పుట్టిన రోజు నాడు గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌లో రాశిఖన్నా

హీరోయిన్ రాశిఖన్నా తాజాగా తన పుట్టిన రోజు నాడు గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌లో పాల్గొంది.

ఈ ఛాలెంజ్‌లో భాగంగా మొక్కని నాటి ఆ ఫోటోలని తన సోషల్ మీడియాలో షేర్ చేసుకుంది.