లేడీ పవర్ స్టార్ సాయి పల్లవి పుష్ప-2 లో నటిస్తుంది..
అంటూ ఇటీవల వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే.
తాజాగా ఈ వార్తల పై సాయి పల్లవి రియాక్ట్ అయ్యింది.
తనకి పుష్ప సినిమా నుంచి ఎటువంటి ఆఫర్ రాలేదని.
కానీ, నేను ఆ ప్రాజెక్ట్లో నటించబోతున్నాను అంటూ వచ్చిన..
వార్తలు వింటే చాలా సంతోషాన్ని ఇచ్చింది అంటూ చెప్పుకొచ్చింది.
ప్రస్తుతం తాను తమిళంలో శివ కార్తికేయన్ సరసన..
ఒక సినిమా మాత్రమే చేస్తున్నట్లు వెల్లడించింది.