యమదొంగ సినిమాతో టాలీవుడ్‌కి పరిచమైన హీరోయిన్ మమతా మోహన్ దాస్.

మమతా యాక్ట్రెస్ మాత్రమే కాదు, మంచి సింగర్ కూడా.

తెలుగు, తమిళ, మలయాళ భాషల్లో నటించిన మమతా.. కొన్నాళ్ళు సినిమాకు దూరంగా ఉంది.

ఒకసారి కాదు రెండుసార్లు కాన్సర్ భారిన పడి పోరాడి గెలిచింది.

కాన్సర్ నుంచి కోలుకున్నాక 'విటిలిగో' అనే అరుదైన వ్యాధి భారిన పడింది.

ఆ సమయంలో చాలా ఒంటరితనం ఎదురుకుందట. 

ఆ వ్యాధి గురించి ఎవరికి చెప్పుకోలేక చాలా మానసిక క్షోభకు గురయ్యాను. చనిపోతాను ఏమో అని అనుకున్నాను.  ఆ భయం నుంచి కోలుకోడానికి, ఆ వ్యాధి గురించి అందరికి షేర్ చేసుకున్నా.

ఈరోజు మళ్ళీ ఇలా ధైర్యంగా నిలబడి గలిగాను అంటూ చెప్పుకొచ్చింది.