Home » Tag » Keeravani
రామ్ చరణ్ బర్త్ డే సందర్భంగా చిరంజీవి ఇంటిలో ఉపాసన గ్రాండ్ పార్టీ ఏర్పాటు చేసింది. ఈ పార్టీకి టాలీవుడ్ లోని హీరోలు, దర్శకులు, నిర్మాతలు, హీరోయిన్లు హాజరయ్యారు. అలాగే RRR టీం కూడా రావడంతో.. చిరంజీవి ఆస్కార్ అందుకున్న కీరవాణితో పాటు ప్రేమ్ రక్షిత్, రాహుల్ సిప్లిగంజ్, కాలభైరవ, రాజమౌళి కుటుంబాన్ని సన్మానించాడు.
అందరూ అనుకున్నట్లే 95వ ఆస్కార్ అవార్డ్స్ లో RRR చిత్రం ఆస్కార్ అందుకుంది. లాస్ఏంజిల్స్లో జరిగిన ఈ వేడుకకు రాజమౌళి, ఎన్టీఆర్, రామ్ చరణ్, ఎం ఎం కీరవాణి, చంద్రబోస్, రాహుల్ సిప్లిగంజ్, కాలభైరవ, ప్రేమ్ రక్షిత్.. వీరితో పాటు RRR ఫ్యామిలీ కూడా ఆస్కార్ కార్పెట్ పై సందడి చేశారు.
ప్రపంచవ్యాప్తంగా ఎదురు చూసిన 95వ ఆస్కార్ అవార్డుల వేడుక పూర్తి అయ్యింది. అనుకున్నట్లే నాటు నాటు ఆస్కార్ గెలిచింది. ఇక నాటు నాటు తో పాటు నిలిచిన ‘ది ఎలిఫెంట్ విస్పరర్స్’, ‘అల్ దట్ బ్రీత్స్’ సినిమాల్లో.. ది ఎలిఫెంట్ విస్పరర్స్ డాక్యుమెంటరీ షార్ట్ ఫిల్మ్ విభాగంలో ఆస్కార్ అందుకుంది. కాగా..
ప్రతిష్టాత్మక 95వ ఆస్కార్ అవార్డు వేడుకలు మన ఇండియన్ టైం ప్రకారం నేడు ఉదయం 5 గంటల 30 నిమిషాల నుండి జరిగాయి. లాస్ ఏంజిల్స్ లోని డాల్బీ థియేటర్ లో ఈ ఆస్కార్ వేడుకలు జరిగాయి. ఈ కార్యాక్రమానికి...........
రాజమౌళి తెరకెక్కించిన 'ఆర్ఆర్ఆర్' ప్రపంచవ్యాప్తంగా అద్భుతమైన విజయాన్ని అందుకుంది. ఇక ఈ సినిమాలోని నాటు నాటు సాంగ్ అయితే ప్రపంచం మొత్తాన్ని ఒక ఊపు ఊపేస్తోంది. అయితే ఈ సాంగ్ షూట్ కి ముందు రామ్ చరణ్ కాలుకి గాయం..
హాలీవుడ్ లో ఆస్కార్ తర్వాత అత్యంత ప్రతిష్టాత్మిక అవార్డు అయిన గోల్డెన్ గ్లోబ్ అవార్డ్స్ లో RRR నామినేట్ అయిన సంగతి తెలిసిందే. తాజాగా నేడు ఉదయం గోల్డెన్ గ్లోబ్ అవార్డ్స్ వేడుక గ్రాండ్ గా జరిగింది. ఈ గోల్డెన్ గ్లోబ్ అవార్డ్స్ లో RRR సినిమా నుంచి..............
RRR : రాజమౌళి దర్శకత్వంలో రామ్ చరణ్, ఎన్టీఆర్ మెయిన్ లీడ్స్ లో తెరకెక్కిన భారీ మల్టీస్టారర్ RRR సినిమా ప్రపంచవ్యాప్తంగా భారీ విజయం సాధించి దాదాపు 1100 కోట్ల కలెక్షన్లని సాధించిన సంగతి తెలిసిందే. ఈ సినిమాని, టాలీవుడ్ నుంచి హాలీవుడ్ వరకు అంతా పొగిడారు. హాలీవుడ్ లో అయితే రాజమౌళి దర్శకత్వానికి అంతా ఫిదా అయినా ఆయన్ని ఆకాశానికెత్తేశారు కూడా. హాలీవుడ్ పేపర్లు, మ్యాగజైన్స్ లలో RRR సినిమా, రాజమౌళి గురించి స్పెషల్ ఆర్టికల్స్ కూడా […]
Dongalunnaru Jaagratha Trailer : మత్తు వదలరా సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చాడు కీరవాణి రెండో తనయుడు శ్రీసింహ. ఆ సినిమాతో మంచి విజయం సాధించాడు. ఆ తర్వాత తెల్లారితే గురువారం సినిమాతో కమర్షియల్ సక్సెస్ సాధించకపోయినా ప్రేక్షకుల నుంచి మన్ననలు పొందాడు. ఇప్పుడు దొంగలున్నారు జాగ్రత్త అంటూ మరో సస్పెన్స్ థ్రిల్లర్ సినిమాతో రాబోతున్నాడు శ్రీసింహ. శ్రీసింహ హీరోగా, ప్రీతీ అస్రాని హీరోయిన్ గా కొత్త దర్శకుడు సతీష్ త్రిపుర దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాని సురేష్ […]