ఉప్పెన సినిమాతో టాలీవుడ్ గ్రాండ్ ఎంట్రీ ఇచ్చిన భామ కృతిశెట్టి.
ఆ తరువాత శ్యామ్ సింగరాయ్, బంగారాజు సినిమాలతో హిట్టు కొట్టి..
ఇండస్ట్రీ హ్యాట్రిక్ హీరోయిన్ అనిపించుకుంది. కానీ ఆ తరువాత..
మూడు ప్లాప్లు డీలా పడింది. దీంతో కథలు విషయంలో జాగ్రత్తలు తీసుకుంటుంది.
ప్రస్తుతం నాగచైతన్యతో కలిసి కస్టడీ సినిమాలో నటిస్తుంది.
శర్వానంద్ కొత్త ప్రాజెక్ట్లో కూడా హీరోయిన్గా ఎంపిక అయ్యింది.
తాజాగా ఈ అమ్మడు మిలమిల మెరిసిపోతున్న ఫోటోలను షేర్ చేసింది.
ఈ ఫోటోలు చూసిన నెటిజెన్లు ఫిదా అవుతున్నారు.