఫోటోలను షేర్ చేసింది.

కాటుక కళ్ళతో అనుపమ కిల్లింగ్ లుక్స్‌కి ఫిదా అయిపోతున్నారు ఫ్యాన్స్.

గత ఏడాది కార్తికేయ-2, 18 పేజిస్ సినిమాలతో వరుస హిట్టులు అందుకుంది అనుపమ.

ప్రస్తుతం మోస్ట్ అవైటింగ్ మూవీ డీజే టిల్లు సీక్వెల్‌లో నటిస్తుంది.

'టిల్లు స్క్వేర్' అని టైటిల్‌ని పెట్టారు ఈ సీక్వెల్‌కి.

సూర్యదేవర నాగవంశీ నిర్మిస్తున్న ఈ మూవీ ప్రెజెంట్ షూటింగ్ జరుపుకుంటుంది.