నార్త్ టు సౌత్ సినిమాలు చేస్తూ పాన్ ఇండియా హీరోయిన్ అయిపోయిన రష్మిక మందన్న పై..

భారత క్రికెటర్ శుబ్‌మాన్‌ గిల్ కామెంట్స్ చేశాడు.

తన క్రష్ ఎవరు అంటూ ప్రశ్నించగా.. రష్మిక మందన్న అంటూ బదులిచ్చాడు.

ఇటీవల బాలకృష్ణ కూడా రష్మిక తన క్రష్ అంటూ చెప్పుకొచ్చాడు.

సెలెబ్రెటీస్‌కి కూడా క్రష్‌గా మారుతూ.. ట్రూ నేషనల్ క్రష్ అనిపించుకుంటుంది. 

ప్రస్తుతం ఈ భామ బాలీవుడ్‌లో రణ్‌బీర్ ‘యానిమల్’ సినిమాలో నటిస్తుంది.

టాలీవుడ్‌లో అల్లు అర్జున్ 'పుష్ప-2'లో నటిస్తుంది.

ఈ రెండు కూడా పాన్ ఇండియన్ ప్రాజెక్ట్స్.