శ్రీదేవి కూతురుగా సిల్వర్ స్క్రీన్కి పరిచయమైన భామ జాన్వీ కపూర్.
ఇప్పటి వరకు బాలీవుడ్లోనే సినిమాలు చేస్తూ వచ్చిన ఈ భామ..
తాజాగా NTR30 తో టాలీవుడ్ ఎన్టీఆర్ ఇవ్వబోతుంది.
ఇటీవలే ఈ అమ్మడిని హీరోయిన్గా అధికారికంగా ప్రకటిస్తూ ఫస్ట్ లుక్ పోస్టర్ని రిలీజ్ చేశారు.
ఈ సినిమాలో అవకాశం కోసం రోజు దేవుడిని ప్రార్థించినట్లు ఇటీవల ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చింది.
ఎన్టీఆర్ అంటే తనకెంతో ఇష్టమని, తన కలిసి పని చేయడానికి ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నట్లు వెల్లడించింది.
ఈ మూవీ షూటింగ్లో ఎప్పుడెప్పుడు పాల్గొంటానా అని ఎదురు చూస్తున్నట్లు చెప్పుకొచ్చింది.
కాగా మార్చి 23న ఈ మూవీ స్టార్ట్ కాబోతున్నట్లు చిత్ర యూనిట్ ఇప్పటికే ప్రకటించింది.