Home » news
Mekapati Chandrasekhar Reddy: నెల్లూరు జిల్లా ఉదయగిరి వైసీపీ బహిష్కృత ఎమ్మెల్యే మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి అస్వస్థతకు గురయ్యారు. మరోసారి ఆయన గుండెలో నొప్పితో బాధపడుతున్నట్లు తెలుస్తోంది. దీంతో మర్రిపాడులోని ఆయన ఇంట్లోనే ఆయనకు చికిత్స అందిస్తున్నట్లు సమాచారం. మెరుగైన వైద్యం కోసం ఆయనను చెన్నైకి తరలించే ఆలోచనలో ఆయన కుటుంబసభ్యులు ఉన్నట్లు తెలుస్తోంది. కాగా, వైసీపీ నేత విజయ్ రెడ్డి సవాల్ విసిరిన నేపథ్యంలో ఇలా జరగడం గమనార్హం. గురువారం మేకపాటి ఉదయగిరిలోని బస్టాండ్ సెంటర్ […]
Coronavirus Cases in India: దేశంలో మళ్ళీ కరోనా కేసుల సంఖ్య రోజురోజుకు పెరిగిపోతున్నాయి. ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం కేసుల పెరుగుదలపై అన్ని రాష్ట్రాలను అప్రమత్తం చేస్తున్నా కేసుల సంఖ్య మాత్రం ఆగడం లేదు. రోజురోజుకూ కొత్త కేసుల్లో భారీ పెరుగుదల కనిపిస్తోంది. తాజాగా కేంద్ర వైద్య ఆరోగ్యశాఖ అధికారులు వెల్లడించిన వివరాల ప్రకారం 24 గంటల వ్యవధిలో కొత్త కేసులు మూడు వేలకు పైనే నమోదయ్యాయి. బుధవారం ఉదయం నుంచి గురువారం ఉదయం వరకు 1,10,522 […]
Weather Update: దక్షణాదిలో బెంగళూరు తర్వాత హైదరాబాద్ మహానగరం కాస్త చల్లని వాతావరణం ఉంటుందని పేరు. కానీ, ఇప్పుడు హైదరాబాద్ లో ఎందుకు చూస్తే ఎవడ్రా ఇది చెప్పింది అని అనేక మానరు. ఎందుకంటే మధ్యాహ్నం సమయంలో ఎండలు మాడు పగిలేలా దంచి కొడుతున్నాయి. తెలంగాణలో ఇప్పటికే ఎండలు మండిపోతుంటే మరో నాలుగు రోజులపాటు ఎండలు మండిపోతాయని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణశాఖ హెచ్చరికలు జారీ చేసింది. నేటి నుంచి ఏప్రిల్ మూడో తేదీ వరకు రాష్ట్రంలోని […]
Thunderstorm Rain: ఒడిశాలో పిడుగుల వాన భీబత్సం సృష్టించింది. అరగంటపాటు ఏకధాటిగా కురిసిన పిడుగుల వానతోతో జనం బెంబేలెత్తిపోయారు. తెరిపిలేకుండా పడిన పిడుగుల కారణంగా ఐదుగురు ప్రాణాలు కోల్పోయారు. భద్రక్ జిల్లా బాసుదేవపూర్లో బుధవారం సాయంత్రం జరిగిందీ ఘటన. అరగంట వ్యవధిలో ఏకంగా 5,450 పిడుగులు పడ్డాయి. ఆగకుండా వస్తున్న పిడుగుపాటు శబ్దాలకు ప్రజలు భయంతో వణికిపోయారు. అయితే, ఇలా జరగడం కొత్తేమీ కాదని, గతంలోనూ ఇలాంటి ఘటనలు జరిగినట్టు గోపాల్పూర్ డాప్లార్ రాడార్ కేంద్రం (ఐఎండీ) […]
Sitarama Kalyanam: నేడు సీతారామ కల్యాణం రెండు తెలుగు రాష్ట్రాల్లో ఘనంగా జరుగుతుంది. ప్రధానంగా భద్రాచలంలో జరిగే సీతారాముల కల్యాణాన్ని ప్రతి ఒక్కరూ వీక్షించాల్సిందే. వీధి వీధిన రాములోరి గుడి ఉంటుంది. ఆ గుడిలో నేడు సీతారాముల కల్యాణానికి నిర్వాహకులు ఏర్పాట్లు చేసుకున్నారు. కాగా, భద్రాచలంలోని మిథిలా స్టేడియంలో కన్నులపండగగా జరిగే సీతారాముల కల్యాణాన్ని చూసేందుకు ఇతర రాష్ట్రాల నుంచి భక్తులు భద్రాద్రికి చేరుకున్నారు. ఉదయం పది గంటల నుంచి సీతారాముల కల్యాణ వేడుక ప్రారంభమైంది. భద్రాచలంలో […]
Viral News: ఓ వ్యక్తి 550 మందికి తండి అయ్యాడు. అతడి పేరు జోనాథన్.. అతను నెదర్లాండ్స్కు చెందిన వైద్యుడు. వినడానికి వింతగా, నమ్మశక్యంగా లేకపోయినా ఇది అక్షరాల నిజం. అయితే అతడు ప్రత్యక్షంగా కాకపోయినా పరోక్షంగా 550 మందికి తండ్రయ్యాడు. అడ్డు అదుపు లేకుండా వీర్యాదానంతో వందల మంది పిల్లలను కన్నాడు. ఈ విషయమే ఇప్పుడు అతడిని చిక్కుల్లో పడేసింది. జోనాథన్ పై పలువురు కోర్టుకు ఎక్కారు. అతనికి అడ్డుకట్ట వేయాలని పిటిషన్లు దాఖలు చేశారు. […]
Love couple suicide: వారిద్దరిదీ ఒకే ఊరు.. ఒకే కాలేజీ. అది చాలదా ప్రేమ చిగురించేందుకు. అన్ని ప్రేమ కథలలాగానే ఆ ఇద్దరి మధ్య ప్రేమ మొదలైంది. ఆ ప్రేమకి నెలల నుండి ఏళ్ళు వయసుకొచ్చే కొద్దీ వారిద్దరూ జీవితాతం కలిసే బ్రతకాలని నిర్ణయించుకున్నారు. ఈ లోగానే ఊళ్ళో వాళ్ళతో పాటు ఇరు కుటుంబాలకు విషయం తెలిసింది. మందలించారు. అయితే.. తమ ప్రేమ గురించి ఇటు కుటుంబాలలో చెప్పిన ఆ జంట వారిని ఒప్పించేందుకు శతవిధాలా ప్రయత్నించారు. […]
Penalty for smoking: బహిరంగ ప్రదేశాలలో పొగ తాగడం నేరం. ఈ విషయం ప్రపంచ వ్యాప్తంగా అందరికీ తెలిసినా చాలా మంది పొగరాయుళ్లు మాత్రం ఎక్కడ పడితే అక్కడ ఉఫ్ అని ఊదేస్తుంటారు. ఫ్యాక్టరీలు, కంపెనీలలో సైతం స్మోక్ జోన్ లో మాత్రమే దమ్ము కొట్టాలి. కానీ, కొంతమంది అక్కడ కూడా ఎక్కడ మూడ్ ఉంటే అక్కడ అంటించేసి ఇతరులను ఇబ్బంది పెట్టేస్తుంటారు. అలాంటి వారు ఈ స్టోరీ ఖచ్చితంగా చదవాల్సిందే. ఎందుకంటే ఒకవ్యక్తి సిగరెట్ తాగినందుకు […]
Psycho: పట్టపగలు ఓ సైకో వీరంగం సృష్టించాడు. చేతిలో ఓ రాడ్డు పట్టుకొని కనిపించిన వాహనాల అద్దాలను ధ్వంసం చేస్తూ ఎదురొచ్చిన వారిపై దాడికి ప్రయత్నిస్తూ హడలెత్తించాడు. ఆ తర్వాత నేరుగా పోలీస్ స్టేషన్ లోకి దూసుకెళ్లి ఫర్నిచర్ ను కూడా ధ్వంసం చేశాడు. ఏపీలోని కర్నూలు జిల్లాలో ఇది జరిగింది. సైకో వీరంగానికి సంబంధించి ఎవరో వీడియో రికార్డ్ చేసి పోస్ట్ చేయడంతో అది కాస్త సోషల్ మీడియాలో వైరల్ గా మారుతోంది. పూర్తి వివరాల్లోకి […]
TDP 41st Formation Day: తెలుగు దేశం పార్టీ 41వ ఆవిర్భావ దినోత్సవ సభ హైదరాబాదులోని నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్ లో అట్టహాసంగా జరిగింది. ఈ సభలో పాల్గొన్న టీడీపీ అధినేత చంద్రబాబు వేదికపై ఉన్న ఎన్టీఆర్ విగ్రహానికి నివాళులు అర్పించి.. జ్యోతి ప్రజ్వలనం చేసి తెలుగుదేశం పార్టీ జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ.. మార్చి 29 రాజకీయ చరిత్రను తిరగరాసిన రోజని అన్నారు. తనకు ఎంతో గుర్తింపునిచ్చిన తెలుగు జాతి కోసం నాడు […]