కీర్తిసురేష్ మహానటి సినిమాతో తెలుగు వారికీ బాగా దగ్గరైంది.
ప్రస్తుతం తెలుగులో ఈ భామ చిరంజీవికి చెల్లిగా భోళాశంకర్ సినిమా చేస్తుండగా..
దసరా సినిమాలో నానికి హీరోయిన్గా నటిస్తుంది.
దసరా సినిమా ఈ నెల 30న పాన్ ఇండియా వైడ్ రిలీజ్ కాబోతుంది.
దీంతో చిత్ర యూనిట్ ప్రమోషన్స్లో పాల్గొంటూ సందడి చేస్తున్నారు.
ఈ క్రమంలోనే కీర్తిసురేష్ చీరలో పరువాలు ఒలికిస్తూ..
ప్రమోషన్స్లో కెమెరా లెన్స్కి ఫోజులిచ్చింది.
సోషల్ మీడియాలో ఈ పిక్స్ చూసిన నెటిజెన్లు ఫిదా అవుతున్నారు.