కన్నడ భామ
ప్రియాంక మోహన్..
తెలుగులోకి నాని గ్యాంగ్ లీడర్ సినిమాతో ఎంట్రీ ఇచ్చింది.
ఆ సినిమాలో తన అందాలతోనే కాదు, తన నటనతో కూడా ఆకట్టుకుంది.
తమిళంలో శివ కార్తికేయన్ డాక్టర్ సినిమాతో ఎంట్రీ ఇచ్చింది.
ప్రస్తుతం ధనుష్ పాన్ ఇండియా మూవీ..
'కెప్టెన్ మిల్లర్'లో నటిస్తుంది.
ఇక సోషల్ మీడియాలో ఫొటోలతో ఫ్యాన్స్కి దగ్గరగా ఉండే ఈ భామ..
తాజాగా మత్తెకించే కళ్ళతో మైమరిపిస్తూ..
కుర్రాళ్లను మాయలో పడేస్తుంది.
ప్రస్తుతం ఈ ఫోటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి.